Home Search
పాన్ కార్డు - search results
If you're not happy with the results, please do another search
టోక్యోలో కరోనా విలయ క్రీడ
లక్షమందికి 88 మంది వంతున పెరుగుతున్న కేసులు
జపాన్లో మొత్తం కేసుల సంఖ్య 8,92,000 కు చేరిక
టోక్యో: టోక్యోలో ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు...
పని గంటలు- నిరుద్యోగ మంటలు
పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయా లు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్ టైవ్సు పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని...
ఎస్బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక..
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30లోగా ఖాతాదారులంతా మీ ఆధార్, పాన్ కార్డును లింక్ చేయాల్సిందేనని, లేదంటే సేవలను నిలిపేస్తామని ఎస్బిఐ...
నలుగురు వ్యోమగాములను భూమికి తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్
కేప్కెనవరెల్ (యుఎస్ ): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి నలుగురు వ్యోమగాములను స్పేస్ ఎక్స్ ఆదివారం తీసుకొచ్చింది. ఫ్లోరిడా లోని పనామా సిటీ తీరంలో మెక్సికో జలసంధిలో డ్రాగన్ క్యాప్సూల్ పారాచ్యూట్...
తీరం దాటినట్లే దాటి కాటేసింది: ప్రధాని మోడీ
తీరం దాటినట్లే దాటి కాటేసింది.. కరోనా మనపాలిటి భీకర తుపాన్
దేశాన్ని అతలాకుతలం చేసింది
సంకల్పబలం టీకాలతో ఎదుర్కొందాం
నిపుణుల సలహాలతోనే మున్ముందుకు
తాజా మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్...
మోడీని పొగిడిన నోటితోనే..
గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ...
ఇంకా మూడు రోజులే గడువు
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేశారా?
లేకపోతే రూ.1000 జరిమానా, టిడిఎస్ పెంపు
న్యూఢిల్లీ: పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించకపోతే వెంటనే పూర్తి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే మీరు జరిమానా చెల్లించాల్సి...
సిమ్ గడువు ముగుస్తుందని… స్వీట్ గా దోచేశారు…
నిజమని నమ్మిన బాధితురాలు
రూ.6.40లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్న నిందితుడు
రాచకొండ పోలీసులకు ఫిర్యాదు
విచారణ చేసి జాంతారా యువకుడిని పట్టుకున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఇరవై నాలుగు గంటల్లో సిమ్ గడువు ముగుస్తుందని వెంటనే యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి...
2020 చీకటి, వెలుగులు!
డిసెంబర్ 31 వస్తుందంటే చాలు, ప్రతి ఒక్కరి మదిలో ఒకింత బాధ మరో వైపు సంతోషం పులకరిస్తుంది. సంవత్సరంలోని మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇంత తొందరగా సంవత్సరం అయిపోయిందా అని బాధపడుతూనే,...
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం మార్గదర్శకాలు జారీ
టీకా నిల్వకు
రాష్ట్రానికి భారీ రిఫ్రిజిరేటర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. టీకాను ఎవరికి వేయాలి? దానిని ఎలా నిల్వ చేయాలి? వేసే...
దేశానికే ఆదర్శం కానున్న ధరణి
ఈ నెల 29వ తేదీన (నేడు) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధరణి పోర్టల్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు, ఒక్కొక్క మండలంలో 10 దస్తావేజు రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు....
పాసు పుస్తకానికి రూ.150
మ్యుటేషన్ ఛార్జీలు రూ.225
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : పాసు పుస్తకానికి రూ.150, మ్యుటేషన్ చార్జీలు రూ.225, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం ధరణి...
పాన్-ఆధార్ లింక్ చేసుకున్నారా?
జూన్ 30 లోగా చేసుకోకపోతే రూ.10,000 జరిమానా
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకునేందుకు ఆఖరు తేదీ సమీపిస్తోంది. ఈ నెల 30లోగా పాన్ను ఆధార్తో లింక్ చేయలేకపోతే ఆదాయపు...
ఊరట…ఉపశమనం
ఏ ఎటిఎం నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నా 3 నెలలు చార్జీ ఉండదు
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు
ఐటిఆర్ రిటర్న్ ఫైలింగ్ తేదీ జూన్ 30 వరకు పొడిగింపు
పాన్ఆధార్ అనుసంధాన గడువు తేదీ జూన్...
చనిపోయిన వాళ్లనూ వదల్లేదు
మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు
మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
ఆధార్తో తక్షణమే ఇ-పాన్
ఈ నెలలోనే ప్రారంభం : రెవెన్యూ కార్యదర్శి అజయ్ పాండే
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలను అందజేస్తే తక్షణమే ఆన్లైన్ ఇపాన్ కార్డు ను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ఈ నెలలోనే ప్రారంభించనుందని...
నకిలీ ఆధార్తో భూ రిజిస్ట్రేషన్
గుర్తించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, తాజాగా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో వెలుగులోకి.. సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: కొందరు భూ కబ్జాదారులు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్...
జీతం రూ.6 వేలు.. రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటి నోటీసు
భోపాల్: అతని జీతం నెలకు రూ. 6,000. అయితే రూ. 3.49 కోట్లు ఆదాయం పన్ను కట్టాలంటూ ఐటి శాఖ అతనికి నోటీసు పంపించింది. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్లోని భిండ్లో చోటు...