Home Search
దళితుల - search results
If you're not happy with the results, please do another search
ప్రత్యామ్నాయ రాజకీయాల దుర్భిక్షం
అయోధ్యలో బుధవారం నాడు జరిగిన మహా రామాలయ నిర్మాణ భూమి పూజకు దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాల ఆమోదం లభించింది. ముస్లింలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, వామపక్షాలు తప్ప ఇంచుమించు...
కరోనా- మురికివాడలు
రోజులు గడుస్తున్న కొద్దీ దేశంలో కోవిడ్ 19 (కరోనా) వ్యాప్తి పెరుగుతున్న తీరు భీతావహాన్ని కలిగిస్తున్నది. ముందున్నది మరింత ముసళ్ల పండుగ అన్న ఆలోచనే బెంబేలెత్తిస్తున్నది. ఇప్పటికే అత్యధిక కరోనా కేసులు నమోదైన...
న్యూయార్క్ పోలీసుచట్ట సవరణ
అంతస్థుల సమాజంలో పాలక వర్గాలు కిందివారిపై చూపే వివక్షకు ప్రత్యక్ష రూపంగా పోలీసు వ్యవస్థ స్థిరపడిపోయింది. రాచరికాల్లో రాజ భటుల మాదిరిగా, భూస్వామ్యంలో జమీందార్ల చేతికింది మనుషుల రీతిలో ఇప్పుడు పోలీసులు పై...
యువరాజ్ క్షమాపణ
న్యూఢిల్లీ: ఇన్స్టా లైవ్ కార్యక్రమంలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ క్షమాపణలు కోరాడు. తాను ఎవరిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదని స్పష్టం చేశాడు....
యువరాజ్పై కేసు
న్యూఢిల్లీ : భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్పై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల సహచరుడు రోహిత్ శర్మతో జరిగిన ఇన్ స్టా లైవ్లో దళితులను కించపరిచేలా ఓ పదాన్ని వాడాడు. దీనిపై...
జాత్యహంకారంపై జనాగ్రహం
అమెరికా మరోసారి నల్లజాతివారి నిరసనాగ్ని జ్వాలల్లో మాడిమసి అవుతున్నది. మిన్నెసొట్టా రాష్ట్రంలోని మినియా పొలిస్ నగరంలో ఆరు రోజుల క్రితం ఒక తెల్లజాతి పోలీసు అధికారి నట్ట నడి రోడ్డున 46 ఏళ్ల...
కులాల మధ్య ఘర్షణ… మొండెం నుంచి తలను వేరు చేసి…. యువకుడి హత్య
చెన్నై: తమిళనాడులోని ట్యూటికోరిన్ ప్రాంతంలో ఓ యువకుడిని 35 సార్లు కత్తులతో పొడిచి అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసి 400 మీటర్ల దూరంలో పడేశారు. ఈ కేసులో పది మంది...
పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం
రైతులు, పేదలు, దళితులను అంధకారంలోకి నెట్టే విద్యుత్ ముసాయిదాను గట్టిగా వ్యతిరేకిస్తాం
కేంద్రం డ్రాఫ్ట్తో ఏవరికి ఎంత నష్టమంటే..
రైతులు నెలకు రూ.5వేల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం....
చెప్పనలవికాని అమానుషం
మహారాష్ట్రలో మొన్న గురువారం నాడు ఇద్దరు సాధువులను, వారు ప్రయాణం చేస్తున్న కారు డ్రైవర్ను కొట్టి చంపిన అమానుషాన్ని ఖండించడానికి మాటలు చాలవు. ఈ దారుణంలో చనిపోయిన ఇద్దరు సాధువులలోనూ ఒకరు 70...
దేశాన్ని కెసిఆరే నడిపించాలి
సిఎఎతో పాటు పలు అంశాలలో నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది, కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది
n దేశప్రజలను ఒక్కత్రాటి మీదికి తెచ్చి ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత కెసిఆర్పై ఉంది
- సిఎఎ వ్యతిరేక తీర్మానంపై
చర్చలో బాల్కసుమన్
హైదరాబాద్:...
70 ఏళ్ల తరువాత భారతీయులమని నిరూపించుకోవాలా?: బాల్కసుమన్
హైదరాబాద్: ఎన్పిఆర్ వల్ల ముస్లిములు, దళితులు, బడుగుబలహీన వర్గాలు నష్టపోతాయని టిఆర్ఎస్ బాల్కసుమన్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా...
రూ.1700 కోట్లతో మంచినీరు
పట్టణాలు, శివారు గ్రామాలలో మంచినీటికి కొరత లేకుండా ప్రత్యేక ప్రణాళికలు, పకడ్బందీ చర్యలు, పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిని విజయవంతం చేశాం. ఒక్క రూపాయి అవినీతికీ అవకాశం లేకుండా త్వరలో టిఎస్...
‘కకా’లకు నో
కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు
నిరుద్యోగం అంతటా ఉన్నదే
ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు
నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు
ప్రజలకు పరిస్థితి చెప్పి
విద్యుత్...
బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
ఆయన బతుకంతా బ్లాక్మెయిలే
దళితుల భూములను కబ్జా చేసిన రేవంత్ రెడ్డి కెటిఆర్పై అసత్య ఆరోపణలు చేస్తున్నాడు
ఆయన నిజస్వరూపం బట్టబయలైంది
జన్వాడ ఫాంహౌస్ లీజుకు తీసుకున్నట్టు కెటిఆర్ ఎన్నికల అఫిడవిట్లోనే చూపించారు
రేవంత్ తన భూబాగోతాలు దాచుకోడానికి...
దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజస్థాన్లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...
కార్డన్సెర్చ్లో ఆధార్ అడగడమేంటి?
127 మందికి ఉడాయ్ పౌరసత్వ నోటీసుల ఉదంతంలో పోలీసులపై ఆగ్రహిస్తూ ఎఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : కార్డన్సెర్చ్లో ఆధార్ చూపమని అడగటం ఏంటని, ఆధార్ గురించి అడిగే హక్కు...
బహుజన చక్రవర్తి ఛత్రపతి
ఏ అసమాన కుల వ్యవస్థలో బందీ అయిన ప్రజలను చేరదీసి ఓదార్పు కల్పించి మనమంతా ఒకటేననే జాతీయ భావనని శివాజీ కల్పించిండో అదే శివాజీని శూద్రుడనే కారణంతో చక్రవర్తిగా గుర్తించ నిరాకరించి ఈసడించిన...
పనిచేయకపోతే పదవులూడుతాయ్
మున్సిపాలిటీలంటే మురికిపాలిటీలనే అప్రతిష్ఠ తొలగించండి
3 నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి
8 నెలల్లో కరెంటు సమస్యలు పరిష్కారం కావాలి
నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలి
ప్రణాళిక ప్రకారమే ఖర్చుచేయాలి, లేనిపక్షంలో ఎంఎల్ఎలు,...
కోటా తీర్పుపై రభసభ
రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్సభలో కేంద్రంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోంది : కాంగ్రెస్
తీర్పుతో మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టు మా...
సూర్యుడి మీద ఉమ్మి!
ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ...