Home Search
పశ్చిమబెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
వరుసగా ఐదో రోజూ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : వరుసగా ఐదో రోజు ఆదివారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 35 పైసల వంతున ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరు 107.59 కి చేరగా, ముంబైలో...
భవానీపూర్ ఎన్నిక కొనసాగింపు
రిగ్గింగ్ ఫిర్యాదులు, బాంబు దాడి
కోల్కతా: పశ్చిమబెంగాల్లో భవానీపూర్, శంషేర్గంజ్, జంగీపూర్ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలనుకుంటే మమతా బెనర్జీ భవానీపూర్ స్థానాన్ని గెలుచుకోవాల్సి ఉంది. రిగ్గింగ్...
పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
ప్రకటించిన ఎన్నికల సంఘం
తెలంగాణలోని హుజురాబాద్కు...
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడు పార్లమెంటు స్థానాలకు, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంగళవారం ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించింది.
దాద్రా,నాగర్హవేలి,డామన్ కేంద్రపాలిత ప్రాంతం,...
భవానీపూర్ ఉపఎన్నిక జరగాల్సిందే: కలకత్తా హైకోర్టు
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న జరగాల్సిందేనని కలకత్తా హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఒకవేళ భవానీపూర్ ఉప ఎన్నికను నిర్వహిస్తే రాజ్యాంగ సంక్షోభం...
రాష్ట్రాల వైఖరితోనే పెట్రోధరలు భగ్గు
జిఎస్టి పరిధిలోకి తేవడం ఇష్టం లేదు
కేంద్రం పన్నులు సముచితమే
పెట్రోలియం మంత్రి పూరి
కోల్కతా : దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆగకుండా పెరగడానికి రాష్ట్రాల చర్యలే కారణం అని కేంద్ర పెట్రోలియం మంత్రి...
గ్రామాల్లో 37 శాతం , అర్బన్ లో 19 శాతం మంది విద్యార్థులకు చదువుల్లేవు
కొన్ని పదాలైనా చదవలేని అసమర్ధతలో 48 శాతం మంది
లాక్అవుట్ ప్రభావంతో విపరీత పరిణామాలపై స్కూల్ సర్వే
న్యూఢిల్లీ : కొవిడ్ సంక్షోభ కాలంలో సుదీర్ఘకాలం దేశం లోని పాఠశాలలను మూసివేయడంతో విపత్తు పరిణామాలు...
బెంగాల్ హింసపై సిబిఐ 9 కేసులు నమోదు
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత చెలరేగిన హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఇంతవరకు తొమ్మిది కేసులను నమోదు చేసింది. సిబిఐకి చెందిన నాలుగు ప్రత్యేక బృందాలు కోల్కతా లోని...
మోడీ ప్రసంగంలో పొరపాటు: క్షమాపణకు టిఎంసి డిమాండ్
కోల్కతా : పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు మాతంగి హజ్రాను అస్సోంకు చెందిన యోధురాలిగా ప్రధాని మోడీ తన ప్రసంగంలో పేర్కొనడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం తప్పుపట్టింది. చారిత్రక పరిజ్ఞానం...
మమత అడుగులు
2024 లోక్సభ ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. మామూలుగా అయితే వాటికోసం రాజకీయ పక్షాలు సమాయత్తం కావడానికి ఇది సమయం కాదు. కానీ, దేశంలోని పరిస్థితులు, ప్రతిపక్ష శిబిరంలోని అస్పష్టత బలమైనజాతీయ ప్రత్యామ్నాయం...
సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ : స్థానిక ప్రజారోగ్య పరిస్థితిని , కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అంచనా వేయడానికి ఐసిఎంఆర్తో సంప్రదించి జిల్లా స్థాయిలో సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు వానలు
హైదరాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో
భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర...
బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
కరోనా విలయంలోనూ యుపి ఎన్నికల పైనే బిజెపి దృష్టి
సామ్నా సంపాదకీయంలో ధ్వజమెత్తిన శివసేన
ముంబై :కొవిడ్ విలయాన్ని కట్టడి చేయడానికి బదులు వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే ఆలోచన తోనే బిజెపి నేతలంతా ఉన్నారని...
జవాను ప్రాణం తీసిన వ్యాక్సిన్ భయం
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యాక్సిన్ భయంతో సిక్కోలుకు చెందిన ఓ ఆర్మీ జవాన్ గన్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.... ఆంధ్రప్రదేశ్లోని కోటబొమ్మాళి మండలంలోని చౌదరి కొత్తూరుకు చెందిన రొక్కం తారకేశ్వరరావు పశ్చిమ బెంగాల్...
దీదీ, స్టాలిన్లను పికె గెలిపిస్తాడా?
దేశంలోని నాలుగు రాష్ట్రాల శాసన సభలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగటంతో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలు వేడెక్కాయి. మార్చి 27న ఎన్నికలు...
భారత భూగర్భ జలాల్లో 20 శాతం ఆర్సెనిక్ విషప్రభావం
ఐఐటి ఖరగ్పూర్ ఎఐ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : దేశం లోని మొత్తం భూభాగంలో దాదాపు 20 శాతం భూగర్భ జలాల్లో విషతుల్యమైన ఆర్సెనిక్ స్థాయిలు నిండి ఉన్నాయని దీనివల్ల దేశం లోని 250...
తృణమూల్కు ప్రత్యామ్నాయం ఏదీ లేదు: మమతాబెనర్జీ
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఏ పార్టీ లేదని, రాష్ట్రంలో ఈ స్థానాన్ని మరే పార్టీ సాధించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టిఎంసికి చెందిన షెడ్యూల్డ్ తెగలు, కులాల...
తృణమూల్ కాంగ్రెస్కు షాక్..!
ఓ మంత్రి రాజీనామా, బిజెపిలోకి ఓ ఎంఎల్ఎ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శుక్రవారం ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేయగా, ఓ ఎంఎల్ఎ బిజెపిలో చేరనున్నట్టు...
భారీ పేలుళ్ల కుట్ర భగ్నం
9 మంది అల్ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
పశ్చిమబెంగాల్లో ఆరుగురు, కేరళలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ
న్యూఢిల్లీ/కోల్కతా: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో తొమ్మిది మంది అల్ ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు....