Home Search
సిరిసిల్ల, వేములవాడ - search results
If you're not happy with the results, please do another search
చేనేతకు ‘మరణ’శాసనం
దేవుని పేరిట రాజకీయాలు చేసేవారిని
నిలదీయండి కులం, మతం పేరిట
రాజకీయాలు వద్దు చేసిన అభివృద్ధి
ఎంటో బిజెపి నేతలను చూపమనండి
సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ
కాంస్య విగ్రహం ఆవిష్కరణలో కెటిఆర్...
అవార్డుల పంట
16 మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డులు
ఓడిఎఫ్ + పట్టణాలుగా 70
ఓడిఎఫ్ ++ పట్టణాలుగా 40
గుర్తింపు అవార్డులు రావడంపై
హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికలు మరోసారి...
ప్రమాదాల్లో ఆరుగురి మృతి
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో టాటా ఏస్పై భారీ వృక్షం పడటంతో ఇద్దరు మృతి...
అధ్యాపకురాలి వికృత చేష్టలు.. చచ్చుబడిపోయిన విద్యార్థిని కాళ్లు..
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. అనారోగ్యంతో ఇంటికి వెళ్లి హాస్టల్కు ఆలస్యంగా వచ్చిన విద్యార్థినిపై హౌస్ టీచర్...
సాధారణ ప్రసవాలకు సకల సౌలత్లు
సర్కార్ దవాఖానాకే రావాలంటున్న వసంత
నాకు జరిగిన మేలు అందరికి జరగాలే..
మంత్రి హరీశ్కు ఉత్తరం రాసిన వేములవాడ వాసి
మనతెలంగాణ/వేములవాడ : ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే...
బిజెపిలో కొనసాగుతున్న అసమ్మతి రాగాలు
రాష్ట్ర అధ్యక్షుడు ప్రాతినిధ్యం
వహిస్తున్న జిల్లాలో సమసని వర్గ విభేదాలు..
గ్రూపులు యధాతధం.. అంతర్గత పోరు కంటిన్యూ...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిజెపి మూడు ముక్కలాట
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా బిజెపి పార్టీలో వర్గ విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా...
ఉరికట్నం
వరకట్న వేధింపులకు తాళలేక ఇద్దరు కూతుళ్లతో పాటు ఊర చెరువులో దూకిన తల్లి, ముగ్గురు దుర్మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో విషాదం
మన తెలంగాణ/గంభీరావుపేట : సిరిసిల్ల రాజన్న జిల్లా...
వరకట్న వేధింపులతో తల్లి, కూతుర్లు ఆత్మహత్య
చెరువులో శవాలై తేలిన తల్లి సహా ఇద్దరు చిన్నారులు, భర్త, అత్తపై ఫిర్యాదు.. అత్తింటిపై దాడి..
గంభీరావుపేట : సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపెల్లి గ్రామానికి చెందిన వర్కుటి రేఖ తన...
తృటిలో ఆరోగ్య సమాచారం
ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు డిజిటలైజ్ చేసి పొందుపర్చడానికి ‘హెల్త్ ప్రొఫైల్’
వేములవాడలో మంత్రి కెటిఆర్, ములుగులో మంత్రి హరీశ్రావు చేతులమీదుగా ప్రారంభం
మన తెలంగాణ/వేములవాడ/ములుగు ప్రతినిధి: ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం...
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
రాజన్నసిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్లు మొత్తం నిండిపోయాయి. దీంతో భక్తులు మూడు గంటల సమయం పాటు...
పిల్లల గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం
కుటుంబ కలహాలతో వివాహిత దురాగతం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలింపు
వేములవాడ: కనిపెంచిన తల్లె క్షణికావేశంలో చిన్నపిల్లలపై కర్కశత్వాన్ని ప్రదర్శించి స్థానికులకు కంటతడిపెట్టించిన వైనం వేములవాడ లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబందించిన వివరాలు ఈ...
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..
రాజన్నసిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయలంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులతో క్యూలైన్లు మొత్తం నిండిపోయాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు...
అర్హులకే పోడు హక్కులు
సిబ్బంది అక్రమాలకు పాల్పడితే జైలే
రాజకీయాలకతీతంగా సమస్య పరిష్కారం
అర్హులకు న్యాయం చేయడం తప్ప వేరే అజెండా లేదు
పేదలకు న్యాయం, అడవిని, పుడమిని కాపాడుకోవడమే
లక్షం అటవీ భూముల ఆక్రమణ ఇక...
ప్రజల వద్దకు పరిపాలన
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా
కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీల ఏర్పాటు
జిల్లాలో పెరిగిన అధికారుల జవాబుదారీతనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఏనాడూ తెలంగాణను పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రజల వద్దకు పరిపాలన చేరింది. ఉమ్మడి...
ప్రజల కోసం రాజీనామా చేయలేదు… ఈటెలకు ఎందుకు ఓటెయ్యాలి: వినోద్ కుమార్
ప్రజల కోసం కాకుండా సొంత అజెండాతో రాజీనామా చేసిన ఈటలకు ఎందుకు ఓటేయాలి?
ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికి ఈటెల చెప్పనేలేదు
ఐదు నెలలు నుంచి ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు ప్రస్తావించని ఈటెల
అలాంటప్పుడు ప్రజలు...
పడవలైన పట్టణాలు
పాఠశాలలకు సెలవులు కొట్టుకుపోతున్న వాహనాలు, ఇంటి
సామగ్రి మంత్రి కెటిఆర్ ఆదేశాలతో సిరిసిల్లకు డిఆర్ఎఫ్
బృందాలు పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూం అధికారులు
అప్రమత్తంగా ఉండాలి : కెటిఆర్ జగిత్యాల జిల్లాలో...
భారీ వర్షాలకు రాష్ట్రంలో పొంగిపొర్లుతున్న వాగులు.. (వీడియోలు)
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఉదయం వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి....
ఆలయాల్లో బారులు తీరిన భక్తులు
తొలి ఏకాదశిని పురస్కరించుకొని అందంగా ఆలయాలు ముస్తాబు
తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు
విష్ణు నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
హైదరాబాద్: తొలి ఏకాదశిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు బారులు తీరారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు...
ఎవరెన్ని మాట్లాడినా.. కెసిఆర్ను ఆపలేరు
చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే
త్వరలో రూ.5లక్షలతో చేనేత బీమా
దళితుల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం
కాళేశ్వరం గంగనే 500 మీటర్లు పైకి తెచ్చినం.. దళితులను పైకి తేలేమా!
వచ్చే నెల...
‘విశ్వ మానవుడు సి.నా.రె’
సి.నా.రె అనే మూడక్షారాలు తెలుగు, ఉర్దూ, సంస్కృతం మూడు భాషల సంగమం. సాహిత్య లోకం, సినీ లోకం, అధ్యాపక లోకం అనే మూడు లోకాల మిశ్రమం. డా. సి. నారాయణరెడ్డి అవిభక్త కరీంనగర్...