Thursday, May 16, 2024

వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol And diesel prices rised for fifth day in a rowel prices increased by sixth day

హైదరాబాద్: దేశంలో చమురు ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. ఫిబ్రవరి నెలలో పెట్రోల్ ధరలు 7వ సారి పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ పై 39 పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు. గత 44 రోజుల్లో 17 సార్లు చమురు ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.91.95 పైసలు, డీజిల్ రూ.85.85 పైసలకు చేరింది. వరంగల్ లో లీటర్ పెట్రోల్ రూ.91.23, డీజిల్ రూ.84.73కు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.88.44, డీజిల్ రూ.78.74పైసలుగా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.94.93, డీజిల్ రూ.85.70కి చేరింది. పెట్రో ధరలు వరుసగా పెరుగుతుండటంతో వాహనారుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Petrol And diesel prices rised for fifth day in a row

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News