Sunday, April 28, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
Monument to National Hero Bob Khathing in Arunachal Pradesh

జాతీయ వీరుడు బాబ్ ఖాతింగ్‌కు అరుణాచల్‌ప్రదేశ్‌లో స్మారకం

  హాజరైన కేంద్రమంత్రి, ఇద్దరు సిఎంలు, గవర్నర్ తవాంగ్: చిరస్మరణీయ దౌత్యవేత్త, దేశం గర్వించదగ్గ యోధుడు, మేజర్ రాలెంగ్నావో బాబ్ ఖాతింగ్ స్మారకానికి అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ పట్టణంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం స్థానిక కళావాంగ్‌పో...
England All Out 134 Runs in 1st Innings against India

భారత బౌలర్ల విజృంభణ.. ఇంగ్లండ్ 134 ఆలౌట్

చెన్నై:భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్ల ధాటికి ప్రారంభం నుంచే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు...
England loss 4 wickets for 39 runs in Ind vs Eng

నాలుగో వికెట్ కోల్పోయిన్ ఇంగ్లాండ్… 39/4

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ 18 ఓవర్లలో  నాలుగు వికెట్లు కోల్పోయి 39 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ప్రస్తుతం 290 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్...
India all out for 329 in first innings

పంత్ హాఫ్ సెంచ‌రీ.. టీమిండియా 329 ఆలౌట్

చెన్నై: చెన్నై చెపాక్ వేదిక‌గా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 300 ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ కొన‌సాగించిన టీమిండియా కొద్ది...
638 New Corona Cases Reported in TS

దేశంలో కొత్తగా 12,194 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 12,194 కొత్త కోవిడ్-19 కేసులు, 92 మరణాలు సంభవించాయి. తాజాగా...
Happy Valentine's Day 2021

ప్రేమ.. అనంతం

ప్రేమ అనంతం.. అపురూపం... ఒకరి మనస్సు ఒకరు మెప్పు కోసం చేసే నిత్య తపస్సు... దీనికి ఆస్తులు, అంతస్థులు, కుల, మత అనే తారమత్యం ఎరుగదు.. ప్రేమను వ్యక్తం చేయడానికి భావాలు తప్ప...
India 300/6 at Stumps on Day 1 against Eng

కదం తొక్కిన రోహిత్

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. కదం తొక్కిన రోహిత్ రాణించిన రహనె, భారత్ 300/6 చెన్నై: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సీనియన్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ శతకంతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో శనివారం ప్రారంభమైన రెండో...
Parliamentary Panel proposes visit to Galwan Valley

గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సును కూడా.. మే-జూన్‌లో సందర్శనకు నిర్ణయం న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక దళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సును...
Rohit Sharma smashes 7th Test century

చెపాక్‌లో చితక్కొట్టిన హిట్‌మ్యాన్.. (వీడియో)

  చెన్నై: చెపాక్ వేదిక‌గా జ‌రుగుతున్న ఇంగ్లాండ్‌- భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ సెంచరీ కొట్టాడు. 130 బంతుల్లో వ‌న్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేసి టెస్ట్ కెరీర్‌లో 7వ శతకం...
farmers protest against new farm laws

రైతుపై అహంభావ ప్రదర్శనా?

అన్నదాతల సమస్య పరిష్కరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి అహమే అడ్డొస్తోందన్న విషయం జాతీయ స్థాయి మీడియాకు, బిజెపి శ్రేణుల్లో చాలా మందికి తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు....
Sitharaman swipe at Congress in Rajya Sabha

నిందలకు కాంగ్రెస్ ఓ ట్రేడ్‌మార్క్

 ఆర్థికమంత్రి నిర్మల ఘాటు స్పందన రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చకు జవాబు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దీర్ఘ, తక్షణ ప్రయోజన దిశ వచ్చే నెల 8కి ఎగువసభ వాయిదా న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ప్రభుత్వంపై నిందలు వేయడం రివాజు అయిందని,...
IND v ENG 2nd Test from Tomorrow

టీమిండియాకు పరీక్ష

టీమిండియాకు పరీక్ష.. నేటి నుంచి రెండో టెస్టు జోరుమీదున్న ఇంగ్లండ్ ఇంగ్లండ్‌తో శనివారం ఆరంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ ఆతిథ్య టీమిండియాకు కీలకంగా మారింది. ఇప్పటిaకే తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన విరాట్ కోహ్లి సేనకు...
PM Narendra Modi has given away Indian territory to China

మన భూభాగాన్ని చైనాకు ఎందుకు వదులుకున్నాం

ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ ఘాటుగా స్పందించిన కిషన్ రెడ్డి న్యూఢిల్లీ: సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్...
TMC Rajya Sabha member Dinesh Trivedi resigns

టిఎంసి రాజ్యసభ సభ్యుడు దినేష్ త్రివేది రాజీనామా

న్యూఢిల్లీ: తన స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో చెలరేగుతున్న హింసాకాండను అదుపుచేయడంలో తాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, రాజ్యసభలో కొనసాగడం తనకు ఇబ్బందికరంగా ఉన్నందున తాను రాజీనామా చేస్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ...
India exports COVID vaccines worth about Rs 338 crore

విదేశాలకు రూ.338 కోట్ల విలువైన కొవిడ్-19 వ్యాక్సిన్ ఎగుమతి

న్యూఢిల్లీ: ఇప్పటివరకు విదేశాలకు దాదాపు రూ. 338 క్లో రూపాయల విలువైన కొవిడ్-19 వ్యాక్సిన్‌ని కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో...
Petrol and diesel Prices hiked in India

వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: భారత్ లో పెట్రోల్ ధరలు వరసగా నాలుగో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ...
The corona has no effect on wealthy

సిరి మూటలు, పేదరికం మేటలు!

  కోవిడ్ -19 భారత్‌నే కాదు ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ చరిత్రలో ఇలాంటి విధ్వంసాన్ని చూడలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు, ఆర్థికంగా నష్టపోయారు. ఒక...
China rapidly withdraws its tanks from south coast

వేగంగా వెనక్కి మరలుతున్న చైనా ట్యాంకులు

  భారత సైన్యం విడుదల చేసిన వీడియోలో దృశ్యాలు న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులనుంచి బలగాల ఉపసంహరణకు భారత్, చైనాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇరు దేశాల బలగాల ఉపసంహరణ...
Forty-five Chinese soldiers were killed in Galwan clashes

గల్వాన్ ఘర్షణల్లో 45 మంది చైనా సైనికులు మృతి: రష్యన్ వార్తా సంస్థ

  వెల్లడించిన రష్యన్ వార్తా సంస్థ న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో గత ఏడాది భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45 మంది చైనా సైనికులు మరణించినట్లు రష్యా వార్తా సంస్థ టాస్...
Rahul commented that there would be no peace at LAC without status quo

వాస్తవాధీన రేఖ వద్ద పూర్వస్థితి లేకుంటే శాంతి నెలకొనదు : రాహుల్

  న్యూఢిల్లీ : చైనాకు ఆనుకుని ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వద్ద పూర్వస్థితి లేకుంటే శాంతి ప్రశాంతి ఉండదని కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యానించారు. మన వీర జవాన్ల త్యాగాలను విస్మరించి మన...

Latest News