Home Search
ఆధార్ కార్డు - search results
If you're not happy with the results, please do another search
రేషన్కు ఆధార్తో లింక్.. ఓటిపి చెబితేనే సరుకులు
హైదరాబాద్ : రేషన్ సరకులు పక్కదారి పట్టకుండా, లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కొత్త విధానానాన్ని అమలు చేయనుననారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రేషన్ సరుకులు పొందే...
జిహెచ్ఎంసి ఎన్నికల్లో.. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయ కార్డులు ఇవే
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్కు ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఈ క్రింది కార్డులను చూపించి ఓటు వేసే అవకాశం ఇస్తున్నట్లు జిల్లా ఎన్నికల...
ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి
సిద్దిపేట: నవంబర్ 3న జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హోలికెరి అన్నారు. గురువారం ఈ మేరకు ప్రకటన...
వన్ నేషన్- వన్ హెల్త్కార్డు!
దేశ ప్రజలకు ప్రధాని మోడీ కొత్త కానుక, నేడు ఎర్రకోట వేదికగా ప్రకటన చేసే అవకాశం
దేశవ్యాప్తంగా 74వ పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు
74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు...
పాన్-ఆధార్ లింక్ చేసుకున్నారా?
జూన్ 30 లోగా చేసుకోకపోతే రూ.10,000 జరిమానా
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకునేందుకు ఆఖరు తేదీ సమీపిస్తోంది. ఈ నెల 30లోగా పాన్ను ఆధార్తో లింక్ చేయలేకపోతే ఆదాయపు...
డబ్బులు అందని ఆహారభద్రత కార్డుదారులు ఆందోళన చెందవద్దు
ప్రతి ఒక్కరికీ డబ్బు అందుతుంది
అందని వారు ఫోన్ చేయాలి
బ్యాంకు ఖాతాలు లేని వారికి తపాలా శాఖ ద్వారా నగదు పంపిణీ
పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు భరోసా
మనతెలంగాణ/హైదరాబాద్ : డబ్బులు అందని ఆహారభద్రత...
ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా...
ఆధార్తో తక్షణమే ఇ-పాన్
ఈ నెలలోనే ప్రారంభం : రెవెన్యూ కార్యదర్శి అజయ్ పాండే
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలను అందజేస్తే తక్షణమే ఆన్లైన్ ఇపాన్ కార్డు ను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ఈ నెలలోనే ప్రారంభించనుందని...
నకిలీ ఆధార్తో భూ రిజిస్ట్రేషన్
గుర్తించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, తాజాగా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో వెలుగులోకి.. సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: కొందరు భూ కబ్జాదారులు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్...
ఆధార్తోనే సాయం
ఉగ్రవాద, మత ఘర్షణల బాధితులకు తోడ్పాటుపై కేంద్రం ప్రకటన
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్
న్యూఢిల్లీ : ఉగ్రవాదం, మతఘర్షణల బాధితులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి...
నేడు రైతుల ఖాతాల్లోకి పంటనష్ట పరిహారం
మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం పంట పరిహారం నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా...
హైదరాబాద్ వ్యక్తిని ముంచేసిన మోసగాళ్లు
హైదరాబాద్: ముంబై పోలీసులం, సిబిఐ అని చెప్పి మోసగాళ్లు ఓ 65 ఏళ్ల రిటైర్ వ్యక్తిని రూ. 35 లక్షల మేరకు శనివారం ముంచేశారు. మోసగాళ్ల నుంచి ఆ వ్యక్తికి కాల్ వచ్చింది....
వైద్యుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
పోలీసుల పేరు చెప్పి హైదరాబాద్కు చెందిన ఓ వైద్యుడిని నిండాముంచారు సైబర్ కేటుగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన వైద్యుడికి ఓ సైబర్ నేరస్థుడు ఫోన్ చేశాడు. తాను ముంబాయి సైబర్...
నేటి నుంచి జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జెఇఇ మెయిన్ 2024 తుది విడత పరీక్ష గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
సంగంబండ కింద 25వేల ఎకరాలకు సాగునీరు
మన తెలంగాణ/మక్తల్ : 70 వేల ఎకరాల కు నీరు అం దిం చే సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో బండను తొలగించి, 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి...
ఆర్టిసి బస్సులో మహిళపై కండక్టర్ లైంగిక దాడి
బెంగళూరు: బస్సులో ప్రయాణం చేస్తుండగా ఒంటరిగా ఉన్న మహిళపై బస్సు కండక్టర్ లైంగిక దాడి పాల్పడిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలో మహిళలకు...
22 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్: మహానగరంలోని నెక్లెస్ రోడ్డులో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులన్నీ నాన్...
ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలు రెడీ!
త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం, 119 నియోజకవర్గాలు.... 4,16,500 ఇళ్లు మంజూరు
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో పథకం అమలుకు సిద్ధం అయ్యింది. అసెంబ్లీ...
దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ అనంత లోకాలకు.. మృతుల్లో నూతన వధూవరులు
ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు
ఐదుగురు తెలంగాణ వాసులు మృత్యువాత
హైదరాబాద్ : ఎపిలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం నల్లగుంట్ల...
జీరో బిల్లులు జారీ
అట్టహాసంగా గృహ జ్యోతి ఆరంభం
జీరో బిల్లులు మధిరలో భట్టి, వరంగల్లో కొండా సురేఖ
మహబూబాబాద్లో మంత్రి సీతక్క లబ్దిదారులకు అందజేత
మిగతా జిల్లాలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి...