Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో ఏరియల్ సర్వే చేపట్టారు. తౌక్టే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఏరియల్ సర్వేలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ కూడా...
గుజరాత్లో ‘తౌక్టే’ విధ్వంసం.. ఏడుగురు మృతి
గుజరాత్లో 'తౌక్టే' విధ్వంసం.. ఏడుగురు మృతి
వేల సంఖ్యలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ధ్వంసమైన ఇళ్లు, రోడ్లు
అహ్మదాబాద్: దేశ పశ్చిమ తీరాన్ని వణికించిన తౌక్టే పెనుతుపాను బలహీన పడింది. మంగళవారం తెల్లవారుజామున గుజరాత్లొని పౌరాష్ట్ర...
గుజరాత్లో బ్లాక్ ఫంగస్ పంజా
గుడ్డివారవుతున్న పలువురు రోగులు
అహ్మదాబాద్ : కొవిడ్ రోగులలో తలెత్తిన అనుబంధపు జబ్బు బ్లాక్ ఫంగస్ గుజరాత్లో పలువురి కంటిచూపును హరించివేసింది. శనివారం ఈ విషయాన్ని ఇక్కడ అధికారులు, వైద్యులు శనివారం తెలిపారు. కరోనా...
గుజరాత్లో నేటి నుంచి అఖిల భారత స్పీకర్ల సమావేశం
ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
హాజరుకానున్న అన్ని రాష్ట్రాల స్పీకర్లు, చైర్పర్సన్లు
గాంధీనగర్: లోక్సభ, రాజ్యసభ, ఇతర శాసన వ్యవస్థలకు చెందిన సభాధ్యక్షుల మధ్య విస్తృత సంప్రదింపులకు అవకాశం కల్పించే లక్షంతో రెండు రోజులపాటు...
గుజరాత్లో రోడ్డు ప్రమాదం: 11మంది మృతి
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
వడోదర: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, లారీ పరస్పరం ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందగా, 16మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున వడోదర శివారులోని వాగోడియా...
గుజరాత్లో భూకంపం
అహ్మదాబాద్: గుజరాత్లోని కచ్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు ఏర్పడ్డ భూ...
గుజరాత్లో రోడ్డుప్రమాదం: ఐదుగురు మృతి
నడియార్: గుజరాత్లోని నడియార్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నడియాడ్ పట్టణంలోని...
గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
అహ్మాదాబాద్: గుజరాత్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మాదాబాద్ సనంద్ ప్రాంతంలోని గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి)లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో 25 అగ్నిమాపక యంత్రాలతో హూటాహుటిన ఘటనాస్థలికి...
గుజరాత్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 5.5గా తీవ్రత
గాంధీనగర్: గుజరాత్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. ఉత్తర రాజ్కోట్ సమీపంలో జోల్ట్స్ ప్రాంతంలో భూమి కంపించడంతో రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్సిఎస్) తెలిపింది....
గుజరాత్లో కాంగ్రెస్కు మరో ఎంఎల్ఎ రాజీనామా
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల ముందట కాంగ్రెస్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా శుక్రవారంనాడు పార్టీ సీనియర్ నేత, మోర్బీ ఎంఎల్ఎ బ్రిజేష్ మీర్జా రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు....
గుజరాత్లో ఘోరం: నగ్నంగా నిలబెట్టి కళాశాల బాలికలకు రుతుస్రావ పరీక్షలు
అహ్మదాబాద్: గుజరాత్లోని కచ్ జిల్లాకు చెందిన భుజ్ పట్టణంలో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక మత సంస్థ నిర్వహించే కళాశాలకు చెందిన 68 మంది బాలికలను కళాశాల యాజమాన్యం నగ్నంగా నిలబెట్టి...
బిజెపి అబద్ధాల వర్శిటీ
మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: బిజెపికి 400 పార్లమెం ట్ స్థానాలు కావాలట...400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మా ర్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారట... ఈ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి బిజెపికి కర్రు...
రాహుల్ను ప్రధానిగా చూడాలని పాక్ తహతహ
ఆనంద్(గుజరాత్): కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ భక్తురాలిగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ తదుపరి ప్రధానమంత్రిగా యువరాజు (రాహుల్ గాంధీ)ను కూర్చోపెట్టాలని దాయాది దేశం తహతహలాడుతోం దని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లోని గత ఇమ్రాన్...
కేజ్రీవాల్ అరెస్ట్పై ప్రజలు ఓట్ల ద్వారా స్పందిస్తారు : సునీతా కేజ్రీవాల్
అహ్మదాబాద్ : ప్రజలు చాలా చురుకైన వారని, ఢిల్లీ ముఖ్యమంత్ర కేజ్రీవాల్ అరెస్టుకు ఓట్ల ద్వారా తమ స్పందన తెలియజేస్తారన్న నమ్మకం తమకుందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం వెల్లడించారు. గుజరాత్లోని...
రాహుల్ను ప్రధానిగా చూడాలని పాక్ తహతహ
గుజరాత్: కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ భక్తురాలిగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ తదుపరి ప్రధానమంత్రిగా యువరాజు(రాహుల్ గాంధీ)ను కూర్చోపెట్టాలని దాయాది దేశం తఁహతహలాడుతోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లోని గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో...
రిజర్వేషన్ల రద్దు బిజెపి ప్రయత్నం:రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన, ఆర్థిక సర్వేను చేపడుతుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గుజరాత్లోని పటన్ పట్టణంలో సోమవారం ఆయన ఒక...
తెలంగాణకు ఏమీ చెయ్యని మోడీకి ఎందుకు ఓటెయ్యాలి?
మన తెలంగాణ/ఎల్బినగర్: కేంద్రం లో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క పని కూ డా చేయలేదని, అలాం టి పార్టీకి ఓటు ఎందుకు వేయాలని రాష్ట్ర ము ఖ్యమంత్రి...
కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిండట!
మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ : కాం గ్రెస్ అడ్డగోలు హామీలు చూసి మోసపోతే తెలంగాణ ప్రజలకు మళ్లీ గోస వచ్చిందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రా వు ఆరోపించారు. ఎన్నికల బరిలో ఉన్న మరో...
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళల మృతి
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి గుజరాత్కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. గ్రీన్విల్లె కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్...
బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది: ప్రియాంక గాంధీ
కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ శనివారం ఆరోపించారు. దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ప్రధాని నరేంద్ర మోడీని లక్షంగా చేసుకున్న ఆమె...