Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
వాసాలమర్రిలో పర్యటించిన కెసిఆర్…
హైదరాబాద్: దత్తత గ్రామం వాసాలమర్రిలో సిఎం కెసిఆర్ పర్యటించారు. దళితవాడలో దాదాపు మూడు గంటలకు పైగా పర్యటించారు. సిఎం కెసిఆర్ వాడవాడలా కాలినడకన తిరిగారు. దళిత మహిళలు సిఎం కెసిఆర్కు బొట్టు పెట్టి...
రామప్పలో భూసేకరణకు రైతులు సహకరించాలి
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ‘ప్రపంచ స్థా యిలో ఎన్నో పథకాలకు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రయోగశాల. తెలంగాణ వచ్చే వరకూ రామప్పకు గుర్తింపు రాలేదు. టూరిజం హబ్గా చేసే బాధ్యత కేంద్ర,...
హుజురాబాద్ బరిలో ఓయూ విద్యార్థినేత…
టిఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యాదవ్ పోటీ
పార్టీ హైకమాండ్ దాదాపు ఆయన పేరు ఖరారు చేసినట్లు విద్యార్ది నేతలు వెల్లడి
యువ నాయకులకు చాన్స్ ఇస్తే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్కు తిరుగులేని విజయం
ఎన్నికల...
దళితబంధు భేష్
కెసిఆర్ను అభినందిస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది
ఆయన మాట అంటే వెనుకకు పోయేటోడు కాదు
దళితబంధు ఆలస్యమైనా అమృతమే, ఒక శుభ పరిణామం
స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా
సమావేశంలో కాంగ్రెస్ ఎంఎల్సి జీవన్రెడ్డి
మన తెలంగాణ/జగిత్యాల: సిఎం కెసిఆర్...
హుజూరాబాద్లో గెలుపు టిఆర్ఎస్దే
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి
హుజూరాబాద్ : హుజూరాబాద్లో ప్రస్తుతం జరిగే అసాధరణ ఎన్నికలలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని టిఆర్ఎస్కు ఓటేయాలని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కోరారు. గురువారం నాడు...
దళితబంధు ఓ ఉద్యమం
దళితుల ఆర్థిక సాధికారత దిశగా పెద్ద అడుగు
దళితబంధు ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా
లబ్ధిదారులకు దళితబీమా, రక్షణ నిధి
అర్హులకు గుర్తింపుకార్డులు, అందులో బార్ కోడ్తో కూడిన ఎలెక్ట్రానిక్ చిప్
పథకం అమలు సమాచారాన్ని పొందుపరిచే ఏర్పాటు
ప్రగతిభవన్లో 8...
హుజురాబాద్లో టిఆర్ఎస్దే విజయం
విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఓయూ జేఏసీ విద్యార్దులు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న నాయకులు
హైదరాబాద్: త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలంగాణ ఓయూ జేఏసీ...
కష్టించే రెక్కలకు కానుక
దేశంలోని దళితులందరికీ విముక్తి ప్రదాత కానున్న దళితబంధు
ఎస్సి కార్పొరేషన్ చైర్మన్గా బండా శ్రీనివాస్ను నియమించినందుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చిన హుజూరాబాద్ దళిత సంఘాల నేతలు, మేధావులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కాళ్లు,...
దళిత నాయకుడు కెసిఆర్: మోత్కుపల్లి
హైదరాబాద్: దళిత బంధు లాంటి కార్యక్రమం సిఎం కెసిఆర్ తప్ప దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టే దైర్యం చేయలేదని మాజీ మంత్రి మోత్కుపలి నర్సింహులు తెలిపారు. బిజెపికి రాజీనామా చేసిన సందర్భంగా మోత్కుపల్లి...
రాష్ట్ర బిజెపి ఎంపిల మతిమాలిన ప్రశ్నలు
పార్లమెంట్లో సిఎం కెసిఆర్పై బురద జల్లేందుకు విఫలయత్నం
బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కేంద్రం నుంచి కాదు, లేదు అనే సమాధానాలే దూసుకొచ్చాయి
కాళేశ్వరం వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర...
సింగూరు ప్రాజెక్టు రిపేర్లకు రూ.16కోట్లు
హైదరాబాద్: మంజీరానదిపై ఆందోల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న సింగూరు ప్రాజెక్టు రిపేర్లకు ప్రభుత్వం రూ.16.85కోట్లు మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిపేర్ల ప్రతిపాదనను ముఖ్యమంత్రి కెసిఆర్...
మెట్రో రైల్కు ఆర్థిక భారం
కరోనా వైరస్, లాక్డౌన్ దెబ్బకు విలవిల
ఆశించినస్దాయిలో ఆదరించని నగరవాసులు
రోజుకు రూ. 5 కోట్ల నష్టం చవిచూస్తున్న సంస్ద
ఆదుకోవాలని సిఎం కెసిఆర్ను కలిసిన ఎల్ అండ్ టీ ప్రతినిధులు
హైదరాబాద్: గ్రేటర్ నగర ప్రజలను వివిధ...
ఈటలపై కెటిఆర్ ఈటెలు
ఆయనది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన
హుజూరాబాద్లో పోటీ వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్యనే
టిఆర్ఎస్ గెలుపుమాత్రం ఖాయం
పోటీ ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది
గతంలో కంటే భారీ మోజారిటీతో హుజూరాబాద్పై గులాబీ జెండా...
ఎపి ముఖ్యమంత్రి జగన్ చర్యలను అడ్డుకుంటాం
నీటిని ఎపి దొంగిలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు
నీటి వాటాలపై టిఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి పూర్తి పరిజ్ఞానం ఉంది
టిఆర్ఎస్ సభ్యత్వాల సంఖ్య 61 లక్షలకు చేరుకుంది
ఈనెల 20 నాటికి సభ్యత్వ నమోదు పూర్తి
ఎమ్మెల్సీ,...
వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ కొత్త జిల్లాల పేర్లు తెలుసా?
వరంగల్ అర్భన్, వరంగల్ గ్రామీణ జిల్లాలను
హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్
అభ్యంతరాలు, వినతులకు నెలరోజుల గడువు
సిఎం కెసిఆర్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: వరంగల్ అర్భన్, వరంగల్ గ్రామీణ జిల్లాలను...
యాద్రాది లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్: జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదివారం యాదాద్రి లక్ష్మి నరసింహా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మేయర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్కు ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పలుకగా,...
జలదోపిడి చేస్తూ ఎపి నీతులు మాట్లాడుతోంది: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓ పగటి వేషగాడని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ అధికారంలోకి వస్తానని పగటి కలలు కంటున్నారని...
టిఆర్ఎస్ లో చేరిన కెంగర్ల మల్లయ్య
హైదరాబాద్: సింగరేణి కోల్మైన్స్ బిఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తిరిగి సొంత గూటికి చేరుకోవడం హర్షణీయమని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో తన...
జులై నెలలో నీటిని వదలడం ఇదే మొదటిసారి: పోచారం
కామారెడ్డి: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితాలను మన చూస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు స్పీకరం పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా...
చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా
రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గంలో సిఎం కెసిఆర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రైతులకు రూ.5 లక్షల బీమా అందజేస్తున్నట్లుగానే, చేనేత కార్మికుడు చనిపోతే...