Home Search
దళితుల - search results
If you're not happy with the results, please do another search
మమతవి ఓటు బ్యాంకు రాజకీయాలు
ప్రధాని మోడీ ఆరోపణ
పురూలియ(పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా గిరిజన...
‘టైమ్’ మెచ్చుకున్న భీమ్ నేత
అమెరికాకు చెందిన టైమ్ వారపత్రిక ప్రతి సంవత్సరం ఆ యేటి ఎన్నదగిన వారుగా వివిధ కేటగిరీల్లో వ్యక్తుల పేర్లను ప్రకటిస్తుంది. గత నెల ఫిబ్రవరి 17 న ‘2021 టైమ్ 100 నెక్స్ట్’...
ఉద్యమాలే కొల్లూరి చిరంజీవి ఊపిరి
విద్యార్థి దశ నుంచి మొదలు విశ్రాం తి దశ వరకు ఒక ఐదు దశాబ్దాల పాటు విరామమెరుగక వివిధ ఉద్యమాలతో మమేకమై తోటివారిని ముందుకు నడిపించిన మార్గదర్శి కొల్లూరి చిరంజీవి. వరంగల్ ఎంజిఎం...
బిజెపితో కలిసి పోటీ.. పొత్తు కుదరకపోతే ఒంటరిగా
ఆర్పిఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే
లఖ్నో: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ బిజెపితో కలిసి పోటీ చేస్తుందని ఆర్పిఐ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాందాస్అథవాలే తెలిపారు. 2022లో జరిగే...
మా సహనాన్ని పరీక్షించొద్దు
పొద్దెరగని కొత్త బిచ్చగాడిని తలపిస్తున్న బిజెపి
వాళ్ల మాదిరిగా మాట్లాడడం మాకు చేతకాదు
బిజెపి నాయకత్వం ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
మేము తలుచుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలు మిగలవు
ప్రజల తీర్పుతో మేము అధికారంలోకి వచ్చాం
రైతుల ఆత్మహత్యలకు, తెలంగాణలో...
దేశంలోని ఖైదీల్లో 65.90%మంది ఎస్సి, ఎస్టి, ఒబిసిలే
రాజ్యసభలో ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో మొత్తం 4,78,600మంది ఖైదీలు ఉండగా, వారిలో 3,15,409 మంది అంటే 65.90 శాతం మంది ఎస్సి, ఎస్టి, ఇతర వెనుకబడిన తరగతుల(ఒబిసి) కేటగిరీలకు చెందిన వారున్నారని...
వెలుగులు నింపిన చట్టాలు
ప్రపంచంలోని అన్ని మతాల్లో అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటిని రూపొందించింది ఆయా కాలాల్లోని మతాధిపతులే. కాలం మారుతున్న కొద్దీ, శాస్త్రీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆచారాలు,...
సాగు చట్టాలు- కార్పొరేట్ ప్రయోజనాలు
2007 నుండి చిల్లర వర్తకంలోకి ప్రవేశించిన బడా కార్పొరేట్ శక్తులు ఏడెనిమిదేళ్ల తరువాత గ్రహించిన అనుభవం నుండి నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తుల నుండి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాలంటే వ్యవసాయ ఉత్పత్తులను...
రాష్ట్రానికి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీ మంజూరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల సిగలో ఒక్కొక్క పువ్వుగా రోజుకో విద్యా సంస్థ కొత్తగా వచ్చి చేరుతుంది. గిరిజన శాఖను మరింత వికసింపజేస్తున్నాయి. గిరిజన విద్యార్థుల ప్రయోజనాలే...
మమత నందిగ్రామ్ బాంబు
వచ్చే ఎన్నికలలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భోణిపోర్ తో పాటు నందిగ్రామ్ నుండి కూడా పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనెర్జీ ఒకేసారి రాజకీయ...
అబలలపై అత్యాచారాలు
‘నిర్భయ’ల భయం వీడలేదు. ‘దిశ’ల దశ మారలేదు. ‘హత్రాస్’ హాహాకారాలు ఆగనేలేదు. ‘భాద్రస్’ బాలిక ఆత్మఘోష అరణ్య రోదనే అయ్యింది. ‘ఉన్నావ్’ చిన్నారి ఊపిరి ఆగిపోయింది. ‘సిరోహి’లో 8- ఏండ్ల గిరిజన బాలిక...
వృత్తి కులాల జీవన పరిణామాలు
బీడువారిన నేలను రెక్కలు ముక్కలు చేసుకొని సారవంతమైన క్షేత్రముగా తీర్చిదిద్దడమే కాకుండా కృషీవలుడు తీరుతీరుల పంటల్నిపండిస్తాడు. అట్లే సాహితీ క్షేత్రంలోప్రతిభావంతులైన వారు ఏక కాలంలో భిన్న ప్రక్రియల్లో రచనలు చేసి సాహిత్యాన్ని సుసంపన్నం...
ఠాణాల్లో సిసిటివిల నిఘా
సమాజం అల్పసంఖ్యాక బలవంతులుగా, అధిక సంఖ్యాక బలహీనులుగా, పీడించేవారు, పీడనకు గురి అయ్యేవారుగా చీలిపోయి ఉన్నంతకాలం రాజకీయ ఆధిపత్యం బలవంతుల ఆధీనంలోనే ఉంటుంది. ఎంత ఉత్తమమైన రాజ్యాంగాన్ని నిర్మించుకొని మరెంతటి సమన్యాయ చట్టాలను...
అంబేద్కర్ ఆశయాలే శరణ్యం
కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేరు, మీ బానిసత్వాన్ని మీరే పోగుట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ, మేధావుల మీద కానీ ఆధారపడవద్దు, స్వతంత్రంగా జీవించే...
కెసిఆర్ను మించిన హిందువు లేరు
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో ఒక సామాజిక కోణం ఉంటుందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అ న్నారు. అందుకే మన రాష్ట్రంలో అమలవుతున్న...
మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ... ''డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో...
సంక్షేమ పథకాల సారథి ఇందిరా
పరిపాలన దక్షత, సాహసోపేత నిర్ణయాలు, అకుంఠిత దీక్ష, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ‘20వ, శతాబ్ది మహిళ’ గా ప్రపంచ ప్రజల చేత జేజేలు పలికించుకున్న ఇందిరా గాంధీ 1917 నవంబర్ 19న రాజకీయంగా, ఆర్థికంగా,...
సంపాదకీయం: సరికొత్త పాత పాత్రలో నితీశ్
బీహార్లో బిజెపి మాట తప్పలేదు. నితీశ్ కుమార్నే మళ్లీ ఎన్డిఎ ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన వరుసగా నాలుగోసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. అయితే ఈసారి ఆయనకు దక్కిన కిరీటం గతంలో ధరించిన వాటికి...
కశ్మీరులో మళ్లీ కల్లోలం కోరుకుంటున్న గుప్కర్ గ్యాంగ్
సోనియా వైఖరి చెప్పాలని అమిత్ షా డిమాండ్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరు భారతదేశంలో అప్పుడూ ఎప్పుడూ అంతర్భాగంగానే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీరు కేంద్ర పాలిత...
ఉద్యమపాటల పొద్దుపొడుపు గూడ అంజయ్య
నాకు పాట జీవితాన్ని ఇచ్చింది పాటను జీవితంలో భాగంగా తీసుకున్నాను అని చెప్పే చెప్పిన కవి, రచయిత గూడ అంజయ్య. వీరు మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం లింగాపురంలో నవంబర్ 1, 1956న...