Home Search
మోడీ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని వాటిని మోడీ సృష్టిస్తున్నారు : చిదంబరం
గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ, ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఆక్షేపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం తన ఎక్స్(ట్విటర్ )...
కోటీశ్వరుల కోసమే మోడీ ప్రభుత్వం
నవీన్ ప్రభుత్వం ‘కొద్ది మంది’ కోసమే ఉన్నది
ఒడిశా ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ
కటక్ : కోటీశ్వరుల కోసమే ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడుపుతుండగా, ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్...
రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు
బెల్గావి: ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటకలోని బెల్గావి ర్యాలీలో ఆదివారం ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. భారత రాజులు చేసిన దౌర్జన్యాలపై రాహుల్ గాంధీ మాట్లాడతారు, కానీ నవాబులు,...
బడుగులపై మోడీ సర్జికల్ స్ట్రయిక్స్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా దేశాన్ని రిజర్వేషన్ల రహిత దేశంగా చేయాలన్నదే బిజెపి లక్షమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. 400 సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగ మౌలిక సూత్రాలపై...
మోడీ ఫ్యాక్టరీకి ఇక మూతనే : ఖర్గే
మోడీ అబద్ధాల ఫ్యాక్టరీ ఇక మూసుకోవల్సి వస్తుందని, ఇది పనిచేయబోదని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముస్లింలీగ్ మేనిఫెస్టోగా ఉందని మోడీ దుష్ప్రచారానికి దిగుతున్నారని ఖర్గే అసోంలోని...
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు : మోడీ
కాంగ్రెస్ నేతృత్వం లోని ఇండియా కూటమి అధికారం లోకి వచ్చేలా ఓట్లు వేస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు వచ్చే వారి అలవాటు ఆచరణ లోకి వస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు....
మోడీని నిలదీసే ధైర్యం జగన్కు లేదు.. ఓట్లేందుకు వేయాలి?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎపి ప్రభుత్వంపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని...
మోడీతోనే ఫైనల్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ఫైనల్ అని, సెమీ ఫైనల్లో బిఆర్ఎస్ను ఓడించారని, ఫైనల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలని ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు...
బిజెపి ప్లాన్.. 30న అల్లాదుర్గంకు ప్రధాని మోడీ
సంగారెడ్డి: జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలల్లో బిజెపి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 30న సభలో పాల్గొంటున్నారు. దీనికి గాను ఈ రెండు నియోజకవర్గాల సెంటర్ పాయింట్గా...
మోడీ ఏ రోజైనా వేదికపైనే విలపిస్తారు
బిజాపూర్ (కర్నాటక) : ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేస్తున్న ప్రసంగాలను బట్టి ఆయన ‘బెదరిపోతున్నట్లు’ కనిపిస్తోందని, ఆయన వేదికపైనే విలపించవచ్చునని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. మోడీ...
తెలంగాణలో పిఎం మోడీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
తెలంగాణ బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఈమేరకు షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 30వ తేదీ, మే 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో...
పదేళ్ల మోడీ పాలనలో వందేళ్ల విధ్వంసం : సిఎం రేవంత్
పదేళ్ల మోడీ పాలనలో వందేళ్ల విధ్వంసమంటూ సిఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గురువారం ఉదయం గాంధీ భవన్ వేదికగా ’నయవంచన - పదేండ్ల మోసం... వందేండ్ల విధ్వంసం’ పేరుతో...
మళ్లీ మోడీ గెలిస్తే దేశం సర్వనాశనం: దీపాదాస్ మున్షీ
హైదరాబాద్: మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ తెలిపారు. హామీలన్నీ మోడీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఉండాలంటే...
కులగణన అంటే మోడీకి భయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ బుధవారం ఘాటుగా జ వాబిచ్చారు. ఇది రాజకీయ సమస్య కాదని, దేశ...
అందరినీ దోచుకోండి: కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్
ప్రాణాలతో ఉన్నవారిని, మృతులను వదలవద్దు
పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ను తూర్పారబట్టిన ప్రధాని మోడీ
వారసత్వ పన్ను పంపిణీపై వ్యాఖ్యానించిన పిట్రోడా
న్యూఢిల్లీ : ‘వోటు బ్యాంక్ వ్యామోహం’ ఉన్న కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా రిజర్వేషన్ను అమలు...
ప్రధాని మోడీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రోజుకో కొత్త మాట మాట్లాడుతున్నారని, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తునాడని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
వాస్తవ సమస్యలు మాట్లాడని మోడీ
ప్రియాంక గాంధీ విమర్శ
వయనాడ్(కేరళ): బిజెపి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఎన్నికల ప్రచారంలో సైతం ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి మళ్లించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నాయకులు...
దుబ్బాకకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రఘునందన్ రావు పుస్తకం విడుదల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్రావు ఓ పుస్తకం విడుదల చేశారు. రాష్ట్ర బిజెపి కార్యాలయంలో...
నక్సలిజాన్ని రూపుమాపుతా:ప్రధాని మోడీ
తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హింసను రెచ్చగొట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ నుంచి నక్సలిజాన్ని రూపుమాపుతానని ఆయన వాగ్దానం చేశారు. ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన ధంతరి...
ముస్లింలపై మోడీ వ్యాఖ్యలకు ఎఐఎడిఎంకె ఆక్షేపణ
భారత సార్వభౌమాధికారానికి అది విరుద్ధం
పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి
చెన్నై : ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో ఒక ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలకు ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి మంగళవారం...