Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర మంత్రి దాన్వేపై శివ’మెత్తిన’సేన
దాన్వేను బర్తరఫ్ చేయాలి: ఎన్సిపి
ముంబయి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల వెనుక చైనా, పాకిస్తాన్ ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే శివసేన...
సవరణలు వద్దు చట్టాలే రద్దు కావాలి
భీష్మించుకున్న రైతులు, ఉద్యమ ఉధృతికి కార్యాచరణ ప్రకటన
1న ఢిల్లీ, జైపూర్ రహదారి దిగ్బంధం, టోల్ప్లాజాల వద్ద ధర్నాలు
14న దేశవ్యాప్త ఆందోళన, నిరసనలు, బిజెపి నేతల ఘెరావ్
ఢిల్లీకి తరలి రావాలని అన్ని రాష్ట్రాల రైతులకు...
ఉద్యమ ఉధృతి
ఢిల్లీ సరిహద్దుల్లో చిక్కటి చలిలో దాదాపు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతు ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంగీకారం కుదరకపోడం, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే అన్నదాతలు నిర్ణయించడం దేశం గర్వించ దగిన...
సంపాదకీయం: కొత్త చట్టాలు, నవ శతాబ్ది!
కొత్త వ్యవసాయ చట్టాలపై భగ్గుమంటున్న రైతాంగం దేశ రాజధానిని చుట్టుముట్టి తన ప్రభుత్వానికి ఊపిరాడనీయకుండా చేస్తున్న తరుణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ ఆర్థిక సంస్కరణల పట్ల తన మక్కువను దాచుకోకుండా మరోసారి...
భారత్ బంద్ ప్రశాంతం
బిజేపియేతర రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్
ఢిల్లీలో బంద్ ప్రభావం పాక్షికం
పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భారీ ర్యాలీలు
అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన...
దిగ్బంద్ దిగ్విజయం
రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్
కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం
ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు
నిరసన ప్రజల ప్రజాస్వామిక...
దేశం యావత్తు రైతాంగం వెనుక నిలిచింది
కేంద్రం బెట్టుచేయడం మానుకోవాలి
లేనిపక్షంలో రైతులే పాతాళానికి తొక్కేస్తారు
హెచ్చరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు బంద్ దేశంలో సరికొత్త అధ్యయానం సృషించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
రైతుల ఆందోళనను తప్పు పడ్తూ కంగన మరో ట్విట్
న్యూఢిల్లీ: రైతుల భారత్ బంద్పై బాలీవుడ్ నటి కంగనారనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యల్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రైతుల ఆందోళనపై ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ వీడియోను తన వ్యాఖ్యలకు జత చేశారు. ‘రండి...
హూడా కమిటీ సిఫార్సులే ప్రస్తుత చట్టాల్లో ఉన్నాయి
ప్రభుత్వ వర్గాల వాదన
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల్లో చేర్చిన చర్యలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలోకి కమిటీ సిఫార్సు చేసిన సంస్కరణలేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త...
రేపు నేరెడ్మెట్ డివిజన్ ఫలితం వెల్లడి
హైదరాబాద్: నేరెడ్మెట్ (136)డివిజన్ ఫలితాలను నేడు వెల్లడించనున్నారు. ఇతర ముద్రలతో పడిన ఓట్లను సైతం పరిగణలోకి తీసుకోవచ్చాని హైకోర్టు సోమవారం స్పఫ్టం చేసిన నేపథ్యంలో బుదవారం ఉదయం 8 గంటలకు ఇతర ముద్రలతో...
మోడీ పుణ్యమా అని రైతులు రోడ్డెక్కారు: కవిత
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యమా అని రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎంఎల్సి కవిత పేర్కొన్నారు. కేంద్ర తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లాలో టెక్రియల్ నేషనల్ జాతీయ...
రైతులు కూలీలుగా మారుతారు: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొత్త వ్యవసాయ చట్టాలు రద్దేయ్యే వరకు రైతుల పక్షాన పోరాడుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తుప్రాన్లో రైతుల నిరసనకు మంత్రి హరీష్ రావు...
రైతుల న్యాయమైన డిమాండ్లు
దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
చట్టాల రద్దు చేతకాకుంటే పదవి నుంచి వైదొలగండి
కేంద్ర ప్రభుత్వం పై మమతా బెనర్జీ ధ్వజం
మిడ్నపూర్ (పశ్చిమబెంగాల్ ) : అన్ని సామజిక వర్గాలు సుదీర్ఘకాలంగా సామరస్యంతో మనుగడ సాగిస్తున్న పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రం మహాత్మా గాంధీ హంతకుల ముందు ఏనాడూ...
సుశీల్కుమార్ మోడీ రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక
పాట్నా: బిజెపి సీనియర్ నేత సుశీల్కుమార్మోడీ బీహార్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎల్జెపి వ్యవస్థాపకుడు రామ్విలాస్పాస్వాన్ మృతి చెందడంతో బీహార్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. సోమవారం...
ఆ ఓట్లను కూడా లెక్కించాలి: హైకోర్టు
హైదరాబాద్: నేరెడ్ మెంట్ డివిజన్ ఫలితం వెల్లడికి అడ్డంకులు తొలిగాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇతర ముద్రతో ఉన్న 544 ఓట్లను లెక్కించాలని హైకోర్టు...
ప్రధాని మోడీ ఒంటెద్దు పోకడలు పోతున్నారు: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను అభివృద్ధి చేశామన్నారు. ప్రధాని మోడీ ఒంటెద్దు పోకడలు పోతున్నారని స్పష్టం...
గ్రేటర్లో గెలిచిన వారిలో 25మంది నేరచరితులు..
మనతెలంగాణ/హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచిన వారిలో 25మంది నేరచరితులున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈక్రమంలో బిజెపి పార్టీకి చెందిన వారు 10మంది ఉన్నారని తెలిపారు....
బలమైన నేత కెసిఆర్
సిఎం కెసిఆర్ చాలా బలమైన నేత
దక్షిణ భారతదేశంలో భవిష్యత్ ఉన్న నాయకుడు కెసిఆర్ ఒక్కరే
రాష్ట్రంలో కెసిఆర్ మంచిపాలన అందిస్తున్నారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ను చాలా బలమైన నేత అని...
మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మాజీ మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నేత, కమతం రాంరెడ్డి(82)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్రక్రియలు మహబూబ్నగర్...