Tuesday, May 21, 2024
Home Search

రోగాలు - search results

If you're not happy with the results, please do another search
Adivasi Nagoba Jatara begins

ఆదివాసుల నాగోబా జాతర

  నాగోబా జాతర ఈ నెల 11వ తేదీన ప్రారంభమై 18వ తేదీతో ముగుస్తుంది. కానీ ఈ సంవత్సరం మెస్రం వంశస్థులు మాత్రమే పూజ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద...
CM KCR public meeting in Haliya

కాంగ్రెస్‌ పార్టీది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం: సిఎం కెసిఆర్

హాలియా: నల్లొండ జిల్లాలోని హాలియాలో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. అర్హులందరికి...
Patients Facing Problems In NIMS Hospital

నిమ్స్‌లో ‘వీల్ చైర్లకు’ రెక్కలు..

వందల సంఖ్యలో ఉన్నా కనిపించని వీల్ చైర్లు నిత్యం నరకం చూస్తున్న రోగులు ప్రతి విభాగంలో ఇదే పరిస్థితి పంజాగుట్ట : వైద్యసేవల్లో మేటిగా నిలిచి, ఖ్యాతి గడించిన నిమ్స్ ఆసుపత్రి, అక్కడికి వెళితే అన్ని రోగాలు...
During Emergency Indira imprisoned publicly questioning community

‘తాటక’ బూటకపు ఎన్‌కౌంటర్!

  ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం...
Heavy rains in Telangana

విపత్తులు నేర్పిన గుణపాఠం..

మన దేశంలో విద్య, వైద్యానికి ప్రజలు వెచ్చించే వ్యయం పేదరికానికి కారణమవు తున్నది. ప్రపంచలో అభివృద్ధి చెందిన దేశాలువారి వార్షిక బడ్జెట్‌లో సరాసరి 19 శాతం వెచ్చిస్తున్నాయి. దిగువ మధ్య దేశాల సగటు...

కరోనా నుంచి కోలుకున్న తగ్గని సైడ్‌ఎఫెక్ట్

హైదరాబాద్: నగర ప్రజలు గత ఏడు నెలల నుంచి కరోనా వైరస్‌తో పోరాటం చేసి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలతో బయటపడ్డారు. వైరస్ ముప్పు తప్పిందని భావించిన కొంతమంది రోగులకు సైడ్‌ఎఫెక్ట్...
Minister KTR visits flood affected areas

అందరినీ ఆదుకుంటాం

  ఏ ఒక్క వరద బాధితుడికి అన్యాయం జరగనివ్వం ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు జీవితాలకు ముప్పు తెచ్చే అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలను సహించేది లేదు ముంపు ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగో...
KTR Review on Floods with GHMC Officials

తాగు నీటి విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి

తాగు నీటి విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి కాచి వడపోసిన నీటినే తాగాలి, పారిశుద్ధ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత రోగాలు ప్రబలకుండా వైద్య సేవలను మరింత విస్తృతం ముంపుగురైన ప్రాంతాల్లో జరుగుతున్న వరదనీటి సహాయక చర్యలపై...
Rising dengue cases in hospital

వర్షాలతో విష జ్వరాల కాటు

హైదరాబాద్: నగరంలో కురుసున్న వర్షాలకు విషజ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. గత ఆరునెల నుంచి కరోనా మహమ్మారితో బాధపడుతున్న ప్రజలు సీజనల్ వ్యాధులు రావడంతో అవస్దలు పడుతున్నారు. వానలు కురుస్తుండటంతో రోడ్లపై మురునీరు, చెత్త...
Kachidi fish rate is RS.1.70 Lakhs

కచ్చిడి చేప@రూ.1.70 లక్షలు

  అమరావతి: కచ్చిడి చేప అంటేనే పోటీపడి మరి కొనుగోలు చేస్తారు చేపల ప్రియులు. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో ఓ మత్స్యకారుడికి 28 కిలోల కచ్చిడి చేప వలకు చిక్కింది....
Experts says Telangana needs post-covid centre

మనకూ పోస్ట్ కొవిడ్ కేంద్రాలు అవసరమే!

హైదరాబాద్ : రాష్ట్రంలో పోస్ట్ కోవిడ్(కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులను పరీక్షించే ప్రత్యేక కేంద్రాలు) సెంటర్స్ అవసరమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కేంద్రాలు ద్వారా సదరు పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా...
1610 New Corona Cases Reported in Telangana

మహమ్మారి బారిన మధ్యవయస్కులు

15839 టెస్టులు..1610 పాజిటివ్‌లు జిల్లాల్లో 1079, జిహెచ్‌ఎంసిలో 531 మందికి వైరస్ వైరస్ దాడిలో మరో 9 మంది మృతి 57,142కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య 31 నుంచి 40 మధ్య వయస్కుల్లో 25 శాతం...

ఇమ్యూనిజం జిందాబాద్

 ప్రతి మనిషికి స్వతహ సిద్ధంగానే శరీరంలో అంతర్గత సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఇది తల్లి ద్వారా మానవుడికి ప్రసరితమయ్యే గొప్ప వరం. రోగ నిరోధక శక్తి కామన్‌గా ఇమ్యూనిటీగా పిలుచుకునే...
corona Recovery rate is 65.48 in Telangana

జిల్లాల్లోనూ వైద్యం

 700 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి  రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు  అన్ని రకాల మందులు పంపిస్తాం  మల్లారెడ్డి, మమత, కామినేని  మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం  జిహెచ్‌ఎంసి పరిధిలో 95 ప్రైవేటు  ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి  ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు...
UP girl thrown out from bus over Corona

కరోనా సోకిందని అనుమానంతో బస్సు నుంచి అమ్మాయిని నెట్టేయడంతో…..

  లక్నో: ఢిల్లీ నుంచి షికోహబాద్‌కు బస్సులో 19 ఏళ్ల అమ్మాయి వెళ్తుండగా కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెను కిందకు నెట్టేయడంతో 30 నిమిషాల తరువాత ఆ యువతి...
Free ration till Diwali festival

దీపావళి వరకు రేషన్ ‘ఫ్రీ’

  ప్రతి నెలా 5కిలోల ఆహార ధాన్యాలు, కిలో కందిపప్పు నవంబర్ వరకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ 80కోట్ల మందికి లబ్ధి, 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు లాక్‌డౌన్ వల్లే లక్షలాది ప్రజల ప్రాణాలు...
Intensified Research on Immunity boosting crops:Governor

వరిలో చక్కెర శాతం తగ్గించే ప్రయత్నాలు చేయాలి: గవర్నర్

మన తెలంగాణ/హైదరాబాద్: మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసే వంగడాలను పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయాలని వ్యవసాయ రంగ పరిశోధకులకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. రైతులకు అలాంటి...

కరోనాయేతర రోగుల వేదన

  ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం కరోనా నుంచి కాపాడుకోడం ఒక్కటే అనే వాతావరణం అంతటా నెలకొన్నది. మిగతా రోగాలు, శారీరక బాధలేవీ పరిగణనలోకి రావడం లేదు. ఆసుపత్రులలోని వనరులు, వసతులన్నింటినీ కరోనాతో పోరాటం...

యోగాతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ప్రధాని మోడీ

ఢిల్లీ: యోగాతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కరోనా వైరస్ దృష్టా ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి...
Launch of Farmer platform October 31 in telangana

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

  గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...

Latest News