Monday, May 20, 2024
Home Search

కేంద్ర రైల్వే - search results

If you're not happy with the results, please do another search
International flights canceled till july 25

అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు…

  హైదరాబాద్ : కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తాజాగా రైల్వే బోర్డ్ రెగ్యులర్ రైళ్ల రాకపోకలను ఆగస్ట్ 12 వరకు రద్దు చేసిన విషయం...
Sixth phase Haritha Haram programme from June 25

రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం

  30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం హెచ్‌ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్‌ఎంసిలో 2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
China products ban demand by Indians

బ్యాన్ చైనా

చైనా వస్తువులను బహిష్కరించండి చైనా వస్తువులపై బిఐఎస్ నిబంధనలు నాసిరకం చైనా వస్తువుల దిగుమతిని ఆపాలి కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పిలుపు చైనాకు తొలి దెబ్బ రైల్వే కాంట్రాక్టు రద్దు చేసుకున్న భారత్ బి ఐఎస్ ప్రమాణాలకు సంబంధించిన...
253 New Corona Cases Register in Telangana

రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు

ఒకే ఫ్యామిలీలో 19 మందికి జహీరాబాద్‌లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్ ఎనిమిది మంది మృతి జిహెచ్‌ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్ ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్‌ఎతో పాటు ఆయన సతీమణి, గన్‌మన్, వంట...
Tickets Subsidy in Shramik trains is an illusion

శ్రామిక్ రైళ్ళ సబ్సిడీ ఒక భ్రాంతి!

  వలస కూలీల కోసం ప్రత్యేకంగా వేసిన శ్రామిక్ రైళ్ళలో 85 శాతం సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత భారీ సబ్సిడీతో వలసకూలీలను వారి స్వంత ఊళ్ళకు పంపించామని చెప్పుకుంది. మిగిలిన...

వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు

  జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...
Send Migrant workers to their hometowns within 15 days

15 రోజుల్లో పంపండి

  15 రోజుల్లోగా వారిని స్వస్థలాలకు చేర్చండి రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో ప్రత్యేక రైలు ఏర్పాటు ఉపాధి కల్పనకోసం ప్రణాళికలు రూపొందించాలి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలుకు సుప్రీం ఆదేశాలు న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిపోయి స్వస్థలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న...
Another new route connecting Telangana-AP

తెలంగాణ-ఎపిని కలుపుతూ మరో కొత్త రూట్

  కేంద్రం ప్రతిపాదన.. త్వరలో కార్యరూపం ఖమ్మం నుంచి విజయవాడను కలిపే కొత్త ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణం మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య కనెక్టివిటిని పెంచేందుకు ఎలాంటి...
pm-modi

కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ:  కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ... మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శం. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి....
LB-Nagar-flyover

నేడు ఎల్బీనగర్ వద్ద అండర్ పాస్, పై వంతెన ప్రారంభోత్సవం

హైదరాబాద్ : రైతుల కోసం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమే కాదు.. పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్...

శరవేగంతో నగరాభివృద్ధి: మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధే లక్షంగా వినూత్న కార్యక్రమాలు నిర్వర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం మున్ముందుకు దూసుకుపోతోంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉన్నందున హైదరాబాద్‌ను ట్రాఫిక్ రహితంగా మార్చాలని ప్రభుత్వం...

‘గుజరాత్ మోడల్’ పోరు!

  ‘మంచి’ కైనా, చెడుకైనా మోడల్ (నమూనా)గా ఉండడం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌కే చెల్లింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడంలో, సత్వర ఆర్థికాభివృద్ధి సాధించడంలో దానికి మించిన...
CP Ravindar press meet on warangal deaths

ఒక బిహారీ… పది హత్యలు…

  ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
Oparate more Special trains for Transportation of Migrant workers

వలసకార్మికుల రవాణాకు ఎక్కువగా స్పెషల్ రైళ్లు

  రాష్ట్రాలకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ సూచన న్యూఢిల్లీ : రైల్వే విభాగంతో సమన్వయమై వలస కార్మికుల రవాణాకు స్పెషల్ రైళ్లు ఎక్కువగా నడిచేలా ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది....

స్పెషల్ రైళ్ల ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి

  న్యూఢిల్లీ : మంగళవారం నుంచి నడుస్తున్న స్పెషల్ రైళ్ల ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతును డౌన్‌లోడ్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం ఇది తప్పనిసరి అని...
Indian Railways Suffered Recurring Loss

రేపటి నుంచే రైలు కూత

  సుదూర ప్రయాణికులను గమ్యం చేర్చనున్న 15 రైళ్లు దశలవారీగా నడపాలని రైల్వేశాఖ నిర్ణయం ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు, తిరిగి మళ్లీ అక్కడికే న్యూఢిల్లీ : సుదూర ప్రయాణికులను గమ్యానికి చేర్చే రైళ్లు తిరిగి ఆరంభం కానున్నాయి....

వలసలు రివర్స్

  సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల...

వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం

  నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
5231 Railway Coaches is isolation centers

24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్

  ఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శ లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో లవ్ అగర్వాల్ మీడియాలో మాట్లాడారు....
Migrant-Workers, Migrant Workers Evacuation in India

లక్షమంది వలస కార్మికుల తరలింపు

115 ప్రత్యేక రైళ్లలో వారి సొంత రాష్ట్రాలకు చేర్చాం : రైల్వే న్యూఢిల్లీ : లాక్‌డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న వలస కార్మికుల కోరిక నెరవేరుతోంది....

Latest News