Home Search
రైల్వే మంత్రి - search results
If you're not happy with the results, please do another search
కొవిన్లో కొత్త సదుపాయం.. కస్టమర్ వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకునే వీలు
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్కు ఉద్దేశించిన కొవిన్ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తి వ్యాక్సినేషన్ వేసుకున్నాడా లేదా అనే విషయాన్ని ఒక సంస్థ తెలుసుకునేందుకు వీలుగా కేవైసీ విఎస్ (నో...
‘చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం మాకు తెల్వదు’
కరీంనగర్: హుజురాబాద్ లో కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఆటోనగర్ కు శనివారం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..'' 347 కుటుంబాలకు ఈ...
ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్: ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0’ కార్యక్రమాన్ని జిఎం గజానన్ మాల్య, జోన్ అధికారులు, దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం...
పడవలైన పట్టణాలు
పాఠశాలలకు సెలవులు కొట్టుకుపోతున్న వాహనాలు, ఇంటి
సామగ్రి మంత్రి కెటిఆర్ ఆదేశాలతో సిరిసిల్లకు డిఆర్ఎఫ్
బృందాలు పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూం అధికారులు
అప్రమత్తంగా ఉండాలి : కెటిఆర్ జగిత్యాల జిల్లాలో...
లోదుస్తుల్లో రైలులో తిరిగిన బీహార్ ఎంఎల్ఎ, ప్రయాణికుల అభ్యంతరం
వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాల విమర్శలు
పాట్నా/న్యూఢిల్లీ: బీహార్ అధికార పార్టీ జెడి(యు) ఎంఎల్ఎ గోపాల్ మండల్ రైలులో లోదుస్తులతో తిరిగిన వీడియో వైరల్ అయింది. గురువారం సాయంత్రం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న...
అచ్చేదిన్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడమేనా..!?
హైదరాబాద్: మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడమే పనిగా పెట్టుకుందని రాజ్యసభ విపక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ గాంధీభవన్లో మీడియాతో...
ఐటిఐఆర్ను పునరుద్ధరించండి
కేంద్ర ఐటి మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిసి కోరిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటిఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)ప్రాజెక్ట్ పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కేంద్రాన్ని...
నేడు ఢిల్లీలో టిఆర్ఎస్ భవనానికి భూమి పూజ
ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్
ఢిల్లీలో భూమి పూజ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కెటిఆర్,
శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి
నేటి భూమిపూజకు హాజరుకావడానికి హస్తినకు వెళ్లిన
రాష్ట్ర మంత్రులు, ఎంపిలు,...
హుజూరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ ఈటెల: హరీష్ రావు
రూపాయి బొట్టుబిల్ల వైపా.... రూ.2016 ఆసరా పెన్షన్ కా ?
మీ ఓటు ఎటు వైపు..60 రూ. గడియారానికా.. కెసిఆర్ కిట్టుకా?
మీ ఓటు ఎటు వైపు..కుట్టు మిషన్లకా... కళ్యాణ లక్ష్మికా?
హుజూరాబాద్: దేశంలో వ్యవసాయం చేసే...
దొడ్డిదారి ప్రైవేటైజేషన్
ఎన్ని పేర్లతో పిలిచినా దేవుడొక్కడే అని ఆధ్యాత్మికులు నమ్ముతారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రకటించే ద్రవ్య సేకరణ పథకాలన్నీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించే లక్షంతో...
70 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు
కేంద్రం మానిటైజేషన్ విధానంపై రాహుల్ ధ్వజం
రైల్వేలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని ప్రశ్న
న్యూఢిల్లీ: కేంద్రం సోమవారం ప్రకటించిన మానిటైజేషన్ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు 70...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
రూ.5,05,849 కోట్ల నుంచి రూ.9,80,407కోట్లకు పెరిగిన జిఎస్డిపి, 94శాతం వృద్ధి
దేశంలోనే మూడవ స్థానంలో తెలంగాణ
మీడియా సమామావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి...
యువతకు గతి శక్తి పథకం: మోడీ
ఢిల్లీ: అందరికీ అభివృద్ధి ఫలాలు చేరేలా పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోడీ...
యడ్యూరప్ప సగౌరవ నిష్క్రమణ
బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు....
మహారాష్ట్రలో పొంగిప్రవహిస్తున్న నదులు
న్యూఢిల్లీ: ఎడతెరపిలేని వర్షాల కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన రత్నగిరి, రాయగడ్ జిల్లాలలో ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల...
రాహుల్, ప్రశాంత్ కిషోర్ తదితరులపై పెగాసస్ స్పైవేర్
పెగాసెస్ మరో కలకలం
రాహుల్, పికె, ఇద్దరు కేంద్రం మంత్రులపైనా నిఘా
మాజీ సిఇసి లావాసా, మమత మేనల్లుడు అభిషేక్ కూడా బాధితులు
వైరాలిజిస్టు, సుప్రీం ఉద్యోగిని ఫోన్లపైనా నేత్రం
‘ది వైర్’ మరో సంచలనం
న్యూఢిల్లీ: పెగాసస్...
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంకితం
మహబూబ్ నగర్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోని అతిపెద్ద కెసిఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన...
ఢిల్లీ హైకోర్టును 8 వారాల గడువు కోరిన ట్విటర్
ఫిర్యాదులు స్వీకరించే అధికారి నియామకం విషయంలో ...
న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు వార్నింగ్తో ఎట్టకేలకు ట్విటర్ దిగి వచ్చింది. భారత్లో ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించడానికి ఎనిమిది వారాల గడువు ఇవ్వాల్సిందిగా గురువారం...
త్యాగాల తెలంగాణకు బిజెపి ఏం చేసింది: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: త్యాగాల తెలంగాణకు బిజెపి ఏం చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. బిజెపి ఖమ్మంలో ఉన్న ఏడు మండలాలను ఎపిలో కలిపిందన్నారు. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఎపికి కేటాయించారని, ప్రాజెక్టులతో ప్రజల...
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...