Home Search
ఉరిశిక్ష - search results
If you're not happy with the results, please do another search
కువైట్లో ఒకేరోజు సామూహికంగా ఏడుగురికి మరణశిక్ష
దుబాయ్: అంతర్జాతీయంగా విమర్శలు ఎదురైనా పట్టించుకోకుండా బుధవారం ఏడుగురికి కువైట్ కోర్టు సామూహిక మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించబడిన వారిలో కువైట్కి చెందిన ఒక మహిళ, ముగ్గురు పురుషులు, ఒక సిరియన్, ఒక...
రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులు
స్వతంత్ర భారతదేశంలో అనుమానాస్పద అత్యంత సంచలనం, విషాదం కలిగించిన ప్రముఖుల హత్యలలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య ఒకటని చెప్పవచ్చు. డా. శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం నుండి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం...
హత్యాచార దోషులను నిర్దోషులుగా తేల్చేసిన సుప్రీంకోర్టు
నీరుగారిపోయిన పోలీసుల వినతి
న్యూఢిల్లీ: చాలా ఏళ్ల కిందట ఢిల్లీలో జరిగిన సామూహిక హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముగ్గురు దోషులకు ఢిల్లీ హైకోర్టు మరణిశిక్ష విధించగా, వారిని సుప్రీంకోర్టు...
రేపిస్టులు సంస్కారవంతులా?
ఆ పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావటంతో కోర్టు జీవితకాల శిక్ష విధించింది.బేటీ పఢావోబేటీ బచావో అని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ స్వంత రాష్ర్టం, మోడీ కనుసన్నలలో నడిచే...
మయన్మార్లో నలుగురు రాజకీయ నేతలకు ఉరి
యాంగోన్ : మయన్మార్ లోని సైనిక ప్రభుత్వం దేశం లోని నలుగురు రాజకీయ నేతలకు ఉరిశిక్ష అమలు చేసింది. సైనిక పాలనలో వీరందరూ హింస, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ శిక్ష విధించామని...
ఇరాన్లో ఒక్క రోజే 12 మందికి ఉరి
ఏడాదిలో 333 మందికి మరణశిక్ష
పారిస్ : ఇరాన్లో మరణశిక్షలు ఏటేటా పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్క రోజే 12 మంది ఖైదీలను ఉరి తీసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2021 లో ఒక్క ఏడాది...
సుదీర్ఘ న్యాయపోరాటం విఫలం.. నాగేంద్రన్ ధర్మలింగంకు ఉరి
సింగపూర్ : సింగపూర్లో మానసిక స్థితి సరిగ్గా లేని భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ కె. ధర్మలింగం (34)ను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సింగపూర్ ప్రభుత్వం బుధవారం ఉరి తీసింది....
టెర్రరిజం అంతమెప్పుడు?
దాదాపు 14ఏళ్ల కిందటి (2008 జూలై) అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు శుక్రవారం నాడు విధించిన శిక్షల్లో కొట్టవచ్చినట్టు కనిపించిన విశేషం ఒకేసారి 38మందికి ఉరిశిక్ష పడడం. గతంలో...
75 మందిపై రౌడీషీట్…
సైబరాబాద్లో 13.24 శాతం పెరిగిన నేరాలు
కీలక కేసుల్లో నిందితులకు జైలు శిక్ష
కరుడుగట్టి నిందితులకు పిడి యాక్ట్
మరింత కఠినంగా ట్రాఫిక్ నిబంధనలు
18శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు
సైబర్ నేరాలు 218 శాతం పెరిగాయి
సైబరాబాద్ వార్షిక నివేదికను...
బంగ్లాదేశ్లో మతహింస!
గత మూడు నాలుగు రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండ ఆందోళనకరమైనది. అసలే మత విద్వేష మందుపాతర మీద ఉన్నట్టున్న ఉపఖండ దేశాలకు ఇది మంచి చేయదు. పైపెచ్చు ప్రజల మధ్య పరస్పర అసహనాన్ని...
మళ్లీ కాళ్లు చేతులు నరుకుతాం
తాలిబన్ కీలక నేత ముల్లా నూరుద్దీన్
కాబూల్: మరోసారి అఫ్ఘానిస్థాన్లో అధికారం చేపట్టిన తాలిబన్లు ఈసారి తమ పాలనను సంస్కరించుకుంటారని ఆశిస్తున్నవారికి నిరాశ కలిగించేలా వారి కీలక నేత వ్యాఖ్యలున్నాయి. తాము త్వరలోనే ఉరిశిక్షలు,...
కరోనా మాటున నిరంకుశత్వం
భారత దేశం ‘ఎన్నికల నిరంకుశత్వ’ స్థాయికి దిగజారిన్నట్లు స్వీడన్కు చెందిన వీ-డెమ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ తన తాజా నివేదికలో పేర్కొనడం మనందరికీ ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో...
డబుల్ ఎంఎ షబ్నమ్.. ఉరి కంబం ఎక్కే తొలిమహిళ
మథుర : స్వాతంత్య్రానంతరభారతదేశంలో ఉరిశిక్షకు గురి కానున్న తొలి మహిళగా ఉత్తరప్రదేశ్కు చెందిన షబ్నమ్ ఇప్పుడు రికార్డులలోకి చేరారు. అమ్రోహి హత్యకేసులో ఇద్దరు ప్రధాన నిందితుల్లో షబ్నమ్ ఒకరు. ఆమెను ఉరితీసేందుకు స్థానిక...
తొలి సారి మహిళ ఉరికంభం ఎక్కబోతుంది….
లక్నో: ప్రియుడితో కలిసి తన కుటుంబాన్ని మట్టిలో కలిపిన ప్రియురాలికి సుప్రీంకోర్టు ఉరి శిక్ష విధించింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మహిళకు మొదటి సారి ఉరిశిక్ష పడుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా...
అవినీతి కేసులో బ్యాంక్ మాజీ అధికారిని ఉరి తీసిన చైనా
బీజింగ్: అవినీతి కేసులో చైనా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ మాజీ చైర్మన్ లాయి జియాఓమన్ను ఉరి తీశారు. సెకండ్ మున్సిపల్ ఇంటర్మీడియట్ పీపుల్స్కోర్టు ఆఫ్ తియాంజిన్ తీర్పుమేరకు శుక్రవారం ఆయనకు ఉరిశిక్షను అమలు...
‘చెక్’ వచ్చేది అప్పుడే
నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న ‘చెక్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు -నిర్మాత వి. ఆనంద్...
అత్యాచార కేసులపై నిరంతర న్యాయ పోరాటం
‘నిర్బయ’ తల్లి ఆశాదేవి ఆరాటం
న్యూఢిల్లీ : నా కుమార్తె నిర్భయ పై అత్యాచారానికి, హింసకు పాల్పడిన దోషులకు ఉరిశిక్ష పడినా, తన న్యాయపోరాటం అంతటితో ఆగిపోదని, అలాంటి బాధితులకు న్యాయం జరగడానికి నిరంతరం...
మేడ్చల్లో ఘోరం
బాలుడి కిడ్నాప్, హత్య
పోలీసుల విచారణలో నిందితుడి అంగీకారం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన
పేట్బషీరాబాద్ ఎసిపి నర్సింహారావు
నిందితున్ని ఉరి తీయాలని పోలీసు స్టేషన్ ముందు కుటుంబీకుల ఆందోళన
సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం
మన తెలంగాణ/శామీర్పేట : అదృశ్యం...
‘చెక్’ పోస్టర్ విడుదల
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ’చెక్‘. ఈ సినిమాలోని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ రోజు తన 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర...
కంగారూ న్యాయస్థానాలు
నేరం, దుర్వినియోగాలపై దోషిగా నిర్ణయించినవారిని విచారించేందుకు ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనపుడు కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం కంగారూ కోర్టని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలు, ప్రజల చట్టబద్ధ హక్కులు, రాజ్యాంగాన్ని...