Home Search
క్రికెటర్ - search results
If you're not happy with the results, please do another search
ఆ ఘనత ద్రవిడ్దే..
ముంబై: భారత్కు ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను అందిస్తున్న ఘనత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్దే దక్కుతుందని టీమిండియా మాజీ మానసిక వైద్య నిపుణుడు పాడీ ఆప్టన్ అభిప్రాయపడ్డారు. భారత యువ జట్లకు ప్రధాన...
ఈసారి రంజీ ట్రోఫీ ఉండదు..!
ఈసారి రంజీ ట్రోఫీ ఉండదు!
దాని స్థానంలో విజయ్ హజారె ట్రోఫీ
రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బిసిసిఐ లేఖ
ముంబై: కరోనా నేపథ్యంలో ఈసారి సుదీర్ఘ ఫార్మాట్లో జరిగే రంజీ ట్రోఫీని నిర్వహించకూడదని భారత క్రికెట్ బోర్డు...
ఫేవరెట్గా ‘టీమిండియా’
చెన్నై : సొంత గడ్డపై ఇంగ్లండ్తో జరుగనున్న టెస్టు సిరీస్లో ఆతిథ్య టీమిండియా ఫేవరెట్గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా మారింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో భారత్...
సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే
విరాట్ కోహ్లి
చెన్నై: సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లితో పాటు జట్టు సభ్యులు చెన్నై చేరుకున్నారు....
నిలకడగా గంగూలీ ఆరోగ్యం
కోల్కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని అతనికి వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఛాతినొప్పితో బాధపడుతున్న గంగూలీని కుటుంబ...
సౌరవ్ గంగూలీకి మళ్లీ ఛాతి నొప్పి
మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ
నిలకడగానే ఆరోగ్యం, రెండో స్టెంట్ అమర్చే అవకాశం
కోల్కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,...
చారిత్రక విజయంలో వారిదే కీలక పాత్ర: రహానె
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో యువ ఆటగాళ్లు అసాధారణ ఆటతో చెలరేగడం టీమిండియాకు శుభసూచకమని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానె పేర్కొన్నాడు. అడిలైడ్ టెస్టు మ్యాచ్లో 36 పరుగులకే కుప్పకూలి...
క్లైమాక్స్కు చేరిన టెస్టు చాంపియన్షిప్ సమరం
ముంబై: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ చాంపియన్షిప్లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక భారత్ చేతిలో...
ఖాళీ స్టేడియాల్లోనే.. తొలి రెండు టెస్టులు
చెన్నై: ఇంగ్లండ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి రెండు టెస్టు మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో బిసిసిఐ ఈ నిర్ణయం...
సర్ప్రైజ్ గిఫ్ట్లు.!
అరంగేట్రం ఆటగాళ్లకు ఆనంద్ మహింద్రా సర్ప్రైజ్ గిఫ్ట్లు.!
న్యూఢిల్లీ: టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాను ఆ దేశ గడ్డపైనే ఓడించి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన భారత క్రికెటర్లకు మహింద్రా...
భారత్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక
లండన్: భారత్తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. సీనియర్ క్రికెటర్లు జానీ బెయిర్స్టో, మార్క్ వుడ్లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక శ్రీలంక సిరీస్కు దూరంగా ఉన్న స్టార్...
టీమిండియాపై ఆగని ప్రశంసలు
టీమిండియాపై ఆగని ప్రశంసలు
ఆస్ట్రేలియాపై గెలుపుతో పొగడ్తల వర్షం
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ను ముగించుకుని టీమిండియా ఇప్పటికే స్వదేశానికి చేరుకుంది. అయితే భారత్ సాధించిన చారిత్రక విజయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది....
టీమిండియాకు కొత్త ఫిట్నెస్ విధానం!
యోయోతో పాటు మరో కొత్త నిబంధన
ఇందులో నెగ్గితేనే జట్టులో చోటు
ఇంగ్లండ్ సిరీస్తోనే దీనికి శ్రీకారం
ముంబై : ప్రస్తుతం అన్ని క్రీడల్లో కూడా ఫిట్నెస్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. క్రికెట్తో సహా ఫుట్బాల్,...
నువ్వో లెజెండ్..
నట్టూపై వార్నర్ ప్రశంసలు
మెల్బోర్న్: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ (నట్టూ)పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. నటరాజన్ను ఓ లెజెండ్ అని అభివర్ణించాడు. నెట్ బౌలర్గా ఆస్ట్రేలియా...
క్రికెట్ అభిమానులకు శుభవార్త..
ముంబై: సొంత గడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అభిమానులకు అనుమతి ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కోవిడ్ భయం ఇంకా పూర్తిగా తగ్గక పోవడంతో ఈసారి స్టేడియం సామర్థంలో 50...
అంచనాలకు మించి రాణించారు
అంచనాలకు మించి రాణించారు
యువ క్రికెటర్లపై రవిశాస్త్రి పొగడ్తలు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరిగిన సిరీస్లో టీమిండియా యువ క్రికెటర్లు అసాధారణ ఆటతో చెలరేగి పోయిన తీరు భారత క్రికెట్ చరిత్రలోనే చిరకాలం...
టీమిండియాపై ప్రశంసల వర్షం
ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన భారత క్రికెట్ జట్టుపై అభినందనల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, సెహ్వాల్, గవాస్కర్, కుంబ్లే, ద్రవిడ్, లక్ష్మణ్, ఇర్ఫాన్, గంభీర్ తదితరులు...
హనుమ విహారికి మంత్రి కెటిఆర్ సత్కారం
మన తెలంగాణ/హైదరాబాద్: టీమిండియా స్టార్ క్రికెటర్ హనుమ విహారి సోమవారం ప్రగతిభవన్లో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విహారితో పాటు భారత బ్యాడ్మింటన్ స్టార్లు క్రిష్ణప్రియ, తరుణ్...
సత్తా చాటిన యువ బౌలర్లు
బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో, ఆఖరి టెస్టులో టీమిండియా యువ బౌలర్ల ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే. సీనియర్లు బుమ్రా, ఉమేశ్, అశ్విన్, షమి, జడేజా తదితరులు లేకున్నా చివరి టెస్టులో...
‘నాన్నే.. నా హీరో’: కంటతడి పెట్టిస్తున్న హార్దిక్ ట్వీట్
అహ్మదాబాద్: టీమిండియా ఆల్రౌండర్లు కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్యలకు పితృవియోగం కలిగిన విషయం తెలిసిందే. వారి తండ్రి హిమాంశు శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి మరణం నేపథ్యంలో హార్దిక్ తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ...