Thursday, May 16, 2024
Home Search

డీజిల్ - search results

If you're not happy with the results, please do another search
3.05 Lakh Crores released to Electricity

విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు, ఆర్థిక సంస్థల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ...

రికార్డు స్థాయిలో పెట్రోల్ ధరల పెరుగుదల

  న్యూఢిల్లీ: ఈ వారంలో నాలుగవ సారి ధరల పెంపుతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 25 పైసల...

రూ.100కు చేరువగా పెట్రోల్

  లీటరు పెట్రోల్ ఢిల్లీలో రూ.85, ముంబైలో రూ.91.56 న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 85 వరకు పెరగ్గా, ముంబైలో డీజిల్ ధరలు లీటరుకు రూ.82 వంతున పెరిగాయి....
MLA Saidireddy comments on Modi govt

కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలం: సైదిరెడ్డి

huzurnagar mla saidi reddy హైదరాబాద్: కరోనా సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం కోసం లక్షలాది మంది ఎదురుచూశారని హుజూర్‌నగర్ ఎంఎల్‌ఎ శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కెసిఆర్...
woman Committed suicide in jayashankar bhupalpally

అంతం చేసిన అనుమానాగ్ని.. మనసును కదిలించిన లేఖ

జయశంకర్ భూపాలపల్లి: ఆ అమాయకురాలి అందాన్ని ఓర్వని శాడిస్టు భర్త అనుమానాగ్ని వేధింపు జాలలకు మనస్తాపంతో రగిలి ఓ ఇల్లాలు దగ్ధమయ్యింది. ఆమె బలవన్మరణంతో కడుపున పుట్టిన చిన్నారులు ఇద్దరు అనాధలయిన దయనీయ...
5 burnt to death after car collision with truck in Agra

ట్రక్కును ఢీకొట్టిన కారు.. జర్నలిస్ట్‌తో సహా ఐదుగురు సజీవదహనం

ఆగ్రాః ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవదహనమైన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం తెల్లవారుజామున సీనియర్...

ట్రక్కును ఢీకొట్టిన కారు: ఐదుగురు సజీవదహనం

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున 5.45 నిమిషాలకు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అతివేగంతో  ట్రక్కు డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి కారులో ఉన్న ఐదుగురు...
Rachakonda CP provided first aid

ఫస్ట్ ఎయిడ్ చేసిన రాచకొండ సిపి

  మనతెలంగాణ, హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల బందోబస్తును పర్యవేక్షించేందుకు వెళ్తుండగా చెంగిచెర్ల ఐఓసి వద్ద బైక్, డీజిల్ ట్యాంక్‌ర్ ఢీకొన్నాయి....

రెండు నెలల తర్వాత స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలల విరామం తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 17 పైసలు, డీజిల్‌పై లీటరుకు 22 పైసల చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయ...
Five members dead in Car accident in punjab

రోడ్డు ప్రమాదం…. ఐదుగురు సజీవదహనం…

చండీగఢ్: పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగ్రూర్-సునమ్ రహదారిపై ట్రక్కును కారు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు. దిర్బా పట్టణంలో పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా...
fire broke out at fuel station near Odisha Raj Bhavan

పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం

భువనేశ్వర్ : ఒడిశా లోని భువనేశ్వర్‌లో రాజ్‌భవన్‌కు సమీపాన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన పెట్రోల్ బంకులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి...
Vegetable prices are rising sharply in Hyderabad

ధరలు ‘గుడ్లు’రుముతున్నాయి

దేశంలో తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా బతుకు బండిని లాగడమే కష్టంగా మారుతోంది. పెరుగుతున్న ధరలతో జీవనమే దుర్భరంగా ఉంది. కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనెలు అందరి ఇళ్ళలో అగ్గిరాజేస్తున్నాయి. సగటు...
Cab Driver Raju to complaint on Actor Mumaith Khan

‘ఇలా ప్రవర్తిస్తుందనుకోలేదు.. ముమైత్ ఖాన్ పై ఫిర్యాదు చేస్తా’: డ్రైవర్ రాజు

ముంబై: నటి ముమైత్ ఖాన్ తనను బూతులు తిడుతూ.. అసభ్యంగా ప్రవర్తించిందని క్యాబ్ డ్రైవర్ రాజు సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు వెళ్లాలని ముమైత్ కారు...
Electric vehicles for pollution prevention

కాలుష్య కట్టడికి ఎలక్ట్రిక్ వాహనాలు

హైదరాబాద్: కాలుష్యాన్ని కట్టడి చేయడానికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను అనుమతించేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం వాహనదారులు పెట్రోల్, డీజిల్ వాహనాలవైపే మక్కువ చూపుతున్న నేపథ్యంలో వారి దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వం...

పరిహారంపై ఇదేం పరిహాసం

 జిఎస్‌టి చెల్లింపుల్లో కోత విధింపు సరికాదు  కేంద్రం నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం  చట్ట ప్రకారం రెండు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లించండి  ఆదాయం తగ్గడంతో వేతనాలు, ఖర్చుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది  ఆదుకోవాల్సింది పోయి అప్పులు...

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

న్యూఢిల్లీ: దేశంలో చమురు కంపెనీలు వరుసగా ఐదో రోజు పెట్రోల్‌ ధరను పెంచాయి. తాజాగా భారత్ తో పెట్రో ధర 10పైసలు పెరగగా.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.81కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌కు...

మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి: ఈటల

జిల్లా కేంద్రాల్లోనూ ఐసొలేషన్ సెంటర్స్ పెంచాలి అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకోండి డైట్ కాంట్రాక్టర్స్‌కు అన్నీ బకాయిలు చెల్లిస్తాం జిల్లా అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటల రాజేందర్  మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించే దిశగా...

పేదరిక నిర్మూలన!

దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందన్న సమాచారం అమితానందకరమైనది. అలాంటి పరిణామాన్ని రుజువు చేసే గణాంకాలు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి. 2005-15 దశాబ్దిలో భారత దేశంలో బహు ముఖ పేదరికం నుంచి 27...

ఐ.ఎం.ఎఫ్ హెచ్చరిక

  భారత ఆర్థిక స్థితిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధిరేటు మైనస్ 4.5 శాతానికి పాతాళ పతనాన్ని చవిచూస్తుందని చెప్పింది. కరోనా...

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు… 16 రోజుల్లో రూ.8లు పెంపు…

  ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 16 రోజులలో ఎనిమిది రూపాయలు పెంచారు. 16వ రోజూ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 30 పైసలు,...

Latest News