Thursday, May 2, 2024
Home Search

భారత్ బంద్ - search results

If you're not happy with the results, please do another search
Farmers Concern Timeline Against Three Farm Laws

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..

  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి...
MLA Jagga Reddy Fires On Revanth Reddy

తారాస్థాయికి చేరిన కాంగ్రెస్‌లో లుకలుకలు

టిపిసిసి చీఫ్ రేవంత్ తీరుపై ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవట్ లిమిటెడ్ కంపెనీయా? అని ఘాటు వ్యాఖ్యలు గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహాం హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...
Devastation created by Modi in India

మోడీ నాయకత్వం సంపూర్ణ వైఫల్యం

  ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు పాలకుడు మార్గదర్శనం చేయాలి. ప్రజలు అయోమయంలో ఉన్నప్పుడు పాలకుడు దారి చూపాలి. ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు పాలకుడు ఓదార్చాలి. ప్రజలు రేపు అనే దానిపై పై నిరాశతో ఉన్నప్పుడు...
Railways will ever privatised says Piyush Goyal

రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించం

రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించం అయితే మెరుగైన పనితీరు కోసం ప్రైవేటు పెట్టుబడులను స్వాగతిస్తాం లోక్‌సభలో రైల్వేమంత్రి పీయూష్ గోయల్ వెల్లడి న్యూఢిల్లీ: రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని, అయితే మరింత మెరుగైన పని తీరుకోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని...
Bhatti Vikramarka About on his Padayatra

సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి ఈ మేరకు సిఎంకు లేఖ రాసిన సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క కేంద్రంపై ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో కెసిఆర్ చెప్పాలని డిమాండ్ కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని...

29 దాకా లాక్‌డౌన్

రాష్ట్రంలో మరోసారి పొడిగింపు కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం 15న లాక్‌డౌన్‌పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం ఆగస్టులో వ్యాక్సిన్ అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం కరోనా కొత్త కేసులు 11...

పని ఒత్తిడి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని….

  భోపాల్: లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనా సోకుతుందనే భయంతో పాటు తీవ్ర పని ఒత్తిడికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని రతిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోతే.. ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు

  హైదరాబాద్ : కరోనాపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మరో ముగ్గురికి కరోనా సోకినట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. నిన్న (మార్చి 28)న 67 కేసులు...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...

5వేల కోట్లైనా వెనుకాడం

  బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది శంషాబాద్‌లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు వందేళ్లకు ఒక...

కాకు వ్యతిరేకం

  వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్‌ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్‌లో కా వ్యతిరేక పక్షాలతో...

నేడు దేశవ్యాప్త సమ్మె

  కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన కార్మిక సంఘాలు, టిఆర్‌టిసి దూరం హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక...

Latest News