Friday, May 17, 2024
Home Search

మిషన్ భగీరథ - search results

If you're not happy with the results, please do another search
TRS leaders criticizes BJP

బిజెపి గాడ్సే వారసుల పార్టీ

  తెలంగాణ గాంధీ కెసిఆర్‌ను దూషిస్తే వాళ్లను ప్రజలు సహించరు బిజెపికి మతరాజకీయాలే తెలుసు ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, ఎంఎల్‌సిలు భానుప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో గాడ్సే వారసులు అధికంగా ఉన్నారని టిఆర్‌ఎస్ దుయ్యబట్టింది. తెలంగాణ గాంధీగా ప్రజలు...
Heavy inflow in Warangal due to Rain

వరద గుప్పిట్లో వరంగల్

 లోతట్టు ప్రాంతాలు జలమయం, ధ్వంసమైన రోడ్లు  దెబ్బతిన్న తాగునీటి, విద్యుత్ వ్యవస్థలు  సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రులు ఎర్రబెలి, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు  వాతావరణ సూచన మేరకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక   టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు మన...

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
KCR

తెలంగాణలో కరోనా లేదు, రానివ్వం: సిఎం కెసిఆర్

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌ లేదని, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి మాత్రమే కరోనా సోకిందని.. అంతేకానీ, రాష్ట్రానికి కరోనా వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పష్టం చేశారు. శనివారం గవర్నర్‌...
KTR

పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి

దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది  మొదటి సారి ఎంఎల్‌ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు  ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు  ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...
KTR

అన్నీ ప్రాంతీయ పార్టీలే

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
Governor Tamilisai

అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది: గవర్నర్

  హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వలో తెలంగాణ...

మోడీ, రాహుల్ సహా ఎవరికీ భయపడం

  లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఉత్తమ్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చాం సోషల్ మీడియాతో కెటిఆర్ హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఎవరికీ భయపడే...

Latest News