Home Search
కేంద్ర రైల్వే - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంట్ క్యాంటీన్కు సబ్సిడీ రద్దు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి
న్యూఢిల్లీ: ఎంపీలు, ఇతరులకు అత్యంత సరసమైన ధరలకు ఆహార పదార్థాలను అందచేసే పార్లమెంట్ క్యాంటీన్లో ఇక ఆ సౌకర్యం ఉండదు. పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార వదార్ధాలకు అందచేస్తున్న...
నేడు లక్ష మందికి టీకా
1034 ప్రభుత్వ సెంటర్లలో పంపిణీ
సోమవారం 15 మందికి స్పల్ప సమస్యలు
అన్ని కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ పూర్తి, వచ్చే వారం నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సిన్
టీకా రీయాక్షన్తో 29 ఏళ్ల యువతి గాంధీలో అడ్మిట్...
మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ స్ఫూర్తితో ఐటిఐఆర్ను చేపట్టండి
కేంద్ర ఐటిశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు మంత్రి కెటిఆర్ లేఖ
ఐటిఐఆర్పై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు
తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇలాగే వ్యవహరిస్తోంది
ఐటిఐఆర్కు అండగా నిలిస్తే అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి
మన తెలంగాణ/హైదరాబాద్: ఐటిఐఆర్...
వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూమి సేకరణ…
వరంగల్: కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. రైల్వే అధికారులకు భూముల పత్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూముల సేకరించింది....
ఎవరూ తగ్గలేదు
చట్టాలను రద్దు చేయాల్సిందే : రైతు నేతలు
అవిచేసే మంచిని చూడండి : కేంద్రం
గంటలోనే ముగిసిన ఏడో దఫా చర్చలు
8వ తేదీకి వాయిదా, వచ్చే దఫా చర్చలపై ఆశతో ఉన్నాం : మంత్రి తోమర్
ప్రభుత్వ...
బిజెపి నేతలపై మంత్రి ఈటల ఫైర్
కరీంనగర్: రాష్ట్ర బిజెపి నాయకులు తమ స్థాయిని మించి మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. శనివారం హుజురాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈటల...
ప్రతిష్టంభన
రైతుల ఢిల్లీ దిగ్బంధన ఆందోళన మొదలై 20 రోజులు కావొస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ వ్యవహారం ఏ మాత్రం ముందుకు కదలలేదు. కేంద్ర హోం...
ఉద్యమం ఉధృతి
నేడు రైతుల నిరాహార దీక్షలు
సోమవారం ఉ.8 నుంచి సాయంత్రం 5గం. వరకు రైతు నేతల నిరాహార దీక్షలు
అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, డిమాండ్ నెరవేరకపోతే 19 నుంచి ఆమరణ నిరాహరా దీక్ష
ఉద్యమాన్ని నీరుగార్పించే...
ఎల్లుండి నుంచి ఆర్ఆర్బి పరీక్షలు
హైదరాబాద్: ఉద్యోగార్థలు ఎదురుచూస్తోన్న ఆర్ఆర్బి పరీక్షల వివరాలు, భర్తీ ప్రక్రియను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రకటించింది. ఎన్టీపిసి, ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఈనెల 15 నుంచి ప్రారంభంమవుతాయని...
రైలు పట్టాలపై బాంబు పేలుడు కలకలం
ఆంధ్రప్రదేశ్/చిత్తూరు : రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని పట్టాలపై బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని రైల్వే ట్రాక్ పరిసరాల్లో పశువులు మేపడానికి వచ్చిన శశికళ అనే మహిళ...
అన్నదాతలతో చర్చలు విఫలం
అన్నదాతలతో చర్చలు విఫలం
కమిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదన.. తిరస్కరించిన రైతు నేతలు
మళ్లీ గురువారం చర్చలకు ప్రతిపాదన
న్యూఢిల్లీ: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమైనాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో...
హైదరాబాద్ చుట్టూ 25 టోల్ గేట్లతో పన్ను వసూలు: నామా
హైదరాబాద్: అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించినట్లే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయ్యాలని ఎంపి నామా నాగేశ్వర్ రావు హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచిన నలుగురు...
జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే
గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తాం...
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని, గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు...
బ్రాండింగ్లో హై
అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణాకు ఇదో దిక్సూచి
ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద...
50 ప్రశ్నలకు జవాబు చెప్పండి
? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా
? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు
? 40కోట్ల పాలసీదారులున్న ఎల్ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు
? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
కిషన్రెడ్డి నిస్సహాయ మంత్రి
హైదరాబాద్ నగరానికి బిజెపి చేసిన సహాయం ఏమీ లేదు
గల్లీ ఎన్నికలకు ఢిల్లీ
లీడర్లు అవసరమా?
బిజెపిని గెలిపిస్తే గోల్కొండ, చార్మినార్ను అమ్మేస్తారు
నేనూ ఒక తండ్రినే
విద్యాసంస్థలు తెరిచే విషయంలో ఆలోచించి నిర్ణయించాలి : కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ... ''డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో...
రాజస్థాన్లో గుర్జర్ల రిజర్వేషన్ ఆందోళన
ఢిల్లీ ముంబయి మార్గంలో నిలిచిన రైళ్లు
జైపూర్ : రాజస్థాన్లో విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుర్జర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆదివారం నుంచి నిరవధిక...
ఆరోగ్య సేతు గురించి మాకేం తెలియదు: ఎన్ఐసి
ఆరోగ్య సేతు గురించి మాకేం తెలియదు
ఆర్టిఐ దరఖాస్తుకు ఎన్ఐసి జవాబు
షోకాజ్ నోటీసులు జారీచేసిన సిఐసి
న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్ను ఎవరు తయారు చేశారో, ఎలా తయారు చేశారో తమ వద్ద సమాచారం లేదంటూ...
వ్యవసాయానికి గొడ్డలిపెట్టు
భారతదేశం వ్యవసాయక దేశం, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. దేశ జనాభాలో 65శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో చిన్న, సన్నకారు రైతుల 86% శాతం మంది ఉన్నారు....