Home Search
డీజిల్ - search results
If you're not happy with the results, please do another search
డిజిటల్ కరెన్సీపై ఆర్బిఐ పనిచేస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల తగ్గింపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సానుకూల నిర్ణయం తీసుకుంటాయని...
26న భారత్ బంద్
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపునకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సిఎఐటి) శుక్రవారం (ఈనెల 26న) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. జిఎస్టి (వస్తు, సేవల పన్ను), పెట్రో ధరల పెంపు, ఇవే...
తెలంగాణకు బిజెపి నేతలు ఒక్కపైసా అయినా తెచ్చారా?: కెటిఆర్
హైదరాబాద్: బిజెపి నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్కపైసా అయినా తెచ్చారా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక మూలనిధిని ఏర్పాటు చేసి...
పెట్రో ధరాఘాతం ఎవరి పాపం?
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణంపై పెను ప్రభావం చూపుతున్నాయి. అంతే లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల...
ప్రధానికి లేఖ రాసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ మే మేరకు ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ''చరిత్రలో...
కేంద్ర, రాష్ట్రాల చర్చల తోనే ఇంధన ధరలకు చెక్: సీతారామన్
న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండడం కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎంతో ఆందోళనకరమైన అంశమని, ధరలను తగ్గించడం తప్ప...
తెలంగాణలో సెంచరీకి చేరువలో పెట్రోల్ ధర..
హైదరాబాద్: వరుసగా 12వ రోజు పెట్రోల్ ధర పెరగింది. దీంతో తెలంగాణలో పెట్రోల్ ధర సెంచరీకి చేరువైంది. కేంద్ర ప్రభుత్వ విధిస్తున్న ఎక్సైజ్ సుంకానికి తోడు రాష్ట్రాలు విధిస్తున్న ట్యాక్స్ లతో పెట్రోల్,...
పంజాబ్ సంకేతాలు
పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా...
తలకిందులవుతున్న వంటింటి బడ్జెట్
పెరిగిన పెట్రో ధరలతో అన్ని వస్తువులపై తీవ్ర ప్రభావం
పంట దిగుబడి పెరిగినా వినియోగదారులకు దక్కని ప్రయోజనం
ట్రాన్స్పోర్టు చార్జీల పేరుతో అదనపు భారం, పెరిగిన ధరలతో సామాన్యులకు తప్పని తిప్పలు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా...
నోరు విప్పకపోతే మీ సినిమాలు బంద్
అమితాబ్, అక్షయ్లకు ‘మహా’ కాంగ్రెస్ హెచ్చరిక
భండారా(మహారాష్ట్ర): ఇంధన ధరల పెరుగుదలపై బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తమ వైఖరిని వెల్లడించకపోతే రాష్ట్రంలో వారి సినిమాల ప్రదర్శన, షూటింగ్లను అనుమతించబోమని మహారాష్ట్ర...
వరుసగా ఎనిమిదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
హైదరాబాద్: దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా ఎనిమిదో రోజు పెరిగాయి. చమురు సంస్థలు మంగళవారం పెట్రోల్, డీజిల్ పై 38 పైసల వరకు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ పై 30...
భగ్గుమంటున్న పెట్రో ధరలు
ఆరో రోజూ వడ్డన
మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాలో రూ. 100
రాజస్థాన్లో 99 దాటిన పెట్రోల్
న్యూఢిల్లీ / ఔరంగబాద్ : దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు వరుసగా పెరుగుతూ చివరికి లీటర్కు వంద రూపాయల...
రూ. 50 పెరిగిన వంటగ్యాసు
న్యూఢిల్లీ : వంటగ్యాసు ధరలు పెరిగాయి. ఎల్పిజి వంటగ్యాసు ధరలను సిలిండర్కు(14.2 కిలోలు) రూ 50 చొప్పున పెంచుతున్నట్లు ఆదివారం ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది. పెరిగిన రేట్లు సోమవారం నుంచి అమలులోకి...
వరుసగా ఆరో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
హైదరాబాద్: పెట్రోల్ ధరలను చమురు సంస్థలు వరసగా ఆరో రోజు పెంచాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిన ధరలు ఆదివారం మళ్లీ పెరిగాయి. ఈ నెలలో పెట్రో ధరలు పెరగడం...
వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
హైదరాబాద్: దేశంలో చమురు ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. ఫిబ్రవరి నెలలో పెట్రోల్ ధరలు 7వ సారి పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ పై 39 పైసల వరకు పెంచాయి చమురు...
వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: భారత్ లో పెట్రోల్ ధరలు వరసగా నాలుగో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ...
సెస్ల మోత-రాష్ట్రాల నిధుల కోత!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మూడవ, దేశ వందవ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను రూపొందించేందుకు చేసిన కసరత్తు గతంలో ఎన్నడూ జరగలేదని ఆమె చెప్పారు. తీరా బడ్జెట్ను చూస్తే...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
కార్పొరేట్ బడ్జెట్!
పూర్తిగా స్వామి కార్యానికి అంకితమై పని చేయడం ఒక పద్ధతి కాగా, ఆ పేరుతో స్వకార్యాన్ని జరిపించుకోడం మరో విధానం. కేంద్ర ఆర్థిక మంత్రి 2021- 22 బడ్జెట్ రూపకల్పనలో రెండో పద్ధతినే...
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లకు పెంపు
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మద్దతు ధరల కోసం రూ.1,72,000 కోట్లు
న్యూఢిల్లీ: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర...