Sunday, April 28, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
Narendra Rao as President of Secretariat Committee

సచివాలయ సంఘం అధ్యక్షుడిగా నరేందర్‌రావు

తెలంగాణ రాష్ట్ర సచివాలయ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక మనతెలంగాణ/ హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల పదోన్నతులలో ఏర్పడిన అడ్డంకులను తొలగించి, 200 మందికి పదోన్నతులను సాధించుకున్నామని రాష్ట్ర సచివాలయ సంఘo అధ్యక్షుడు...
Sharmila is talking about lack of understanding about farmers insurance

పీయూష్ గోయల్ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు: వినోద్ కుమార్

హైదరాబాద్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతులను గందరగోళం పరిచే ప్రయత్నం చేస్తున్నారని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ అన్నారు. వడ్ల కొనుగోలు విషయంపై స్పష్టత కోరేందుకు...
Clothes distribute to Christians

నిజామాబాద్‌లో క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ

అర్బన్ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు మన తెలంగాణ/ నిజామాబాద్ : నిజామాబాద్ అ ర్బన్ ఎంఎల్‌ఎ బిగాల గణేష్‌గుప్తా క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా జ రిపారు....
CM KCR participated in Christmas celebrations

ఎదుటివాళ్లను ప్రేమించడమే అత్యుత్తమ మతం

ఇతర మతస్థులపై దాడులు గొప్ప విషయం కాదు ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేదిలేదు టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంతవరకు అన్నివర్గాలకు స్వేచ్ఛ ఎవరు కోరకున్నా అన్నిమతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నాం : సిఎం కెసిఆర్ ఎల్‌బి...
250cr released for 4 zones to Dalitbandhu

4 మండలాలకు దళితబంధు నిధులు

రూ.250కోట్లు విడుదల మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్ మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో దళితబంధు పథకం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న నాలుగు మండలాలకు ఎస్‌సి కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. దళితబంధు పథకానికి ముందుగానే...
Highest salaries for Anganwadi workers

అంగన్ వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే: సత్యవతి

  మహబూబాబాద్: అంగన్‌వాడీ టీచర్ల వేతనాల్లో తెలంగాణ ప్రభుత్వం 75 శాతం ఇస్తే, కేంద్రం 25 శాతం ఇస్తుందని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అంగన్‌వాడీ...
Center discriminates against Telangana Farmer

మోగిన ‘చావు’ డప్పులు

కేంద్రంపై కదంతొక్కిన కర్షకలోకం ధాన్యం నిరసనలతో దద్దరిల్లిన పల్లె, పట్నం దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తిన కూడళ్లు పండిన ప్రతి గింజను కొనాలని కేంద్రానికి టిఆర్‌ఎస్, రైతుల హెచ్చరిక న్యాయం జరిగేవరకూ ఎంత దూరమైనా వెళ్లి పోరాడుతాం.....
Must give written guarantee of purchase of grain

మాట కాదు.. రాసివ్వాలి

రాజకీయాల కోసం రాలేదు, రైతు ప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చాం ఏవో సాకులు చెబుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదు మమ్మల్ని నిరీక్షించేలా చేయడం అంటే తెలంగాణ రైతులను అవమానించడమే...
Central Scholarships Annual income limit Increase to Rs.2.50 lakhs

వెనకబడిన వర్గాలకు తీపి కబురు

కేంద్ర ఉపకార వేతనాల వార్షిక ఆదాయ పరిమితి రూ.2.50లక్షలకు పెంపు లక్షలాది మంది విద్యార్థులకు లబ్ధి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బిసి కమిషన్ కృతజ్ఞతలు మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఉపకార వేతనాల లబ్ధికి...
Traffic restrictions in high-tech areas

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఎల్‌బి స్టేడియంలో సిఎం కెసిఆర్ క్రిస్మస్ విందు హైదరాబాద్: ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ విజయ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి...
Rs.760 Crore paddy purchased in Siddipet: Harish Rao

ఆస్తులు, అంతస్తుల కంటే ఆరోగ్యాన్ని ఇవ్వడమే ముఖ్యం: హరీశ్ రావు

  సిద్దిపేట: జిల్లా గ్రామీణ మండలం బుస్సాపూర్ లో బయో-సిఎన్ జి ప్లాంట్ ను సోమవారం బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ డా. ఆండ్రూ ఫ్లెమింగ్ తో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య...
Minister Niranjan Reddy Comments on employment

కేంద్రం లిఖిత పూర్వకంగా చెప్పాలి: నిరంజన్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణకు 40 లక్షల బియ్యం, 60 లక్షల వరిధాన్యం సేకరణకు ఎంవొయు కుదిరిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.  తెలంగాణ భవన్ లో రాష్ట్ర మంత్రుల బృందం, టిఆర్ఎస్...
Minister Sabitha Review On Intermediate Exam

వడ్లు కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తాం: సబిత

రంగారెడ్డి: మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి, తెలంగాణ రైతులకు నట్టేట ముంచుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గము కందుకూరు మండలంలోని ఆకుల...
Harish Rao inaugurate Christian Bhavan in Gajwel

గజ్వేల్ లో క్రైస్తవ భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట: యేసు ప్రభువు సర్వ మానవ, సమానత్వం కోరారని, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని యేసు క్రీస్తు తన బైబిల్ బోధనలో చెప్పారని, అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్...
KCR govt fight with Modi govt

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: పువ్వాడ

  హైదరాబాద్: రైతులకు న్యాయం జరిగే వరకు, బిజెపి ప్రభుత్వం దిగివచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతుల...
Madhusudanachari who was sworn in as MLC

ఎంఎల్‌సిగా ప్రమాణస్వీకారం చేసిన మధుసూదనాచారి

  మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్‌సిగా ఎన్నికైన సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు...
Telangana top in Solar power: Governor Tamilisai

సోలార్ ఉత్పత్తిలో తెలంగాణ ముందుంది:గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌: సోలార్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆదివారం హైటెక్స్‌లో తెలంగాణ స్టేట్‌ రినవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టీఎస్ఈసిఎ-2021 అవార్డుల కార్యక్రమానికి...
English medium in Government schools from next academic year

దళితబంధు సామాజిక పెట్టుబడి

ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో ముందుగా అమలు చేస్తాం నిధులను త్వరలో విడుదల చేస్తాం తాము ఎప్పుడూ మోసగించబడుతామన్న దుఃఖం దళిత వాడల్లో ఉంది. వారి బాధను అర్థం చేసుకొని పని చేయాలి....
CM KCR launches IAMC website

రాజీకి రాజమార్గం

మధ్యవర్తిత్వంలో ఐఎఎంసి కీలకపాత్ర దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిటేషన్, మీడియేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తూ సిజెఐ ఎన్.వి.రమణ ఐఎఎంసి ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీకరించిన సిఎం కెసిఆర్ తక్కువ కాలంలో మంచి మౌలిక వసతులతో ఈ కేంద్రాన్ని...

28 నుంచి రైతుబంధు

10 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన కొత్త రైతులకు సైతం అందజేయాలని ఆదేశం వీరి నుంచి ఇపటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ యాసంగి రైతుబంధుకు రూ.7377కోట్లు అవసరమవుతాయని అంచనా  హైదరాబాద్ : రైతుబంధును...

Latest News