Home Search
రోగాలు - search results
If you're not happy with the results, please do another search
యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: హరీష్ రావు
సిద్దిపేట: యోగాను నిత్యా జీవితంలో భాగం చేసుకోవాలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని...
ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: నెల వారీ (హెల్త్ క్యాలెండర్) సమీక్షలో భాగంగా పీహెచ్సీల పనితీరు, పురోగతిపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజరీ...
తెలంగాణ గాంధీ కెసిఆర్: ఎర్రబెల్లి
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖల్లో మార్పు
గ్రామాలు పచ్చదనంతో కళకళ లాడుతున్నాయి
పల్లె ప్రగతి తో గ్రామాలు బాగుపడ్డాయి
వచ్చే నెల నుండి 57 ఏళ్లు నిండిన వారికి కొత్త పింఛన్లు
రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు...
అబద్ధాల్ని గుర్తించే విద్య కావాలి!
సోషల్ మీడాయాలో తరచూ కనబడే కొన్ని ఫేక్ మెసేజ్ల ప్రభావంలో పడి యువత కొట్టుకుపోతోంది. కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగించి ఆలోచిస్తే నిజానిజాలు బయటపడతాయి. మనకు అందుతున్న సమాచారమంతా వాస్తవమైంది కాదన్నది ముందు...
కేంద్రం తప్పుడు విధానాల వల్ల సాగు చట్టుబండలు
ఆరుగాలం కష్టించి పని చేస్తున్న దేశ రైతాంగాన్ని కేంద్రం నిరుత్సాహపరుస్తుంది
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
కాళేశ్వరం ప్రాజెక్టును విస్తరింప చేస్తున్నాం, చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఏడాదిలో పూర్తి చేస్తాం
పంటల దిగుబడిని పెంచడానికి బదులు ఉత్పత్తిని...
రిజిస్ట్రేషన్లపై రికార్డు రాబడి
మార్చి నెలలోనే రూ.1501 కోట్లు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్
రిజిస్ట్రేషన్ల నుంచి రూ.12,364 కోట్ల ఆదాయం
ఒక్క మార్చి నెలలోనే రూ.1501 కోట్లు ఆదాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్...
టిష్యూ కల్చర్ సాగుకు ప్రణాళికలు
ఉద్యాన పంటలకు తెలంగాణ ఎంతో అనుకూలం
మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అధికోత్పత్తుల సాధనకు ఉద్యానశాఖ ద్వార టిష్యూకల్చర్సాగుకు ప్రణాళికలు రూపొందించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.మహారాష్ట్రలో ఉద్యాన పంటల సాగు...
ముగ్గుల్లో సూక్ష్మసారం
చిమ్మని చీకటి. రవి నిద్ర లేవడానికి ఇంకా సమయముంది. గజగజ వణికించే చలి కాలం.ఐనా తెలుగింటి ముంగిలిలో హడావిడి ఉంది. ఆడవాళ్లందరూ తమ వాకిటి ముందు శుభ్రం చేసి కళ్లాపు జల్లి అందమైన...
ఒమిక్రాన్ భయం వద్దు
ప్రాణాంతకం కాదు, మాస్క్, టీకాలు తప్పనిసరి : మంత్రి హరీశ్రావు భరోసా.
రాష్ట్రంలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రకటన
మన తెలంగాణ / సిద్దిపేట: ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, కరోనా టీకా...
వర్షాలతో భయపెడుతున్న సీజనల్ వ్యాధులు
దగ్గు, జలుబు, జ్వరాలతో జనం ఆసుపత్రుల బాట
పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానాల్లో రోగుల రద్దీ
బస్తీ, కాలనీల్లో విజృంభిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థ్దితులు
నగరంలో వాతావరణ మార్పులతో అకాల వర్షాలు...
అకాల వర్షాలు.. భయపెడుతున్న సీజనల్ వ్యాధులు
దగ్గు,జలుబు, జ్వరాలతో జనం ఆసుపత్రుల బాట
పట్టణ ఆరోగ్య కేంద్రాలు,బస్తీదవఖానల్లో రోగుల రద్దీ
బస్తీ, కాలనీ ల్లో విజృంబిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితులు
హైదరాబాద్: నగరంలో వాతావరణ మార్పులతో అకాల వర్షాలు...
కరోనా తగ్గిన… భయపెడుతున్న సీజనల్ వ్యాధులు
వర్షాలతో ముప్పు తప్పదంటున్న వైద్యులు
బస్తీ, కాలనీ ల్లో విజృంబిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితులు
డెంగీ, మలేరియా, విరేచనాలతో జనం ఆసుపత్రుల బాట
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేసి,చెత్త లేకుండా చేయాలంటున్న...
కరోనా మూడో ముప్పు?
ఈ నెల నుంచి క్రమంగా పెరిగి
-జనవరి, -ఏప్రిల్ మధ్య తీవ్రస్థాయికి
-జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం
మా లెక్కలు ఎప్పడూ తప్పలేదు :- ఎయిమ్స్
హైదరాబాద్ : కరోనా మూడో ముప్పు మొదలైనట్లు వెలువడుతున్న సంకేతాలు...
గ్రేటర్పై సీజనల్ వ్యాధుల ముప్పు…
దోమకాటుతో రోగాల బారినపడుతున్న జనం
గత ఐదారు రోజుల నుంచి ఆసుపత్రులకు బారులు
డెంగీ, మలేరియా, చికెన్గున్యా కేసులు వస్తున్నాయని వైద్యులు వెల్లడి
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేసి,మురికినీరు, చెత్త లేకుండా చేయాలంటున్న స్థానికులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంపై...
గుండెలు పిండేసే రెండు ఘోరాలు
రాష్ట్రంలో ఇంచుమించు ఒకేచోట శుక్రవారం నాడు రెండు ఘోర దుర్ఘటనలు సంభవించి ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురిని బలి తీసుకున్నాయి. సంగారెడ్డిలో ఒక బ్యాంకు ఉద్యోగి భార్య తన ఇద్దరు కొడుకులను పీడిస్తున్న...
“తానా” కొత్త అధ్యక్షులుగా అంజయ్య చౌదరి లావు
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల లోని మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షాతిరేకం
హైదరాబాద్ : నీతి, నిజాయితీ, నిరాడంబరత, మంచితనం, మాటకు బద్దలై వుండటం, మానవతా దృక్పథం, ప్రజా సేవా తత్పరత మొదలైన సాత్విక...
సీజనల్ వ్యాధులకు బస్తీ దవాఖానలో మెరుగైన సేవలు
ఇటీవల కురుస్తున్న వానలకు విజృంభిస్తున్న రోగాలు
ఉచితంగా మందులు, టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది
గ్రేటర్లో 224 దవాఖానల్లో పేదలకు ఉచితంగా చికిత్సలు
రోజుకు 120మందికి వైద్యం అందిస్తున్న దవాఖానలు
బస్తీదవఖానల పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్న నగరవాసులు
హైదరాబాద్: నగరంలో...
గ్రేటర్ నగరంపై డెంగీ ఛాయలు
మూడు రోజులుగా 65 అనుమానిత కేసులు నమోదు
9మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడి
జీహెచ్ఎంసి నివారణ చర్యలు చేపట్టాలంటున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల ద్వారా వ్యాధి నిర్థ్దారణ
హైదరాబాద్: గ్రేటర్ నగరంపై వ్యాధులు పంజా...
ఆదివాసుల నాగోబా జాతర
నాగోబా జాతర ఈ నెల 11వ తేదీన ప్రారంభమై 18వ తేదీతో ముగుస్తుంది. కానీ ఈ సంవత్సరం మెస్రం వంశస్థులు మాత్రమే పూజ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద...
కాంగ్రెస్ పార్టీది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం: సిఎం కెసిఆర్
హాలియా: నల్లొండ జిల్లాలోని హాలియాలో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. అర్హులందరికి...