Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
ఆ రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ ప్రభుత్వోద్యోగాలు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల ప్రచారంలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఇటీవల నెలకొల్పిన కంపెనీలతో...
కాంగ్రెస్, బిజెపోళ్లు గంగిరెద్దోళ్లలా వచ్చి వెళ్లిపోతారు: సత్యవతి
మహబూబాబాద్: పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు అనగానే కాంగ్రెస్, బిజెపి...
కోచ్ ఫ్యాక్టరీని కొండెక్కించారు
తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్రంలోని బిజెపి పాలకులకు అలవాటైపోయింది
150 ఎకరాల విలువైన భూమిని సేకరించి ఇచ్చాం
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సిఎం కెసిఆర్ పలుమార్లు కోరారు
అనేకసార్లు ప్రధానిని కలిసి అభ్యర్థించారు
ఆ...
పట్టభద్రులు చూపు.. టిఆర్ఎస్ వైపు
మల్కాజిగిరి: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కోతలు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేసి వాతలు పెట్టినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయాలా?...
టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతుగా మంత్రుల విస్తృత ప్రచారం
హైదరాబాద్: గత 6 ఏళ్లుగా ఎమ్మెల్సీ ఉన్న బిజెపి అభ్యర్థి ఎన్. రామచంద్రర్ రావు తనకు ఓటేసి గెలిపించిన పట్టభద్రులకు ఏమి చేశారో చెప్పాలని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు....
రైతుల పొట్టకొడుతున్నారు… ఓట్లు అడిగే అర్హత లేదు: సుదర్శన్ రెడ్డి
వరంగల్ రూరల్: తెలంగాణ రైతుల పొట్టకొడుతున్న బండి సంజయ్కి ఓట్లు అడిగేందుకు అర్హత ఉందా? అని ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్కి ఎంఎల్ఎ...
ముద్ర రుణాలలో తెలంగాణకు అన్యాయం: కెటిఆర్
హైదరాబాబాద్: ముద్ర రుణాలలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ముద్ర రుణాల మంజూరు విషయంలో తెలంగాణపై కేంద్రం ఎందుకు వివక్ష చూపిస్తోందని తన ట్వీట్టర్ లో కెటిఆర్ ప్రశ్నించారు....
లక్షా 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: నిరంజన్ రెడ్డి
వనపర్తి: ఆరేండ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 50 వేల ఉద్యోగాఉలు ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గోపాల్పేటలో పట్టభద్రులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన...
ఎమ్మెల్సీ అభ్యర్థులకు సమస్యల సెగ
పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై నిలదీస్తున్న ఓటర్లు
ప్రచారానికి వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్న కమలనాథులు
పిఆర్సీ పెంచాలని టిఆర్ఎస్ నేతలను కోరుతున్న ఉద్యోగులు
బిజెపి అభ్యర్థి హామీలపై జోకులు వేసుకుంటున్న పట్టభద్రులు
హైదరాబాద్: గత రెండు నెల నుంచి...
గడ్డం పెంచితే విశ్వకవులవుతారా?
విశ్వకవి రవీంద్రుడికి పొడుగు గడ్డం ఉండేది. మార్క్కు గుబు రు గడ్డం ఉండేది. డార్విన్కు ఉండేది, మన పెరియార్కూ ఉండేది. ఇంకా కొంత మంది వైజ్ఞానికులకూ ఉండేది. నిరంతరం మానవాళి శ్రేయస్సు కోసం...
మహారాష్ట్రలో దారుణం: విద్యార్థినులచే నగ్నంగా డ్యాన్సు చేయించిన ఖాకీలు
మహారాష్ట్ర జలగావ్లో దారుణం
దర్యాప్తునకు ఆదేశించిన మహారాష్ట్ర హోంమంత్రి
ముంబై : మహారాష్ట్ర లోని జల్గావ్లో ప్రభుత్వ ఆశాదీప్ మహిళల వసతి గృహం విద్యార్థినులను నగ్నంగా కొందరు పోలీస్ అధికారులు డ్యాన్స్ చేయించిన సంఘటనపై...
కుబేరులకు దేశాన్ని దోచిపెడుతున్న మోడీ సర్కార్
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో పేదలు, సంపన్నుల మధ్య అంతరాలు పెరిగి సమాజానికి మరింత చేటు జరిగే పరిస్థితి దాపురించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని...
కృష్ణా జలాలు త్వరలోనే వికారాబాద్ జిల్లాకు తెస్తాం
తాండూరు : కృష్ణా జలాలు త్వరలోనే వికారాబాద్ జిల్లాతోపాటు తాండూరుకు తెస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో...
ఢిల్లీ మున్సిపల్ ఉపఎన్నికల్లో ఆప్ జయభేరి
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయభేరి మోగించింది. మొత్తం ఐదు వార్డుల్లో ఉపఎన్నిక నిర్వహించగా నాలుగు స్థానాల్లో ఆప్, ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ...
వాణీదేవిని గెలిపించేందుకు కలిసి కట్టుగా పని చేయాలి: హరీష్ రావు
హైదరాబాద్: ఎంఎల్సి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేలా టిఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. తాండూరులో జరిగిన పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన...
అభివృద్ధి చేసే వారిని గెలిపించుకోవాలి: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: అభివృద్ధిని చేసే వారిని గెలిపించుకునే బాధ్యత పట్టభద్రులదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తాండూరులో పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. బిజెపి నేతలు వాపును చూసి బలుపు...
లాయర్ల రక్షణకు చట్టం
శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కఠినంగా ఉంటారు
వామన్రావు దంపతుల హత్య దురదుష్టకరం, బాధ్యులైన ప్రతి ఒక్కరికీ శిక్షపడుతుంది
న్యాయవాదుల కోసం మోడీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా?
తెలంగాణ...
ఎన్నికల రాష్ట్రాలకు రైతు బృందాలు
6న కెఎంపి ఎక్స్ప్రెస్ వే దిగ్బంధం
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘాల నేతలు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులుతమ...
ఓల్డ్ సిటీ ఎంఐఎం అడ్డా.. ఇక్కడ మీ పప్పులు ఉడకవు
బిజెపికి అసద్ స్ట్రాంగ్ వార్నింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో కేంద్ర కార్యాలయంలో జరిగిన...
జమ్మూలో గులాం నబీ దిష్టిబొమ్మ దగ్ధం
జమ్మూ: బిజెపి ప్రోద్బలంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ దిష్టిబొమ్మను ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం నాడిక్కడ...