Home Search
దళితుల - search results
If you're not happy with the results, please do another search
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ: సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో: రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి...
కాంగ్రెస్ హామీలకు కార్యాచరణ ఏదీ?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు...
కాంగ్రెస్పై మూకుమ్మడి దాడి!
కడియం కావ్యపై బిఆర్ఎస్, బిజెపి, ఎంఆర్పిఎస్ నేతల విమర్శనాస్త్రాలు
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానంపై రసవత్తర రాజకీయం నెలకొంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై మూడు ప్రధాన పార్టీలు మూకుమ్మడి...
రిజర్వేషన్ల మద్దతుదారు మోడీనే
కాంగ్రెస్ దుష్ప్రచారం ఎవరూ నమ్మరు
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో అమిత్షా
కోటాపై వట్టిమాటలు కట్టిపెట్టాలని చురకలు
జైపూర్ : దేశంలో రిజర్వేషన్ల కోటాకు అతి పెద్ద మద్దతుదారు ఎవరైనా ఉన్నారంటే అది మోడీయే అని...
పదేళ్లు రేవంతే సిఎం
కాంగ్రెస్లో ఎలాంటి గ్రూప్లు లేవు.. ఏక్నాథ్ షిండేలు లేరు
రేవంత్ నాయకత్వంలో టీంవర్క్గా పని చేస్తున్నాం
హరీశ్రావు, మహేశ్వర్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి : మంత్రి కోమటిరెడ్డి
మన తెలంగాణ /నల్గొండ రూరల్: రాష్ట్రంలో ఈ...
ఆప్కు షాక్…మంత్రి ఆర్కె ఆనంద్ రాజీనామా
న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం మంత్రివర్గం నుంచి వైదొలగడంతోపాటు ఆప్ కు రాజీనామా చేశారు. పార్టీలో దళితులకు ప్రాతినిధ్యం కల్పించలేదని ఆయన ఆరోపించారు. సాంఘిక సంక్షేమ శాఖతో...
ఎస్సి ఉప కులాలకు అధికారం అందని ద్రాక్షేనా?
రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడే చెప్పిన మాటలు ఎప్పటికీ అక్షర సత్యమే. అట్టడుగు వర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో దేశ పౌరులందరికీ...
కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి సెటైర్లు
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా లోక్సభ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదన్నారు....
జరిగిన అభివృద్ధి ట్రయలర్ మాత్రమే: పిఎం మోడీ
గత పదేళ్లలో తన ప్రభుత్వం చేసిన పనులు కేవలం ట్రయలర్ మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని చూస్తారని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వ్యాఖ్యానించారు. రాజస్థాన్లోని చురులో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచార...
ప్రధానిని కుంభకర్ణునితో పోల్చిన మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీపై తాజాగా తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో మహిళలు, ముస్లింలు, దళితులపై అత్యాచారాలు సంభవించినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ...
మహా నేత జగ్జీవన్ రామ్
1934లో జగ్జీవన్రామ్ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్ మహాసభను స్థాపించారు. దళితుల సాంస్కృతిక ‘కులగురు వు’ అయిన ‘గురు రవిదాస్’ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు జిల్లాల్లో రవిదాస్ సమ్మేళనాలను నిర్వహించారు. సాంఘిక...
బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం:సిఎం రేవంత్ రెడ్డి
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. నేడు బాబు జగ్జీవన్ రామ్ 117వ...
కెసిఆర్వి కట్టుకథలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరికలతో మాజీ సిఎం కెసిఆర్కు నిద్రపట్టడం లే దని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విమర్శించా రు. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కెసిఆర్ దిగజారి మాట్లాడుతున్నారని...
ఎక్కడుంది వికాసం?: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా గురువారం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల దుస్థితి వంటి సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మేరే...
దళిత జెఎన్యుఎస్యు అధ్యక్షుని ఎన్నిక ‘పిడిఎ’ సమష్టి విజయం
ఎస్పి అధినేత అఖిలేశ్ వాఖ్య
లక్నో : జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జెఎన్యుఎస్యు) అధ్యక్షుని ఎన్నిక వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీల సమష్టి విజయం అని సమాజ్వాది పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు...
టిడిపితో మాదిగలది శాశ్వత బంధం : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం అని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదిగ వర్గ ప్రజల అభ్యున్నతికి మొదటి నుంచీ పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు...
బహుజన సిద్ధ్దాంతం అమలులో బిఆర్ఎస్ దారి దీపం
మనతెలంగాణ/హైదరాబాద్: విశ్రాంత ఐపీఎస్ అధికారి, బిఎస్పి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో ప్రవీణ్కుమార్ కారెక్కారు. ఎర్రవెల్లిలోని నివాసంలో సోమవారం ఆర్ఎస్...
కుట్రతోనే ఎలక్టొరల్ బాండ్లు
కుట్రతోనే ఎలక్టొరల్ బాండ్లు
ప్రభుత్వాల కూల్చివేతకు దోపిడీ కుంభకోణం
పార్టీల విభజనకూ ఒక పావుగా వాడారు
జోడో న్యాయ్ యాత్రలో రాహుల్
బిజెపి ప్రభుత్వంపై నిశిత విమర్శ
ఠాణె : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శనివారం బిజెపి...
తెలంగాణలో సిద్ధాంత శూన్యం
తెలంగాణకు తనదైన సిద్ధాంతం ఒకటి అవసరం. అది తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ముగిసిపోలేదు. అట్లానే అది కేవలం అభివృద్ధి విషయాలకు, సంక్షేమానికి సరిమితమైనది కాదు. అంతకు మించిన సమగ్రమైన దృక్పథం...
కావాలనే కూర్చున్నా.. ఎవరికీ తల వంచను: భట్టి
హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి భట్టి యాదాద్రిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వాదిస్తుండగా భట్టి చిన్న పీటపై కూర్చోవడంతో...