Home Search
పర్యావరణ హితం - search results
If you're not happy with the results, please do another search
సరికొత్త రికార్డుని సృష్టించిన సిరోనా
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రీమియర్ ఫెమిననైన్ హైజీన్ స్టార్టప్ కంపెనీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సిరోనా. సిరోనా తన కంపెనీ నుంచి మెన్స్ట్రువల్ కప్స్ని రూపొందించింది. ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ కప్స్ అమ్మకాలు భారతదేశంలో...
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్క్సో సన్కేర్ శ్రేణి విడుదల
న్యూఢిల్లీ: వేసవి ఎండలో మీ కొత్త బిఎఫ్ఎఫ్కు మైగ్లామ్ ప్రత్యేకంగా తీసుకు వచ్చిన POPxo suncare rangeతో హలో చెప్పండి. పాప్స్కో తన వినియోగదారులను సూర్యుని వేడితో కలిగే హానిని తప్పించేందుకు వినూత్న...
ఈజీ క్లీన్ కౌంటర్ టాప్ బేసిన్, షవర్ ఎన్క్లోజర్స్ను పరిచయం చేసిన హింద్వేర్..
న్యూఢిల్లీ: పూర్తి స్థాయి బాత్రూమ్ సొల్యూషన్స్లో అగ్రగామిగా వెలుగొందుతున్న హింద్వేర్ బుధవారం తమ ఉత్పత్తి శ్రేణిని మరో 12 నూతన ఉత్పత్తుల జోడింపుతో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ నూతన శ్రేణి కౌంటర్టాప్...
తొలకరితోనే కదం తొక్కనున్న
ఐదవ విడత (5.0) గ్రీన్ ఇండియా ఛాలెంజ్
ఈ నెల 16న శంషాబాద్లో లాంఛనంగా ప్రారంభించనున్న సద్గురు జగ్గీ వాసుదేవ్
పర్యావరణ సంరక్షణ కోసం ఒక్కటైన
గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ స్వచ్ఛంద ఉద్యమాలు
మన తెలంగాణ/హైదరాబాద్...
ఆర్థిక చట్రంలో దుష్ట చతుష్టయం!
చతుష్టయం అనగానే దానికి విశేషణ పూర్వపదంగా ‘దుష్ట’ను చేర్చేంతగా మనసులను మలినపర్చిందిమహా భారతం. అదిఆనాటి కులీన కుటిలత్వం. అమెరికా అనగానే దాని అంతర్జాతీయ దుష్టత్వం కనపడుతుంది. అసాంజే, స్నోడెన్లు ఈ వాస్తవాలనే బయటపెట్టారు....
మట్టిని రక్షిద్దాం
సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతు
సిఎం కెసిఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో 24శాతం ఉన్న
అటవీ పెరిగింది ఐదో సంవత్సరంలోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నల్గొండ జిల్లాను...
అటవీశాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు
టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూప్లో రాష్ట్ర పిసిసిఎఫ్కు చోటు
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ అటవీ విధానం , అటవీ పరిరక్షణ చట్టం -1980కి అవసరమైన మార్పులు, ఆగ్రో ఫారెస్ట్రీకి ప్రోత్సాహం, అడవుల బయట పచ్చదనం...
కొండపల్లిలో గ్రీన్ క్రాఫ్ట్ స్టోర్ను ప్రారంభించిన అభిహార..
విజయవాడ: సామాజిక వ్యవస్థాపక కార్యక్రమం, అభిహార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి ప్రాంతంలో కళాకారుల జీవితాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. కోవిడ్–19 కారణంగా ఎంతోమంది కళాకారులు ప్రభావితమయ్యారు. వీరిలో చాలామంది అప్పుల ఊబిలోనూ...
అడవులు తరిగితే విపత్తుల విజృంభణ
అనాలోచిత, విచక్షణారహిత మానవ ప్రమేయంతో అడవుల నరికివేత, అడవులు కాలిపోవడం, కరువు కాటకాలు, ప్రతికూల వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ పర్యావరణ ప్రాధాన్యత కలిగిన అమెజాన్ వర్షారణ్యాలు అధిక శాతం తరిగిపోవడం, తిరిగి...
65 వేల సీడ్ బాల్స్ తయారీ
సిరిసిల్ల చిన్నారికి అరుదైన ఘనత
బ్లెస్సీకి కెటిఆర్ అభినందనలు
ప్రకృతి పట్ల ప్రేమను కనబర్చే చిన్నారులను ప్రొత్సహించాలి: ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్
హైదరాబాద్ : పర్యావరణహితం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరిట భారీగా...
వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర
గ్రామాలకు వెళ్లి చూస్తే సాయంకాలం కాగానే ఫ్యాక్టరీల నుంచి, పొలాల నుంచి, అడవుల నుంచి జనం గుంపులు గుంపులుగా ఇళ్లకు తిరిగి రావడం చూస్తుంటాం. అదే సమయంలో గబ్బిలాలుగా అందరూ పిలిచే రెక్కలున్న...
దేశాభివృద్ధికి అడ్డంకులు లేని సముద్రమార్గాలు ముఖ్యం: రాజ్నాధ్
న్యూఢిల్లీ: భారత్ పురోగతి భారీగా తమ సముద్ర జల మార్గాలతో ముడిపడి ఉందని, అడ్డంకులు లేని సముద్ర మార్గాలు దేశ ముఖ్య అవసరాల్లో ఒకటని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ శనివారం పేర్కొన్నారు....
ఏక వినాయకున్ని ప్రతిష్ఠిద్దాం: హరీష్ రావు
సిద్దిపేట: ఏక వినాయకున్ని ప్రతిష్ఠిద్దాం ..ఐక్యత చాటి చెపుదామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందామన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు...
విత్తన ‘గణపతింభజే’
హరిత భారతం కోసం అహరహం కృషి చేస్తున్న
గ్రీన్ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో సోమవారం
నాడు హైదరాబాద్లోని పంజాగుట్టలోగల నెక్ట్స్
గలేరియా మాల్లో విత్తన గణపతులను పంపిణీ చేసిన
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ :...
అణచివేతే సమాధానమా?
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? అని రాచరిక వ్యవస్థల్లో ప్రజలు తరచూ అనుకునేవారు. అందుకే అది ఒక సామెతగా చిరస్థాయిని పొందింది. ఇప్పటి పదహారణాల ప్రజాస్వామ్య దేశమనిపించుకుంటున్న భారత్లో వీసమెత్తు చెదిరిపోకుండా ఈ...
జాతి గర్వించే కట్టడమా!
అన్నింటికీ కేంద్ర బిందువుగా ఉంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నెలవైన భారత పార్లమెంటు నేడు భౌగోళిక రూపాంతరం చెందబోతున్నది. ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనాన్ని నాటి ఆంగ్లేయులు...
రాష్ట్రస్థాయిల్లో సమగ్ర వ్యవసాయ విధానం
పర్యావరణహితంగా పంటల సాగు
ఖర్చులు తగ్గిస్తేనే లాభదాయకం
రైతు స్వరాజ్యవేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన మూడు చట్టాలను రద్దు చేసి, రాష్ట్రానికో సమగ్ర వ్యవసాయ విధానం ఉండేలా కృషి జరగాలని రైతు స్వరాజ్య...
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి
రాష్ట్రంలో మొదటిప్లాంట్కు అనుమతి
త్వరలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
బ్యాక్ చార్జింగ్కు అనుమతి ఇచ్చిన టిఎస్ఎస్పిడిసిఎల్
ప్లాంట్ నుంచి సమీపంలోని మల్కారం సబ్ స్టేషన్కు
లైన్ ద్వారా విద్యుత్ సరఫరా
మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ రంగంలో తెలంగాణ...
విద్యుత్ వాహనాలపై ఆసక్తి చూపని నగరవాసులు
హైదరాబాద్ : పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు వెలవెల బోతున్నాయి. 2030లో అధిక సంఖ్యలో వినియోగించే విద్యుత్ వాహనాలే ఉంటాయని చెబుతున్న అధికారులు వాటి...
పకడ్బందీగా ‘కుడా’ మాస్టర్ ప్లాన్
15 నగరాల్లో చేసిన అధ్యయనంతో రూపకల్పన
ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లతో అనుసంధానం
మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ
మంత్రి దయాకర్రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష
నేడు మున్సిపల్ మంత్రి కెటిఆర్తో సమావేశం
మనతెలంగాణ / హైదరాబాద్...