Home Search
గొర్రెలు - search results
If you're not happy with the results, please do another search
‘ముసురు’కుంది
ఉప్పొంగిన వాగులు, మత్తళ్లు దుంకిన చెరువులు పలుచోట్ల తెగిన రోడ్లు, నిలిచిన రాకపోకలు
వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం నార్లాపూర్ వాగులో చిక్కుకున్న వారిని ప్రొక్లెయినర్తో క్షేమంగా ఒడ్డుకు తరలింపు
గంభీరావుపేటలో పిడుగుపాటుకు 150 గొర్రెలు...
వరద నీటిలో కొట్టుకుపోయిన 300 జింకలు..
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నది మధ్యలో ఉండే పచ్చిక బయళ్ళ చిగుళ్ళు తింటూ చెంగు చెంగున గంతులేస్తూ జీవించే జింకలకు వరదలు శాపంగా మారాయి. వరద ఉదృతి అధికంగా ఉండటంతో ఈ జింకలన్నీ ఆ...
వరద నీటిలో కొట్టుకుపోయిన 300 జింకలు
అమరావతి: గోదావరి నది మధ్యలో ఉండే పచ్చిక బయళ్ళ చిగుళ్ళు తింటూ చెంగు చెంగున గంతులేస్తూ జీవించే జంకలకు వరదలు శాపంగా మారాయి. వరద ఉదృతి అధికంగా ఉండటంతో ఈ జింకలన్నీ నీటి...
జయహో తెలంగాణ
వెలుగు దుస్తులేసుకొని సూరీడు... తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో... పక్కదులుపుకొని ఒకే పరుగు తీసింది
కవి మల్లెమాల రాసిన సినీ గీతంలోని వాక్యాలవి.
ఈ రోజు జూన్ 2న, తెలంగాణకు కూడా సూర్యోదయం...
డా.వైయస్సార్ సంచార పశుఆరోగ్య సేవ పథకానికి శ్రీకారం
అమరావతి: పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల ఇంటి వద్దకే వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో డా.వైయస్సార్ సంచార పశుఆరోగ్య సేవ పథకానికి శ్రీకారం చుట్టారు. అనారోగ్యానికి గురైన పాడి పశువుల చికిత్స...
నార్కట్ పల్లిలో సిఎం కెసిఆర్ పర్యటన
శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహకు శ్రద్ధాంజలి ఘటించిన కెసిఆర్
నల్గొండ: నార్కట్ పల్లిలో ఎమ్మెల్యే (నకిరేకల్) చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హాజరయ్యారు. వారికి...
అన్ని వర్గాల ప్రజలకు అండగా కెసిఆర్ ప్రభుత్వం
మనతెలంగాణ/జగిత్యాల: సిఎం కెసిఆర్ పాలనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, అన్ని వర్గాల ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోందని జగిత్యాల ఎంఎల్ఎ డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. జగిత్యాల మండలంలోని గుట్రాజ్పల్లి...
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయి
2014తో పోల్చితే 2020 నాటికి సగానికి పైగా పడిపోయిన అన్నదాతల ఆత్మహత్యలు: లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి
n 2014లో898 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా,2020లో446కు దిగిన సంఖ్య
n 2015లో 1358మంది...
దుష్టశక్తులు అడ్డుపడుతున్నా ముందుకే
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్లోని ‘జనహిత’లో ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు....
దత్తత గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటన..
సిద్ధిపేట: జిల్లాలోని నారాయణరావుపేట మండలం దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ లో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 37మంది లబ్ధిదారులతో కలసి డబుల్ బెడ్ రూమ్ లలో గృహా...
రాష్ట్రంలో 3.86లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ
త్వరలో మిగిలిన లబ్ధిదారులకోసం కార్యాచరణ
పాల ఉత్పత్తి పెంపుదలకు ప్రత్యేక చర్యలు
బీమా నిబంధనలు సరళీకృతం
అధికారుల సమీక్షలో మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గోల్ల కురుమల కులవృత్తిని ప్రోత్సహించి వారు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా చేసేందుకు ప్రభుత్వం...
అమ్మల వన ప్రవేశం
మేడారం జనజాతర సమాప్తం
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: తెలంగాణ కుంభమే ళాగా ప్రసిద్ధి చెందిన మేడా రం సమ్మక్క, సారలమ్మ జాతర చివరి ఘట్టం మహా జాతర శనివారం సా యంత్రంతో ముగిసిం...
గొర్రెల పెంపకందారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో గొల్ల కురుమల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు 75శాతం...
పోడు భూములపై హైకోర్టులో విచారణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ
హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల అంశంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వేలాది మంది ఆదివాసులను అడవి నుండివెల్ల గొట్టడాన్ని సవాలు చేస్తూ చెరుకు సుధాకర్,...
మద్యం దుకాణాలు… గౌడ్ లకు 15 శాతం… ఎస్సిలకు 10 శాతం…
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గౌడ, ఎస్సి, ఎస్టిలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర...
నగరంలో రెండోరోజూ కుండపోత వర్షం
పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
స్తంభించిన జనజీవనం
పలు గ్రామాలకు రాకపోకలు బంద్
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ట్రాఫిక్ జాంతో వాహనదారులకు అవస్థలు
శనివారం హైదరాబాద్లో 110, మేడ్చల్ మల్కాజిగిరిలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలతో...
ఉమ్మడి అదిలాబాద్ లో పిడుగు పడి నలుగురు మృతి
అదిలాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ఉమ్మడి జిల్లాలో పిడుగు పడి నలుగురు మృతిచెందారు. జిల్లాలో...
మనమందరం గర్వపడే సినిమా
వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా...
బిజెపి నేతలకు దమ్ముంటే జాతీయ ప్రాజెక్టు తేవాలి: మల్లేశం
హైదరాబాద్: కర్నాటక, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో యాదవులు ముఖ్యమంత్రులయ్యారని, గొల్ల కురుమలకు పది వేల రూపాయలు కూడా ఇవ్వలేదని ఎంఎల్సి మల్లేశం తెలిపారు. సిఎం కెసిఆర్ గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ...
నిఫా నివారణకు టీకా లేదు.. కట్టడి చేయడమే ఏకైక మార్గం
కొజికోడ్ : కేరళలో ఒకవైపు కరోనా, మరోవైపు నిఫా వైరస్ భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ రెండు వైరస్లు గబ్బిలాల నుంచి వచ్చినవే అయినా వీటి లక్షణాలు, రోగి ఆరోగ్యసమస్యలు భిన్నంగా ఉంటాయి. కరోనా...