Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
సమరోత్సాహంతో టీమిండియా
సిరీస్పై భారత్ కన్ను, సౌతాఫ్రికాకు పరీక్ష, నేటి నుంచి రెండో టెస్టు
జోహెన్నస్బర్గ్: సౌతాఫ్రికాతో సోమవారం ప్రారంభమయ్యే రెండో టెస్టుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. సెంచూరియన్లో జరిగిన మొదటి టెస్టులో భారత్ చారిత్రక విజయాన్ని...
మీ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లండి
పాక్కు ఆర్మీ సమాచారం
నియంత్రణ రేఖ వద్ద కాల్పుల్లో మృతి చెందిన పాక్ బాట్ జవాను
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో శనివారం చోటు చేసుకున్న చొరబాటు యత్నం సందర్భంగా మృతి చెందిన మీ దేశ సైనికుడి...
అభివృద్ధికి కరోనా అడ్డు కారాదు
మహమ్మారిలోనూ గత ఏడాది అన్ని రంగాల్లో వృద్ధి సాధించాం
ఇది మరింత వేగవంతం కావాలి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో భారత్ తన అభివృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, కొవిడ్ మహమ్మారితో...
దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జీ జనరల్ మేనేజర్గా సంజీవ్ కిషోర్ బాధ్యతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జీ జనరల్ మేనేజర్గా నైరుతి రైల్వే (ఎస్డబ్ల్యుఆర్) జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన జమల్పూర్లోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్...
టెస్టుల్లో టీమిండియానే అత్యుత్తమ జట్టు..
జోహెన్నస్బర్గ్: ప్రపంచ టెస్టు క్రికెట్లో టీమిండియానే అత్యుత్తమ జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో భారత్ చాలా...
కొవీషీల్డ్ మార్కెటింగ్ అనుమతులకు దరఖాస్తు చేశాం: ఎస్ఐఐ సిఇఒ పూనావాలా
న్యూఢిల్లీ: తమ కంపెనీ తయారు చేస్తున్న కొవిడ్19 వ్యాక్సిన్ కొవీషీల్డ్కు పూర్తిస్థాయి మార్కెట్ అనుమతుల కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసినట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సిఇఒ అదార్పూనావాలా...
టీమిండియాకు కలిసివచ్చిన 2021
టెస్టుల్లో భారత్ చారిత్రక ప్రదర్శన
మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత క్రికెట్ చరిత్రలోనే 2021 సంవత్సరం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. ఈ ఏడాది టీమిండియా టెస్టు క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం...
2 నుంచి 4 వారాలు కీలకం
రెండు, మూడు రోజులుగా కొవిడ్ కేసుల్లో పెరుగుదల
సంక్రాంతి తర్వాత మూడో దశ ముప్పు పొంది వుంది
ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధం
ఒమిక్రాన్పై ప్రజలు భయపడాల్సిన పని లేదు
డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ 6రెట్లు...
ఒక్క రోజే 180 పెరిగిన ఒమిక్రాన్ కేసులు
కొవిడ్ కేసులు సైతం 13 వేలకు పైగానే నమోదు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోనూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. చాపకింద నీరులాగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న...
రఫేల్కు పోటీగా పాక్ జె-10సి యుద్ధ విమానాల కొనుగోలు
ఇస్లామాబాద్: భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలకు సమాధానంగా పాకిస్తాన్ తన మిత్రదేశమైన చైనా నుంచి 25 బహుళ ప్రయోజనకర జె-10సి యుద్ధ విమానాలను కొనుగోలుచేసింది. పాక్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ...
ఐదో వికెట్ కోల్పోయిన సఫారీలు… 158/5
సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్లో సౌతాఫ్రికా-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు సఫారీలు 58 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
పట్టుబిగించిన టీమిండియా
బుమ్రా మ్యాజిక్, కష్టాల్లో సౌతాఫ్రికా
సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో 174 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ఆతిథ్య సౌతాఫ్రికా...
కరోనాతో ఇక సహజీవనమే
కేసుల సునామితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
వారంలో దేశంలోనూ విజృంభణ
జెనీవా : డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు ఏకకాలంలో వ్యాపించి కరోనా కేసుల నునామీని సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్...
లూథియానా కోర్టు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారి అరెస్టు
న్యూఢిల్లీ : పంజాబ్ లోని లూథియానా కోర్టు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న జర్మనీకి చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీ పోలీసులకు పట్టుబడ్డాడు. సెంట్రల్ జర్మనీ లోని ఎర్పార్ నుంచి...
మూడో రోజు బౌలర్లదే..
చెలరేగిన షమి, సౌతాఫ్రికా 197 ఆలౌట్, తొలి టెస్టులో భారత్ పైచేయి
సెంచూరియన్: భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్డే టెస్టులో మూడో రోజు బౌలర్ల హవా నడిచింది. మంగళవారం ఏకంగా 18 వికెట్లు...
ఆయిల్పామ్లో తెలంగాణ అగ్రగామి
ప్రత్యామ్నాయ పంటలపై రాష్ట్ర ప్రణాళిక భేష్
అతి తక్కువ కాలంలో రికార్డుస్థాయిలో ఆయిల్పామ్ సాగు అభినందనీయం
కేంద్రం తరఫున మద్దతు ఇస్తాం
హెచ్ఐసిసి వేదికగా ఆయిల్పామ్ బిజినెస్ సమ్మిట్లో కేంద్రమంత్రి తోమర్ ప్రశంసలు
తెలంగాణలో...
మరో రెండు టీకాలు
కొవొవాక్స్, కార్బివాక్స్ వ్యాక్సిన్లకు కేంద్రం పచ్చజెండా
కొవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి మోల్నుపిరావిర్
మాత్రకు అనుమతి, త్వరలో ఫార్మా దిగ్గజం ‘సిప్లా’ మాత్ర?
న్యూఢిల్లీ : కరోనాపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తూ భారత్...
అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనుమతులు రద్దు చేయాలి
ఈ సంస్థల కార్యకలాపాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి
స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
న్యూఢిల్లీ: భారత్లో వ్యాపారం చేయడానికి ఇకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిన్కార్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాని, ఎందుకంటే ఈ కంపెనీలు నిబంధనలకు...
ప్రధాని మోడీ భద్రతకు రూ. 12 కోట్ల విలువైన ఎస్ 650 గార్డ్ కారు
పేలుళ్లకు, బుల్లెట్ తూటాలకు చెక్కు చెదరని పటిష్టత
న్యూఢిల్లీ : కొన్నేళ్ల క్రితం ప్రధాని మోడీ మేబ్యాచ్ చలవ కళ్లద్దాలను ధరించినప్పుడు వార్తల్లోకెక్కారు. ఇప్పుడు అత్యంత భద్రత కోసం మెర్సిడీస్ మైబహ్ ఎస్650...
సౌకర్యాలు కాదు.. సవాళ్లను ఎంచుకోండి
ఐఐటి పట్టభద్రులకు ప్రధాని మోడీ పిలుపు
కాన్పూర్(యుపి): సౌకర్యవంతమైన జీవితం కన్నా సవాళ్లతో కూడిన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలంటూ ఐఐటి పట్టభద్రులకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్...