Friday, May 3, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search
Telangana self esteem symbol Suravaram Pratapa Reddy

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి

  తెలంగాణ వైతాళిక తేజోమూర్తులలో సురవరం ప్రతాపరెడ్డి గారు అగ్రేసరులు. ఆయన ప్రతిభ బహుముఖీనమైనది. ముఖ్యంగా ఆయన ప్రతిభావాహిని సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో ప్రవహించిన త్రివేణి సంగమం. సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ...
Sonia-Gandhi

సోనియాపై కర్నాటకలో కేసు

బెంగళూరు : పిఎం కేర్స్ ఫండ్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేసు నమోదు అయింది. ఈ నిధి దుర్వినియోగం అవుతోందని సోనియా ట్వీట్ వెలువరించారు. దీనిపై కర్నాటకలో కేసు...
Country is getting into a Financial crisis

సంక్షోభం మాటున సంస్కరణలు!

  ఇందిర, మోడీ -2   గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
Case against actor Nagababu in OU PS

సినీ నటుడు నాగబాబుపై ఓయూ పిఎస్‌లో కేసు నమోదు

  మనతెలంగాణ, హైదరాబాద్ : మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు నాగేంద్రబాబుపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు చేశారు. మహ్మాత్మాగాంధీని నాగబాబు అవమానించారని కాంగ్రెస్ పార్టీ జనరల్...

ఆదివాసి గొత్తికోయగూడెంలో నిత్యావసర సరుకుల పంపిణీ

ఆదివాసి గొత్తికోయగూడెంలో నిత్యావసర సరుకుల పంపిణీ కాలినడకన గూడానికి పయనం పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ములుగు ఎమ్మెల్యే సీతక్క   మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం...
Rahul gandhi

పేదలకు నేరుగా నగదు సాయం చేయాలి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ... భారత్ నిర్మాణంలో వలస...
Uddhav Thackeray

ఎంఎల్‌సిగా ఉద్ధవ్ ఏకగ్రీవం

ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎమ్మెల్సీలుగా...
Opp fight against Central Govt over Pothireddypadu:TRS NRI

‘పోతిరెడ్డిపాడు’ పాపం కేంద్ర ప్రభుత్వానిదే

 బీజీపీ, కాంగ్రెస్ పోరాటం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన - అనిల్ కూర్మాచలం, ఎన్నారై టి.ఆర్.యస్ లండన్: పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్‌ తీరును ఎన్నారై టి.ఆర్.ఎస్ వ్యవస్థాపక...
BJP Congress leaders speech like as andhra leaders

తెలంగాణకు అన్యాయం జరిగితే సిఎం కెసిఆర్ ఊరుకోరు: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: ఎపి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 203 జీవోలో కోతికి కొబ్బరికాయ దొరికినట్లు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్,...

బ్యానర్ ఇచ్చితిరి… మ్యాటర్ మరిచితిరి

  ప్రధాని ప్యాకేజీపై చిదంబరం విసుర్లు న్యూఢిల్లీ : మన దేశ ప్రధాని పత్రికలకు పతాక శీర్షికను ఇచ్చి, ఖాళీ పేజీని మిగిల్చారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం చురకలు పెట్టారు. రూ 20 లక్షల...
MLC Karne Prabhakar fires on TS Congress Leaders

ఎపి జల అక్రమాలపై ఫిర్యాదు చేశాం: కర్నె ప్రభాకర్

  హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయంగా తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటిబొట్టును కూడా వదిలిపెట్టేది లేదని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు.  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని పూర్తిగా తరలించేందుకు ఎపి...

నాడు హారతులు.. నేడు దీక్షలు: మంత్రి పువ్వాడ

హైదరాబాద్: పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన ఎత్తిపోతల నిర్మాణం జరిగేది కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి తేల్చిచెప్పారు....
Srisailam-water

శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం

 ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం ఏపి సర్కార్‌ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు...

రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు

  కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...

మన్మోహన్‌సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నది: ఎయిమ్స్ వైద్యులు

  న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, చికిత్సకు స్పందిస్తున్నారని సోమవారం ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మన్మోహన్‌సింగ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు...
Bharat ratna should be declared to manmohan singh

మన్మోహన్‌కు అస్వస్థత

  ఛాతి నొప్పితో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్‌కు అస్వస్థత న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్‌కు ఆదివారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో రాత్రి...

మాజీమంత్రి జువ్వాడి కన్నుమూత

  జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు హాజరైన మంత్రులు హరీశ్‌రావు, ఈటల, కొప్పుల సిఎం కెసిఆర్ సంతాపం మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు(93) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...

ఎమ్‌ఎల్‌సి ఎన్నికల్లో థాకరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం

  వెనక్కు తగ్గిన కాంగ్రెస్ ముంబై : మహారాష్ట్రలోని 9 ఎమ్‌ఎల్‌సి స్థానాలకు ఈనెల 21న ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో ఎమ్‌ఎల్‌సిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఏకగ్రీవంగా ఎన్నిక కాడానికి...

75 శాతం కేసుల్లో కరోనా లక్షణాలు లేవు : కేజ్రీవాల్ వెల్లడి

  న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్ధారణ అయ్యే కరోనా కేసుల్లో దాదాపు 75 శాతం వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు....
Chhattisgarh Former CM Ajit Jogi Slips Into Coma

కోమాలోకి చత్తీస్ గఢ్ మాజీ సిఎం

  రాయ్ పూర్: జనతా కాంగ్రెస్ అధ్యక్షడు, చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ కోమాలోకి వెళ్లారు. శనివారం గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలిన అజిత్ జోగిని కుటుంబ సభ్యులు రాయ్ పూర్...

Latest News