Home Search
మిషన్ భగీరథ - search results
If you're not happy with the results, please do another search
24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
యాదాద్రి భువనగిరి:24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో...
మోడీ క్షమాపణలు చెప్పాలి
మహబూబాబాద్ : రాష్ట్ర విభజనలో పేర్కొన్న అనేక అంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీనే...
మాది ‘బహుజన’ టీమ్
బిజెపి, కాంగ్రెస్ ఎంత బద్నాం చేసినా బిఆర్ఎస్ను విస్తరించి తీరుతాం
రెండో రోజూ కెసిఆర్కు బ్రహ్మరథం
మనతెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు....
మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు అమలుచేస్తం
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బిఆర్ఎస్ ఏ పార్టీకి ఎ టీమ్, బి టీమ్ కాదని.. పేద,...
అభివృద్ధిని సగర్వంగా చాటి చెప్పడానికే దశాబ్ది ఉత్సవాలు
మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంత్సరాలు పూర్తి చేసుకొ ని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సం దర్భంగా ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్ర భుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన...
ఇంటివద్దకే పోడు పట్టాలు
ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గిరిజన తండాల్లో అభివృద్ధి నగరా మోగిందని ఐటి పుర పాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్ట్టం చేశారు. సమస్యల వలయంలో...
మహిళల ‘తీన్’మార్
కరీంనగర్ ప్రతినిధి: మహిళా దినోత్సవం రోజున సిఎం కెసిఆర్ మహిళలకు అందిస్తున్న మరో గొప్ప కానుక ఆరోగ్య మహిళ పథకమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు....
తెలంగాణ మోడల్కు దిశానిర్దేశం
వ్యవసాయంటే కేవలం పంటలు పండించడమే కాదు. పశుపోషణ, మత్స్య, మాంస ఉత్పత్తులను కూడా ప్రోత్సహించడం కూడా. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తోంది. మాంస ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అయిదో...
రైతుబంధుకు పరిమితి విధించాలని అంటున్నరు..
‘రైతులకు రైతుబంధు సైతం పదెకరాలకు మించి ఎందుకు ఇస్తున్నరు? లిమిట్ చేయచ్చుకదా అని తనను కూడా అడుగుతున్నరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను సిఎం కెసిఆర్...
60లక్షల ఎకరాలకు సాగునీరు
మనతెలగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి వాతావరణం అన్ని విధాలుగా అనుకూలిస్తోంది. ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగానే యాసంగి పంటలకోసం సాగునీటి ప్రణాళికను సిద్దం చేస్తోంది. మరో వారం పదిరోజుల్లో సాగునీటి ప్రణాళికకు తుది రూపు నిచ్చి...
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపి దగ్గర తాకట్టు: ప్రభాకర్ రెడ్డి
మునుగోడు: మిషన్భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టామని టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కాట్రేవు, ఆరేగూడెం గ్రామాల్లో టిఆర్ఎస్...
మునుగోడులో పువ్వాడ అజయ్ ప్రచారం….
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రికి ఓ యూనిట్ బాధ్యతలను అప్పగించగా స్థానిక నేతలతో...
ఇదే రోజు రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి: హరీష్ రావు
సిద్దిపేట: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ...
బిజెపి, కాంగ్రెస్ల అత్యాశ
మన ప్రధాన మంత్రి మోడీ, బి.జె.పి. పార్టీ దేశాధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి ప్రముఖులు హైదరాబాద్కు వచ్చారు, వెళ్లారు. వీరు వచ్చింది ఇంకో సంవత్సరన్నర కాలంలో...
‘ధరేం’ద్ర మోడీ!
బిజెపి అంటేనే బేచో జనతాకీ ప్రాపర్టీ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా కార్పొరేటర్ సంస్థలకు విక్రయిస్తున్నారు. దేశ సంపదను లూటీ చేసే వారే మోడీకి అత్యంత సన్నిహితులు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్...
దళితబంధుతో శాశ్వత ఉపాధి
వెనుకబడిన దళిత సమాజం అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం
ఎక్కడా లేని స్థాయిలో సంక్షేమ పథకాలు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ జిల్లాలో 261 ఎస్సీ కుంటుంబాలకు రూ. 26.10 కోట్ల దళితబంధు చెక్కులు
నిర్మల్ నియోజకవర్గంలో...
ఇరవై ఏళ్ల టిఆర్ఎస్
వ్యక్తులకైతే 20 ఏళ్ల వయసు నేలకేస్తే పైకిలేచే బంతివంటిదే. రాజకీయ పార్టీ విషయంలో దీనిని మరో కోణంలో చూడవలసి ఉంటుంది. కొన్ని పార్టీలు పుట్టిన చోటనే పడివుండి ఎప్పటికీ ఎదగకుండా జాబితా పెరగడానికే...
బిజెపి గాడ్సే వారసుల పార్టీ
తెలంగాణ గాంధీ కెసిఆర్ను దూషిస్తే వాళ్లను ప్రజలు సహించరు
బిజెపికి మతరాజకీయాలే తెలుసు
ఎంఎల్ఎ జీవన్ రెడ్డి, ఎంఎల్సిలు భానుప్రసాద్, శ్రీనివాస్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో గాడ్సే వారసులు అధికంగా ఉన్నారని టిఆర్ఎస్ దుయ్యబట్టింది. తెలంగాణ గాంధీగా ప్రజలు...
వరద గుప్పిట్లో వరంగల్
లోతట్టు ప్రాంతాలు జలమయం, ధ్వంసమైన రోడ్లు
దెబ్బతిన్న తాగునీటి, విద్యుత్ వ్యవస్థలు
సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రులు ఎర్రబెలి, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు
వాతావరణ సూచన మేరకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక
టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు
మన...
ఎవరికి ఎవరి భిక్ష?
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం
మేం తప్పులు చెబితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం
కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...