Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
మంత్రి కెటిఆర్ కుమారుడు హిమాన్షుకి డయానా అవార్డు
మానవీయ ధృక్పథంతో చేసిన సామాజిక సేవకు పురస్కారం
తన తాత, సిఎం కెసిఆర్కు హిమాన్షు ధన్యవాదాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి కెటిఆర్ కుమారుడు హిమాన్షుకి డయానా అవార్డు దక్కింది. తొమ్మిది సంవత్సరాల నుంచి 25...
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
మొదటి ఏడాది మార్కులే రెండవ ఏడాదికి కేటాయింపు
ఫలితాలతో సంతృప్తి చెందని వారికి తర్వాత ప్రత్యేకంగా పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సోమవారం...
రైతులకు సకాలంలో పంట రుణాలను అందించాలి
బ్యాంకర్లను కోరిన మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు టి. హరీశ్ రావు కోరారు. సోమవారం బిఆర్కెఆర్ భవన్...
మరియమ్మ కుటుంబానికి డిజిపి పరామర్శ
పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ
మన తెలంగాణ/ఖమ్మం : తెలంగాణలో కస్టోడియల్ డెత్ సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర...
మరియమ్మ కుటింబీకులను పరామర్శించిన డిజిపి
పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ
మనతెలంగాణ/హైదరాబాద్ :లాకప్డెత్కు గురైన మరియమ్మ కుటుంబాన్ని ఆదివారం నాడు పరామర్శించిన రాష్ట్ర డిజిపి మహేందర్రెడ్డి. ఇటీవల ఆత్మహత్యకు యత్నించి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని కలిశారు....
గ్రీన్ఇండియా ఛాలెంజ్కు హరితహారమే స్ఫూర్తి
కాలుష్యం తగ్గాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్ధేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను...
దళితులపై చేయి పడితే ఊరుకోం
మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్కు వినతిపత్రం అందజేస్తున్న సిఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎంఎల్ఎలు జయప్రకాశ్ రెడ్డి, రాజగోపాల్రెడ్డి, శ్రీధర్బాబు
మరియమ్మ లాకప్డెత్ ఘటనపై సిఎం సీరియస్
విచారణ జరిపి బాధ్యులపై...
మరియమ్మ కొడుకుకి ఉద్యోగం
సిఎం కెసిఆర్తో సిఎల్పీ నేత భట్టి భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కస్టోడియల్ డెత్కు గురైన మరియమ్మ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారని తెలంగాణ సిఎల్పీ...
కృష్ణానదిపై మరిన్ని ఎత్తిపోతలు
జోగులాంబ బ్యారేజ్ సర్వేకు ఆదేశాలు
ప్రాథమిక అంచనా రూ.2వేల కోట్లు
సుంకేసుల, పులిచింతల, నాగార్జున సాగర్ టెయిల్పాండ్ ఎత్తిపోతల సర్వే పనులకూ ఉత్తర్వులు
కల్వకుర్తి ఎత్తిపోతల జలాశయాల నీటి నిల్వ సామర్థం 20టిఎంసిలకు పెంచేలా...
నెక్లెస్ రోడ్లో ఆవిష్కరణకు సిద్ధమైన పివి విగ్రహం
మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సముచిత గౌరవం
హుస్సేన్సాగర్ తీరాన 16 అడుగుల
కాంస్య విగ్రహం
ఈ నెల 28న ఆవిష్కరించనున్న సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ :మాజీ ప్రధాని పివి నరసింహారావుకు రాష్ట్ర ప్రభుత్వం...
మత్య్సరంగం అభివృద్ధికి కృషి
బీమా రూ.6లక్షలకు పెంపుదల
త్వరలో విధివిధానాలు
మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మత్సరంగం అభివృద్ధికి కృషి చేస్తూ ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్సకారుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఎనలేని కృషి...
సామూహిక విజయానికి దారులు
ఒక వూరును స్వయం సమృద్ధి గ్రామంగా తీర్చిదిద్దటానికి గ్రామ పాలకులు ఎంతో శ్రమించవలసి ఉంటుంది. గ్రామాన్ని తీర్చిదిద్దటానికి సర్పంచ్లుగా, వార్డు సభ్యులుగా, గ్రామ అధికారులు తమకున్న అత్యధిక సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ప్రజల...
మున్సిపల్ కౌన్సిలర్లకు గౌరవ వేతనం పెంచాలని ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ కౌన్సిలర్లకు గౌరవ వేతనం పెంచాలని రాష్ట్ర మున్సిపల్ కౌన్సిలర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె ఎల్ ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శనివారం విజ్ఞప్తిచేశారు....
సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్..
సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్
దేశవ్యాప్తంగా ట్విట్టర్లో మొదటి స్థానం
ఫేస్బుక్లో మూడవ స్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియా వేదికల ద్వారా రాష్ట్ర సిఎం కెసిఆర్ కార్యాలయం ప్రజలకు చేరువ కావడంలో సంచలనం సృష్టించింది. 2020...
54 లక్షల ఖాతాలకు రైతు బంధు నగదు
పంపిణీ 70శాతం పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద 54.43 లక్షల మంది రైతుల ఖాతాలకు నగదు జమ పూర్తయింది. శనివారం 4.90 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1050.10కోట్లు నగదు పంపిణీ...
తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేసిన సర్కార్
హైదరాబాద్: తెలంగాణలో రేపట్నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసింది సర్కార్. లాక్డౌన్ సంపూర్ణంగా ఎత్తివేస్తూ సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 ఉద్ధృతి తగ్గడంతో లాక్డౌన్...
ఓఆర్ఆర్ గ్రామాల తాగునీటి కష్టాలకు చెక్
రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్న వాటర్బోర్డు
గతం కంటే అదనంగా50 ఎంఎల్డీ నీరు సరఫరా
56వేల కుటుంబాలకు లబ్ధి ఉంటుందని
మేనేజర్లు వెల్లడి ,ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
వ్యక్తం చేస్తున్న స్థానికులు
హైదరాబాద్ : గ్రేటర్ నగర ప్రజలకు...
‘కార్గో’ సేవలకు ఏడాది
రూ. 46 కోట్ల ఆర్జన
కార్గో, పార్శిల్ సేవలకు పెరుగుతున్న ఆదరణ
అభినందించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రికగా దినదినాభివృద్ధి చెందుతూ అతి తక్కువ సమయంలోనే టిఎస్ఆర్టీసి,...
కాంట్రాక్ట్ లెక్చరర్లకు బేసిక్ పే అమలు
జెఎసి జిఓ కాపీలు అందజేసిన మంత్రులు
అధ్యాపకుల గౌరవ వేతనం 30 శాతం పెంపు
ముఖ్యమంత్రి కెసిఆర్కు కృతజ్ఞతలు తెలిపిన లెక్చరర్ల సంఘం
మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక...
కోనసీమలా సిరిసిల్ల
కాళేశ్వర జలాలతో రూపు మారుతున్న జిల్లా
పేదవారి ముఖంలో సంతోషం చూడటమే సిఎం కెసిఆర్
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిరిసిల్ల: పేదవారి ముఖంలో సంతోషం...