Wednesday, May 8, 2024
Home Search

కేంద్ర రైల్వే - search results

If you're not happy with the results, please do another search
Food subsidy at Parliament canteen completely removed

పార్లమెంట్ క్యాంటీన్‌కు సబ్సిడీ రద్దు

  లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి న్యూఢిల్లీ: ఎంపీలు, ఇతరులకు అత్యంత సరసమైన ధరలకు ఆహార పదార్థాలను అందచేసే పార్లమెంట్ క్యాంటీన్‌లో ఇక ఆ సౌకర్యం ఉండదు. పార్లమెంట్ క్యాంటీన్‌లో ఆహార వదార్ధాలకు అందచేస్తున్న...
1 lakh vaccine distribution across Telangana Today

నేడు లక్ష మందికి టీకా

1034 ప్రభుత్వ సెంటర్లలో పంపిణీ సోమవారం 15 మందికి స్పల్ప సమస్యలు అన్ని కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ పూర్తి, వచ్చే వారం నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సిన్  టీకా రీయాక్షన్‌తో 29 ఏళ్ల యువతి గాంధీలో అడ్మిట్...

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ స్ఫూర్తితో ఐటిఐఆర్‌ను చేపట్టండి

కేంద్ర ఐటిశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మంత్రి కెటిఆర్ లేఖ ఐటిఐఆర్‌పై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇలాగే వ్యవహరిస్తోంది  ఐటిఐఆర్‌కు అండగా నిలిస్తే అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి మన తెలంగాణ/హైదరాబాద్: ఐటిఐఆర్...

వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూమి సేకరణ…

వరంగల్: కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. రైల్వే అధికారులకు భూముల పత్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూముల సేకరించింది....
Centre Govt Talks With Farmers Fail Again

ఎవరూ తగ్గలేదు

చట్టాలను రద్దు చేయాల్సిందే : రైతు నేతలు అవిచేసే మంచిని చూడండి : కేంద్రం గంటలోనే ముగిసిన ఏడో దఫా చర్చలు 8వ తేదీకి వాయిదా, వచ్చే దఫా చర్చలపై ఆశతో ఉన్నాం : మంత్రి తోమర్ ప్రభుత్వ...
Minister Etela Rajender Fires on BJP Leaders

బిజెపి నేతలపై మంత్రి ఈటల ఫైర్

కరీంనగర్: రాష్ట్ర బిజెపి నాయకులు తమ స్థాయిని మించి మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. శనివారం హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈటల...

ప్రతిష్టంభన

రైతుల ఢిల్లీ దిగ్బంధన ఆందోళన మొదలై 20 రోజులు కావొస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ వ్యవహారం ఏ మాత్రం ముందుకు కదలలేదు. కేంద్ర హోం...
Farmers to Hunger Strike Tomorrow in Delhi

ఉద్యమం ఉధృతి

నేడు రైతుల నిరాహార దీక్షలు సోమవారం ఉ.8 నుంచి సాయంత్రం 5గం. వరకు రైతు నేతల నిరాహార దీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, డిమాండ్ నెరవేరకపోతే 19 నుంచి ఆమరణ నిరాహరా దీక్ష ఉద్యమాన్ని నీరుగార్పించే...
RRB exams from the 15th of this month

ఎల్లుండి నుంచి ఆర్‌‌ఆ‌ర్‌బి పరీ‌క్షలు

  హైద‌రా‌బాద్: ఉద్యోగార్థలు ఎదురుచూస్తోన్న ఆర్‌‌ఆ‌ర్‌బి పరీక్షల వివరాలు, భర్తీ ప్రక్రియను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రకటించింది. ఎన్టీపిసి, ఐసోలేటెడ్‌ అండ్‌ మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ఈనెల 15 నుంచి ప్రారంభంమవుతాయని...
Bomb blast near Renigunta railway tracks

రైలు పట్టాలపై బాంబు పేలుడు కలకలం

  ఆంధ్రప్రదేశ్/చిత్తూరు  : రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని పట్టాలపై బాంబు పేలుడు కలకలం సృష్టించింది.  రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని రైల్వే ట్రాక్ పరిసరాల్లో పశువులు మేపడానికి వచ్చిన శశికళ అనే మహిళ...
Central Govt Negotiation failed with Farmers

అన్నదాతలతో చర్చలు విఫలం

అన్నదాతలతో చర్చలు విఫలం కమిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదన.. తిరస్కరించిన రైతు నేతలు మళ్లీ గురువారం చర్చలకు ప్రతిపాదన న్యూఢిల్లీ: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమైనాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో...
Modi govt tax charged in toll gates in Hyderabad

హైదరాబాద్ చుట్టూ 25 టోల్ గేట్లతో పన్ను వసూలు: నామా

హైదరాబాద్: అన్ని ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించినట్లే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయ్యాలని ఎంపి నామా నాగేశ్వర్ రావు హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచిన నలుగురు...
Better results for TRS in GHMC elections

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే

  గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తాం... ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని, గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు...
Technology develop in Hyderabad

బ్రాండింగ్‌లో హై

అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణాకు ఇదో దిక్సూచి ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద...
Minister KTR condemned Akbaruddin's remarks

50 ప్రశ్నలకు జవాబు చెప్పండి

  ? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా ? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు ? 40కోట్ల పాలసీదారులున్న ఎల్‌ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు ? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
KTR satirical comments on Kishan reddy

కిషన్‌రెడ్డి నిస్సహాయ మంత్రి

  హైదరాబాద్ నగరానికి బిజెపి చేసిన సహాయం ఏమీ లేదు గల్లీ ఎన్నికలకు ఢిల్లీ లీడర్లు అవసరమా? బిజెపిని గెలిపిస్తే గోల్కొండ, చార్మినార్‌ను అమ్మేస్తారు నేనూ ఒక తండ్రినే విద్యాసంస్థలు తెరిచే విషయంలో ఆలోచించి నిర్ణయించాలి : కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ :...
CM KCR Fires on Prime Minister Narendra Modi

మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ... ''డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో...
Gurjar reservation concern in Rajasthan

రాజస్థాన్‌లో గుర్జర్ల రిజర్వేషన్ ఆందోళన

  ఢిల్లీ ముంబయి మార్గంలో నిలిచిన రైళ్లు జైపూర్ : రాజస్థాన్‌లో విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుర్జర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆదివారం నుంచి నిరవధిక...
CIC Issues notice to NIC reply to RTI on Aarogya Setu

ఆరోగ్య సేతు గురించి మాకేం తెలియదు: ఎన్‌ఐసి

ఆరోగ్య సేతు గురించి మాకేం తెలియదు ఆర్‌టిఐ దరఖాస్తుకు ఎన్‌ఐసి జవాబు షోకాజ్ నోటీసులు జారీచేసిన సిఐసి న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌ను ఎవరు తయారు చేశారో, ఎలా తయారు చేశారో తమ వద్ద సమాచారం లేదంటూ...

వ్యవసాయానికి గొడ్డలిపెట్టు

భారతదేశం వ్యవసాయక దేశం, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. దేశ జనాభాలో 65శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో చిన్న, సన్నకారు రైతుల 86% శాతం మంది ఉన్నారు....

Latest News