Home Search
పశ్చిమబెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
రాంచీలో ఒకరు మృతి
పవక్త(స)పై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు
ఇటీవల కొందరు ప్రవక్త(స)కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూపీకి చెందిన ప్రయాగ్రాజ్, పశ్చిమబెంగాల్కు చెందిన హౌరా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బీహార్, మహారాష్ట్రలోని కొన్ని...
కాంగ్రెస్ తో కలిసి ఎందుకు పనిచేయబోనంటే… : ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ- కాంగ్రెస్ (Congress)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు పాడయిందని, ఆ పార్టీతో పనిచేసేది...
ఒడిశా బస్సు ప్రమాదంలో ఆరుగురు బెంగాల్ టూరిస్టుల మృతి
భువనేశ్వర్ : ఒడిశాలో టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో పశ్చిమబెంగాల్కు చెందిన ఆరుగురు టూరిస్టులు మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కంథమల్ జిల్లా...
మాంగల్యానికి ముందు ముడి
పెళ్లీడుకు ముందే పెళ్లిళ్లు బెంగాల్లోనే ఎక్కువ
దక్షిణాదిలో మేనరికాలు రక్తసంబంధాలు
వెలుగులోకి వస్తోన్న ఆర్థిక సామాజికాంశాలు
జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : చట్టపరమైన వయోపరిమితిని తీసి గట్టున పెట్టి దేశంలో...
ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లో ఊపిరాడక ఐదుగురి మృతి
బెంగళూరు: కర్ణాటక లోని మంగళూరులో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లో ఆదివారం రాత్రి ఊపిరాడక ఐదుగురు కూలీలు మృతి చెందారు. కూలీలంతా పశ్చిమబెంగాల్కు చెందిన వారని మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ చెప్పారు. ఓ...
పశ్చిమ బెంగాల్లో పది మంది సజీవ దహనం
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్కు చెందిన రామ్పుర్హత్లోని బగుటి గ్రామంలో పంచాయతీ నాయకుడు భడు షేఖ్ సోమవారం రాత్రి హత్యకు గురయ్యాక కనీసం 10 మందిని సజీవంగా తగులబెట్టారు. రెచ్చి పోయిన జనం అనేక...
నితీష్తో ప్రశాంత్ కిషోర్ విందు సమావేశం
బిజెపికి సంకేతం ఇచ్చే రాజకీయ వ్యూహంగా చర్చ
న్యూఢిల్లీ : ఒకానొక దశలో తన రాజకీయ భవిష్యత్తు మమతాబెనర్జీతోనే అన్న ఊహాగానాలకు అవకాశం కల్పించిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం సాయంత్రం...
బీజేపీకి సిగ్గుందా?: మమతా బెనర్జీ ధ్వజం
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తమ ఓటును వృధా చేసుకోవద్దని పశ్చిమబెంగాల్ సిఎం, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ ప్రజలను కోరారు. ఆమె మంగళవారం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్...
బెంగాల్లో పట్టాలు తప్పిన బికనీర్ ఎక్స్ప్రెస్
కోల్కతా: పశ్చిమబెంగాల్లో బికనీర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. జల్ పాయ్ గురి ప్రాంతం మోయిన్ గురిలో నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో పలువురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు...
భారత్లో కొత్తగా 1,68,063 కరోనా కేసులు
స్వల్పంగా తగ్గిన కరోనా కొత్త కేసులు
10.5 లక్షల మందికి పైగా ప్రికాషనరీ డోసు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధ్ధృతి కొనసాగుతోంది. అయితే సోమవారం రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్దుదల కనిపించింది....
క్రమంగా ఆంక్షల వలయంలోకి
దేశంలో ఒకేరోజు 27వేల కొవిడ్ కొత్త కేసులు
1525కు చేరిన ఒమిక్రాన్ బాధితులు
పశ్చిమబెంగాల్లో విద్యాసంస్థల బంద్ రాత్రి 10 వరకే షాపింగ్మాల్స్, మార్కెట్లు
విమాన సర్వీసులపైనా ఆంక్షలు
n కొవిడ్ కట్టడికి నేటి...
దేశంలో 145 కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : తాజాగా గుజరాత్లో ఇద్దరికి ఒమిక్రాన్ సోకడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145 కు చేరింది. బ్రిటన్ నుంచి ఆదివారం గుజరాత్కు వచ్చిన 45 ఏళ్ల వ్యక్తితోపాటు బాలుడిలో...
కలుస్తాలేడని బాయ్ ఫ్రెండ్ పై కాల్పులు జరిపి…
కోల్కతా: ఒకే గ్రామానికి చెందిన యువతి, యువకుడు పేమించుకున్నారు. నాలుగేండ్లు కలిసి తిరిగారు. ఆమెకు ఉద్యోగం రావడంతో వేరే ప్రాంతానికి వెళ్లింది. దీంతో అతడు ఆమెను దూరం పెట్టాడు. రోజులు గడుస్తున్న ఆమెను...
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్ధుల మొగ్గు
యుపిలో అత్యధికంగా 13.2 శాతం, ఆంధ్రలో 8.4శాతం, తెలంగాణలో 3.7 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో గత కొంతకాలంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు తాజా...
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
వరుసగా ఐదో రోజూ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : వరుసగా ఐదో రోజు ఆదివారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 35 పైసల వంతున ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరు 107.59 కి చేరగా, ముంబైలో...
భవానీపూర్ ఎన్నిక కొనసాగింపు
రిగ్గింగ్ ఫిర్యాదులు, బాంబు దాడి
కోల్కతా: పశ్చిమబెంగాల్లో భవానీపూర్, శంషేర్గంజ్, జంగీపూర్ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలనుకుంటే మమతా బెనర్జీ భవానీపూర్ స్థానాన్ని గెలుచుకోవాల్సి ఉంది. రిగ్గింగ్...
పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
ప్రకటించిన ఎన్నికల సంఘం
తెలంగాణలోని హుజురాబాద్కు...
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడు పార్లమెంటు స్థానాలకు, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంగళవారం ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించింది.
దాద్రా,నాగర్హవేలి,డామన్ కేంద్రపాలిత ప్రాంతం,...
భవానీపూర్ ఉపఎన్నిక జరగాల్సిందే: కలకత్తా హైకోర్టు
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న జరగాల్సిందేనని కలకత్తా హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఒకవేళ భవానీపూర్ ఉప ఎన్నికను నిర్వహిస్తే రాజ్యాంగ సంక్షోభం...
రాష్ట్రాల వైఖరితోనే పెట్రోధరలు భగ్గు
జిఎస్టి పరిధిలోకి తేవడం ఇష్టం లేదు
కేంద్రం పన్నులు సముచితమే
పెట్రోలియం మంత్రి పూరి
కోల్కతా : దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆగకుండా పెరగడానికి రాష్ట్రాల చర్యలే కారణం అని కేంద్ర పెట్రోలియం మంత్రి...