Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
మ్యాచ్ ‘చిక్కినట్టే’..!
అదరగొట్టిన అశ్విన్, రాణించిన కోహ్లి, కష్టాల్లో ఇంగ్లండ్, గెలుపు బాటలో టీమిండియా
చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. 482 పరుగుల క్లిష్టమైన లక్షంతో రెండో...
మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 53/3
చెన్నై: భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో 482 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు...
ఇండియా 163/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 51 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుత భారత జట్టు...
ఇండియా 106/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇప్పటివరకు 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. జాక్...
దేశీ అర్జున్
దేశంలోనే డిజైన్ చేసి తయారు చేసిన అర్జున్ మార్క్1 ఎ యుద్ధట్యాంక్ను చెన్నైలో సైన్యాధ్యక్షుడు ఎంఎం నరవణేకు అందజేసి అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ
చెన్నై: సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అర్జున్...
అశ్విన్ మాయాజాలం.. ఇంగ్లాండ్ విలవిల
134 పరుగులకే ముగిసిన తొలి ఇన్నింగ్స్
249 పరుగులు భారీ ఆధిక్యతలో టీమిండియా
చెన్నై: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ పూర్తిగా పై చేయి సాధించింది. తొలి రోజు బ్యాట్తో...
జాతీయ వీరుడు బాబ్ ఖాతింగ్కు అరుణాచల్ప్రదేశ్లో స్మారకం
హాజరైన కేంద్రమంత్రి, ఇద్దరు సిఎంలు, గవర్నర్
తవాంగ్: చిరస్మరణీయ దౌత్యవేత్త, దేశం గర్వించదగ్గ యోధుడు, మేజర్ రాలెంగ్నావో బాబ్ ఖాతింగ్ స్మారకానికి అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ పట్టణంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం స్థానిక కళావాంగ్పో...
భారత బౌలర్ల విజృంభణ.. ఇంగ్లండ్ 134 ఆలౌట్
చెన్నై:భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్ల ధాటికి ప్రారంభం నుంచే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు...
నాలుగో వికెట్ కోల్పోయిన్ ఇంగ్లాండ్… 39/4
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 39 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ప్రస్తుతం 290 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్...
పంత్ హాఫ్ సెంచరీ.. టీమిండియా 329 ఆలౌట్
చెన్నై: చెన్నై చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 300 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా కొద్ది...
దేశంలో కొత్తగా 12,194 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 12,194 కొత్త కోవిడ్-19 కేసులు, 92 మరణాలు సంభవించాయి. తాజాగా...
ప్రేమ.. అనంతం
ప్రేమ అనంతం.. అపురూపం... ఒకరి మనస్సు ఒకరు మెప్పు కోసం చేసే నిత్య తపస్సు... దీనికి ఆస్తులు, అంతస్థులు, కుల, మత అనే తారమత్యం ఎరుగదు.. ప్రేమను వ్యక్తం చేయడానికి భావాలు తప్ప...
కదం తొక్కిన రోహిత్
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. కదం తొక్కిన రోహిత్
రాణించిన రహనె, భారత్ 300/6
చెన్నై: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సీనియన్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ శతకంతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో శనివారం ప్రారంభమైన రెండో...
గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
తూర్పు లడఖ్లోని పాంగాంగ్ సరస్సును కూడా..
మే-జూన్లో సందర్శనకు నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక దళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సును...
చెపాక్లో చితక్కొట్టిన హిట్మ్యాన్.. (వీడియో)
చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్- భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. 130 బంతుల్లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి టెస్ట్ కెరీర్లో 7వ శతకం...
రైతుపై అహంభావ ప్రదర్శనా?
అన్నదాతల సమస్య పరిష్కరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి అహమే అడ్డొస్తోందన్న విషయం జాతీయ స్థాయి మీడియాకు, బిజెపి శ్రేణుల్లో చాలా మందికి తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు....
నిందలకు కాంగ్రెస్ ఓ ట్రేడ్మార్క్
ఆర్థికమంత్రి నిర్మల ఘాటు స్పందన
రాజ్యసభలో బడ్జెట్పై చర్చకు జవాబు
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం
దీర్ఘ, తక్షణ ప్రయోజన దిశ
వచ్చే నెల 8కి ఎగువసభ వాయిదా
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్కు ప్రభుత్వంపై నిందలు వేయడం రివాజు అయిందని,...
టీమిండియాకు పరీక్ష
టీమిండియాకు పరీక్ష.. నేటి నుంచి రెండో టెస్టు
జోరుమీదున్న ఇంగ్లండ్
ఇంగ్లండ్తో శనివారం ఆరంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ ఆతిథ్య టీమిండియాకు కీలకంగా మారింది. ఇప్పటిaకే తొలి మ్యాచ్లో ఘోర పరాజయం పాలైన విరాట్ కోహ్లి సేనకు...
మన భూభాగాన్ని చైనాకు ఎందుకు వదులుకున్నాం
ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్
ఘాటుగా స్పందించిన కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్...
టిఎంసి రాజ్యసభ సభ్యుడు దినేష్ త్రివేది రాజీనామా
న్యూఢిల్లీ: తన స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్లో చెలరేగుతున్న హింసాకాండను అదుపుచేయడంలో తాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, రాజ్యసభలో కొనసాగడం తనకు ఇబ్బందికరంగా ఉన్నందున తాను రాజీనామా చేస్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ...