Home Search
ఉరిశిక్ష - search results
If you're not happy with the results, please do another search
ఉరి తీశారు
శుక్రవారం తెల్లవారుజాము గం.5.30కు నిర్భయ దోషులు నలుగురికీ తీహార్ జైల్లో ఒకేసారి ఉరిశిక్ష అమలు
జైలు బయట జనం హర్షధ్వానాలు, లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతాకి జై నినాదాలు, నలుగురిలో ఒక్కరూ...
నిర్భయ హంతకులకు రేపే ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులోని నలుగురు దోషులను శుక్రవారం తెల్లవారుజామున 5. 30 గంటలకు ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు తుది ఏర్పాటు చేస్తున్నారు. జైలు నంబర్ 3లో నిర్భయ హంతకులు ముకేష్...
రేపిస్ట్కు భార్యగా ఉండలేను
ఔరంగాబాద్ : నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన అక్షయ్ ఠాకూర్ భార్య పునీతాదేవి విడాకులు కోరుతూ మంగళవారం ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. రేపిస్ట్ భార్య అనే ముద్రతో తను...
ఆ రోజు నేను ఢిల్లీలో లేను
రాజస్థాన్లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు
నిర్భయ దోషి ముఖేష్ తాజా పిటిషన్, కొట్టివేసిన ఢిల్లీ కోర్టు
క్షమాభిక్ష కోరుతూ రెండోసారి అక్షయ్ పిటిషన్
దోషులకు సమీపిస్తున్న ఉరిశిక్ష అమలు తేదీ
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు...
ఇంకా మరణశిక్షలా? అన్యాయం
ఐసిజెలో నిర్భయ దోషుల పిటిషన్లు
ఉరిశిక్షపై స్టేకు ఘాటైన అభ్యర్థన
కరోనా, ఢిల్లీ గాలి, నీరు పలు కారణాలు
కుంచించుకుపోయే జీవితాలకు అంతాలా?
తక్షణ విచారణకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ/ ది హేగ్ :...
అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: 2012 ఢిల్లీ నిర్భయ కేసులో మరో ట్వీస్ట్. ఉరిశిక్షను తప్పించుకునేందుకు ముగ్గురు దోషులు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈనెల 5న కొత్త డెత్ వారెంట్ను జారీ చేసిన ఢిల్లీ కోర్టు.. మార్చి...
శిక్ష పడాలనుకున్నా
మారుతీరావు ఆత్మహత్య బాధ కలిగించింది
హత్య, ఆత్మహత్య రెండూ నేరమే
శ్రవణ్పై అనుమానాలు
తల్లికి ప్రాణహాని ఉండవచ్చు
సూసైడ్ నోట్లో అమృతా! తల్లి వద్దకు వెళ్లు
అని ఉన్నందునే కడసారి చూపు కోసం వెళ్లాను
శ్రవణ్ అతని స్నేహితులే అడ్డుకున్నారు
తల్లి...
20న నిర్భయ దోషులకు ఉరి..
న్యూఢిల్లీ: నిర్భయ దోషులు నలుగురిని ఉరితీసేందుకు ఢిల్లీ సెషన్స్ కోర్టు తాజా డెత్ వారంట్లు వెలువరించింది. ఈ నెల 20వ తేదీ తెల్లవారుజాము 5.30 నిమిషాలకు వారి ఉరితేదీని ఖరారు చేస్తూ గురువారం...
ఉరి మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున డెత్వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై...
ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చండి
నిర్భయ దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార ఘటన దోషుల్లో ఒకడైన పవన్కుమార్ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన మరణ శిక్షను జీవిత...
నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం
తీహార్ : నిర్భయ దోషుల్లో ఒక్కడైనా వినయ్ శర్మ తీహార్ జైల్లో గురువారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీహార్ జైల్లో దోషులు ఉంటున్న జైలు గదిలో గోడకు తల బాదుకొని గాయపర్చుకున్నాడు. దీంతో వినయ్...
లష్కరే కాషాయ కంకణం
26/11 ముంబై దాడులలో సరికొత్త కోణం
హిందూ టెర్రర్గా మలిచేందుకు పాక్ కుట్ర
కసబ్ను సమీర్ చౌదరిగా చూపాలని యత్నం
పట్టుబడ్డ ఉగ్రవాదితో కథ అడ్డం తిరిగింది
మాజీ కమిషనర్ జ్ఞాపకాల సంచలనం...
మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి..
న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఢీల్లీ పాటియాల హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. సోమవారం వాదనలు విన్న పాటియాల...
నిర్భయ హంతకులకు వారం రోజుల గడువు
న్యూఢిల్లీ: ఉరిశిక్షను వ్యతిరేకంగా తమకు న్యాయపరంగా దక్కే అవకాశాలను, క్షమాభిక్ష కోరే అవకాశాలతోసహా వివిధ ప్రత్యామ్నాయ అవకాశాలను వారం రోజుల్లోగా ఉపయోగించుకోవాలని నిర్భయ దోషులను ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. వారం రోజుల...
నిర్భయ దోషులకు త్వరితంగా ఉరికి రాజ్యసభ డిమాండ్
న్యూఢిల్లీ: నిర్భయ దోషులు నలుగురికి త్వరితంగా ఉరిశిక్ష అమలు జరగాలని ఆమ్ ఆదీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ ఇచ్చిన పిలుపునకు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు మంగళవారం మద్దతు తెలిపారు....
నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ
తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
దిశ హత్యాచారం నిందితుల ఎన్కౌంటర్ను ప్రస్తావించిన కేంద్రం
ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వాదన
దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సొలిసిటర్ జనరల్
తోసిపుచ్చిన దోషుల తరఫు...
హైకోర్టును ఆశ్రయించనున్న సమత కేసు దోషులు?
హైదరాబాద్ : సమత కేసులో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ ముగ్గురు దోషులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు న్యాయవాదులతో దోషుల కుటుంబ సభ్యులు ఆదివారం నాడు సంప్రదింపులు జరుపుతున్నారు....
సమత కుటుంబానికి మూడెకరాల భూమి
ఆసిఫాబాద్: ఆసిఫాబాదు జిల్లా ఎల్లపటార్ ఆటవీ ప్రాంతంలో సమతపై అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ...
ప్రభుత్వం, కోర్టులు దోషులను కాపాడుతున్నాయి: నిర్భయ తల్లి
న్యూఢిల్లీ: దోషులకు ఉరిశిక్ష వాయిదా పడడంతో కోర్టులో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కోర్టులు, ప్రభుత్వమే దోషులను కాపాడుతున్నాయిని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించారు. రేపు(శనివారం) ఉదయం దోషులకు ఉరిశిక్ష ఖరారు...
నిర్భయ కేసులో కీలక మలుపు… వినయ్ కు నో ఉరి
హైదరాబాద్: నిర్భయ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నలుగురు దోషుల్లో శనివారం ముగ్గురికి ఉరి తీయనున్నారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉండడంతో వినయ్ ఉరిని ఆపాలని ప్రభుత్వం కోర్టును కోరింది. మిగిలిన...