Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం
లక్నో: దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య భారత మహిళా క్రికెట్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్ను 11తో సమం చేసింది....
సింధును వీడని ఫైనల్ ఫొబియా
మన తెలంగాణ/హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఫైనల్ బలహీనత మరోసారి బయటపడింది. ఫైనల్ వరకు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా దూసుకొచ్చే సింధు తుది మెట్టుపై మాత్రం పేలవమైన ఆటతో నిరాశ...
పునియాకు స్వర్ణం
రోమ్: భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా మాటియో పెలికొన్ ర్యాంకింగ్ సిరీస్ పోటీల్లో స్వర్ణం సాధించాడు. 65 కిలోల విభాగం ఫైనల్లో భజరంగ్ మంగోలియా రెజ్లర్ తుల్గా తుమర్ ఒచిర్ను ఓడించాడు....
టీకా రాజకీయాలు మానేస్తే దేశంలో కొవిడ్ అంతమయినట్లే
ఆరోగ్య మంత్రి హర్షవర్థన్
సైన్సును నమ్మాలని పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి అంత్యదశలో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ఆదివారం తెలిపారు. ఇది అత్యంత కీలక దశ అని, ఇందులో...
జులైకు ముందే టిబెట్లో చైనా హైస్పీడ్ బులెట్ రైళ్లు
బీజింగ్ : ఈఏడాది జులైకు ముందే టిబెట్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను చైనా నడపనున్నది. అరుణాచల్ ప్రదేశ్ లోని భారత్ సరిహద్దుకు సమీపాన 435 కిమీ పొడవునా లాసా ప్రాంతీయ రాజధానికి అనుసంధానంగా...
దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 18,711 మందికి కరోనా వైరస్ సోకగా, 100 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
మొతెరాలో మోత మోగించారు
చివరి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం, 3-1తో సిరీస్ కైవసం
మళ్లీ తిప్పేసిన అశ్విన్, అక్షర్, ఇంగ్లండ్ 135 ఆలౌట్
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో, చివరి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో...
ఫైనల్లో విరాట్ సేన
ముంబయి: ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది. జూన్ 18 నుంచి ఇంగ్లండ్లోని చారిత్రక లార్డ్ మైదానంలో ఈ ఫైనల్...
మేం తీసుకోవడం వల్ల పేద దేశాలకు ఇబ్బంది కలగదు: బ్రిటన్
లండన్: కోటి డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తమ దేశానికి సరఫరా చేయడం వల్ల పేద దేశాలకు జరగాల్సిన సరఫరాలపై ప్రభావం చూపబోదని బ్రిటన్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంచార్జ్మంత్రి...
టీమిండియాపై అభినందనల వెల్లువ
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా, భారత...
అంతటా ప్రజాస్వామ్యంపై దాడి!
ప్రాణాంతక కరోనా మహమ్మారి, ఆర్థిక, శారీరక అభద్రత, హింసాత్మక సంఘర్షణ ప్రపంచంపై ముప్పు తీసుకు రావడంతో 2020లో ప్రజాస్వామ్యం కాపాడటం కోసం నిత్యం శ్రమించే ఉద్యమకారులకు నిరంకుశ శక్తులపై తమ పోరాటంలో నూతన...
భారత అథ్లెటిక్ కోచ్ నికోలాయ్ స్నెసరేవ్ ఆకస్మిక మృతి
పాటియాల: బెలారస్కు చెందిన భారత అథ్లెటిక్ కోచ్ నికోలాయ్ స్నెసరేవ్ శుక్రవారం పాటియాలలోని తన హాస్టల్ గదిలో చనిపోయి కనిపించారు. రెండేళ్ల క్రితం అథ్లెటిక్ కోచ్గా పని చేసిన నికోలాయ్ 2019లో ఆ...
తేలి పోతున్న జో రూట్
అహ్మదాబాద్: భారత్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో అసాధారణ రీతిలో రాణించిన రూట్ ఆ మ్యాచ్లో ఏకంగా...
లైఫ్ సెన్సెస్ హబ్గా హైదరాబాద్: కెటిఆర్
హైదరాబాద్: ఐటి పరిశ్రమను జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నామని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. హోటల్ ఐటిసి కాకతీయ సిఐఐ వార్షిక సమావేశం జరిగింది. హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు కృషి...
విరాట్ డకౌట్…. టీమిండియా 49/3
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్...
తొలి రోజు స్పిన్నర్లదే!
చివరి టెస్టు.. తొలి రోజు స్పిన్నర్లదే!
చెలరేగిన అక్షర్, అశ్విన్ మాయ, సిరాజ్ హవా
ఇంగ్లండ్ 205 ఆలౌట్, భారత్ 24/1
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో, చివరి టెస్టులో భారత స్పిన్నర్లు అక్షర్...
హైదరాబాద్లో దాదాపుగా హెర్డ్ ఇమ్యూనిటీ
54% మందిలో కరోనా వ్యతిరేక యాంటీబాడీస్
జనాభాలో సగం మందికి వైరస్ ఇప్పటికే సోకింది, వారిలో 75% మందికి తమకు వచ్చిపోయినట్టు కూడా తెలియదు
సిసిఎంబి, భారత్ బయోటెక్, ఎన్ఐఎన్ సంయుక్త సీరో సర్వేలో వెల్లడి
మన...
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 205 ఆలౌట్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 75.5 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌటైంది. అక్షర పటేల్, సిరాజ్...
ఇంగ్లాండ్ 183/7
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 69 ఓవర్ల ఏడు వికెట్లు కోల్పోయి 183 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
మన పోర్టులో చైనా సైబర్ దొంగలు
సాంకేతిక నిర్ధారణతో తెలిపిన ఫ్యూచర్
న్యూయార్క్ : భారతదేశానికి చెందిన ఓ రేవు నెట్ వర్క్ వ్యవస్థతో చైనా ఆధ్వర్యపు అధికారిక హ్యాకర్లు ఇప్పటికే కనీసం ఒక్క కీలకమైన కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. సైబర్...