Wednesday, May 29, 2024
Home Search

కేంద్ర రైల్వే - search results

If you're not happy with the results, please do another search
Technology develop in Hyderabad

బ్రాండింగ్‌లో హై

అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణాకు ఇదో దిక్సూచి ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద...
Minister KTR condemned Akbaruddin's remarks

50 ప్రశ్నలకు జవాబు చెప్పండి

  ? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా ? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు ? 40కోట్ల పాలసీదారులున్న ఎల్‌ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు ? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
KTR satirical comments on Kishan reddy

కిషన్‌రెడ్డి నిస్సహాయ మంత్రి

  హైదరాబాద్ నగరానికి బిజెపి చేసిన సహాయం ఏమీ లేదు గల్లీ ఎన్నికలకు ఢిల్లీ లీడర్లు అవసరమా? బిజెపిని గెలిపిస్తే గోల్కొండ, చార్మినార్‌ను అమ్మేస్తారు నేనూ ఒక తండ్రినే విద్యాసంస్థలు తెరిచే విషయంలో ఆలోచించి నిర్ణయించాలి : కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ :...
CM KCR Fires on Prime Minister Narendra Modi

మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ... ''డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో...
Gurjar reservation concern in Rajasthan

రాజస్థాన్‌లో గుర్జర్ల రిజర్వేషన్ ఆందోళన

  ఢిల్లీ ముంబయి మార్గంలో నిలిచిన రైళ్లు జైపూర్ : రాజస్థాన్‌లో విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుర్జర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆదివారం నుంచి నిరవధిక...
CIC Issues notice to NIC reply to RTI on Aarogya Setu

ఆరోగ్య సేతు గురించి మాకేం తెలియదు: ఎన్‌ఐసి

ఆరోగ్య సేతు గురించి మాకేం తెలియదు ఆర్‌టిఐ దరఖాస్తుకు ఎన్‌ఐసి జవాబు షోకాజ్ నోటీసులు జారీచేసిన సిఐసి న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌ను ఎవరు తయారు చేశారో, ఎలా తయారు చేశారో తమ వద్ద సమాచారం లేదంటూ...

వ్యవసాయానికి గొడ్డలిపెట్టు

భారతదేశం వ్యవసాయక దేశం, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. దేశ జనాభాలో 65శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో చిన్న, సన్నకారు రైతుల 86% శాతం మంది ఉన్నారు....

పాము ఇంకా చావలేదు!

కరోనా వైరస్ ఇంకా చావలేదు. అది ఇంకా తన పాము పడగ విప్పుతూ పలు దేశాల్లో బుసలు కొడుతూ, కాటు వేస్తూనే వుంది. డిసెంబర్ 2019 చైనాలో పుట్టి జనవరి 30, 2020న...

నగరంలో మరిన్ని నిఘా నేత్రాలు

హైదరాబాద్: నగరంలో మరిన్ని నిఘా నేత్రాలు ఏర్పాటు కానున్నాయి. నగర వాసుల భద్రతతో పాటు సురక్షతకు పెద్దపీట వేయనున్నారు. ఇందుకు సంబంధించి నగరంలో ఇప్పటీ వరకు సిసి కెమెరాలు లేని పలు కీలక...
Civils Preliminary Examinations will be held on October 4

సివిల్స్ ప్రిలిమ్స్ అక్టోబర్ 4నే

  వాయిదాకు సుప్రీం నో కరోనా నేపథ్యంలో సరైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు న్యూఢిల్లీ : యుపిఎస్‌సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు అనుకున్న ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే జరుగుతాయి. వీటిని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయాలనే పిటిషన్లను...
Rail roko agitation started in Punjab

పంజాబ్‌లో రైతుల ”రైలు రోకో” ఆందోళన ప్రారంభం

అనేక చోట్ల రైలు పట్టాలపై రైతుల బైఠాయింపు 3 రోజుల పాటు రైలు సర్వీసులు రద్దు చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతులు తమ మూడు రోజుల ''రైలు రోకో'' నిరసనను...
The Nizam was not an independent head

నిజాం స్వతంత్ర అధిపతి కాదు

సుమారు వందేళ్ల పాటు జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో నాటి బ్రిటిష్ సంస్థానాల ప్రతిపత్తి గురించి ఎప్పుడు ప్రశ్నలు ఉదయించలేదు. సంస్థానాధీశులు అందరూ దాదాపుగా బ్రిటిష్ పాలకుల సుబేదార్ల వలే వ్యవహరించి, స్వాతంత్య్ర పోరాటంలో...

రెండేళ్లుగా బాలికపై అత్యాచారం.. వ్యాపారి అరెస్టు

రెండేళ్లుగా బాలికపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్ బాధితుల జాబితాలో మరో ఆరుగురు మహిళలు మధ్యప్రదేశ్‌లో వ్యాపారి అరెస్టు భోపాల్: ఒక 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాకు చెందిన...
Cabinet to set up NRA Conduct tests for Govt Jobs

వన్ నేషన్.. వన్ ఎగ్జామ్ 

ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి అర్హత పరీక్ష కొత్తగా జాతీయ నియామక ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎ)  ఒక సారి అర్హత సాధిస్తే మూడేళ్లు చెల్లుబాటు, ఏడాదికి రెండు సార్లు ‘సెట్’ నిర్వహణ, దీనితోనే గ్రూప్‌బి, సి ఉద్యోగ నియామకాలు తొలిదశలో దేశ...
AP Argument on water diversion is baseless

వరుణుడి ప్రకోపం

ఉరకలెత్తుతున్న గోదావరి, శ్రీశైలానికి భారీ వరద భద్రాద్రి నిండింది.. ఓరుగల్లు మునిగింది... వేలాది ఎకరాల్లో పంటలకు అపారనష్టం సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి రానున్న 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
KTR bhoomi Puja for Railway Coach Factory

రైళ్ల తయారీలో తెలంగాణ శకం

 దేశంలోనే ప్రైవేట్ రంగంలో రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ  రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో 100 ఎకరాల్లో రూ.1000 కోట్లతో మేధా సంస్థ ఫ్యాక్టరీని నెలకొల్పడం రాష్ట్రానికి   గర్వకారణం  హైదరాబాద్ మెట్రోకు ఇక్కడి...
Manoj Sinha as Lieutenant Governor of Jammu and Kashmir

జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మనోజ్ సిన్హా

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేేశారు. ఇప్పటివరకు లెఫ్టెనెంట్ గవర్నర్ గా ఉన్న గిరీష్ చంద్ర ముర్మ...
Railway department permission to private trains

35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
Kishan reddy enquire on Corona Treatment

రాష్ట్రం కోరితే ఎయిమ్స్‌ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తాం: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కోరితే రాష్ట్రంలోని ఎయిమ్స్‌ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపేథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు...

సంపాదకీయం: పట్టాలపై ప్రైవేటు

 కరోనా కర్కశ కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మరో భారీ ప్రైవేటైజేషన్ క్రతువుకు తెర లేపింది. తన చిర సంకల్పమైన రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే ప్రక్రియకు నాంది పలికింది. 109 రూట్లలో...

Latest News