Wednesday, May 1, 2024
Home Search

ఘర్షణ - search results

If you're not happy with the results, please do another search
YCP activists attack on TDP Leader house in Guntur

టిడిపి మహిళా జడ్పిటిసి ఇంటిపై రాళ్ల‌ దాడి.. ఆరు బైక్‌లు దగ్ధం

గుంటూరు: వినాయక నిమజ్జనంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లా ప‌రిధిలోని పెద‌నందిపాడు మండ‌లం కొప్ప‌ర్రులో సోమ‌వారం రాత్రి గ‌ణేశ్ నిమ‌జ్జ‌నోత్స‌వ కార్యక్రమం సందర్భంగా వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. టిడిపి...
High tension in chandrababu naidu house

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

  అమరావతి: ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి ఎంఎల్‌ఎ జోగి రమేష్‌ను బుద్ధా వెంకన్న అడ్డుకున్నారు. దీంతో టిడిపి-వైసిపి కార్యకర్తలు రాళ్లు...
TMC Rajya Sabha member Arpita Ghosh resigns

టిఎంసి రాజ్యసభ సభ్యురాలు అర్పిత ఘోష్ రాజీనామా

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అర్పిత ఘోష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆమోదించినట్లు రాజ్యసభ సచివాలయం...
Daniel Medvedev won his first Grand Slam title

మెద్వెదేవ్‌దే యూఎస్ ఓపెన్

  మెద్వెదేవ్‌దే యూఎస్ ఓపెన్ టైటిల్ తుదిపోరులో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న రష్యా ఆటగాడు కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ వశం న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్...
Cancel Engagement because Groom not completed Degree

డిగ్రీ చేశానని నమ్మించాడు.. అది తెలిసి ఉహించని షాకిచ్చిన వధువు..

దెబ్బకు వరుడి ఫ్యూజ్‌లు ఔట్ వైరా : ఇటీవల పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు.. పీటల వరకు వచ్చి ఆగిపోతున్నాయి. మరికొన్ని నిశ్చితార్థం రోజునే రద్దవుతున్నాయి. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగానే.. ప్రస్తుతం అమ్మాయిలు కూడా...
Power again in UP with Dalit-Brahmin unity

దళిత-బ్రాహ్మణ ఐక్యతతో యుపిలో మళ్లీ అధికారం

ప్రజలకు మాయావతి పిలుపు లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్‌పి)ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి దళితులు, బ్రాహ్మణులు ఐక్యం కావాలని బిఎస్‌పి అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్రవర్ణ బ్రాహ్మణులకు పార్టీని చేరువ...
Couple commit suicide in Siddipet

మిరుదొడ్డిలో దంపతుల ఆత్మహత్య

  సిద్దిపేట: భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆ దంపతులు ఉరేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ధర్మారం గ్రామంలో దేవరాజు(30), మమత(26)...
Bihar MLA caught in undergarments in train

లోదుస్తుల్లో రైలులో తిరిగిన బీహార్ ఎంఎల్‌ఎ, ప్రయాణికుల అభ్యంతరం

వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాల విమర్శలు పాట్నా/న్యూఢిల్లీ: బీహార్ అధికార పార్టీ జెడి(యు) ఎంఎల్‌ఎ గోపాల్ మండల్ రైలులో లోదుస్తులతో తిరిగిన వీడియో వైరల్ అయింది. గురువారం సాయంత్రం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న...

అమెరికాను హెచ్చరించిన చైనా దూత!

ఒకవైపు న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అఫ్ఘానిస్తాన్ సమస్యపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించిన తీర్మానం పై చర్చ. మరోవైపు మాది పూర్వపు సోవియట్ యూనియన్ కాదు, మాతో పెట్టుకొనేటపుడు...
Lover attack on girl friend in Vijayanagaram

ప్రేమ పెళ్లి… యువతిపై పెట్రోల్ పోసి….

అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న యువతిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో జరిగింది. అడ్డుకోబోయిన ఆమె అక్క, అక్క కుమారుడు...

మొప్లా తిరుగుబాటుకు కమ్యూనిస్టు విప్లవ రంగు

కేరళ ప్రభుత్వంపై రాంమాధవ్ విమర్శ కోజికోడ్(కేరళ): కేరళలో 1921లో జరిగిన మొప్లా తిరుగుబాటుగా పేరుపొందిన మప్పిల అల్లర్లు భారతదేశంలో తాలిబాన్ తరహాలో జరిగిన మొదటి ఘర్షణలని, దీన్ని కమ్యూనిస్టు విప్లవంగా చూపెట్టేందుకు కేరళలోని వామపక్ష...
Only 100 people to be allowed at wedding function

తాళి కట్టే ముందు పెళ్లి వద్దని చెప్పిన యువతి…. కారణమేంటో తెలుసా?

నాగర్ కర్నూల్:  పది నిమిషాలలో వధువు మెడలో మూడు ముళ్లు పడుతాయి... కానీ తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని యువతి తన వివాహాన్ని రద్దు చేసుకున్న సంఘటన నాగర్...
Taliban talks with Former Afghanistan president

అఫ్ఘన్‌లో శాంతికి తాలిబన్ల మంత్రాంగం

మాజీ నేతలతో చర్చలు సవ్యమైన సర్కారు దిశలో ఇప్పటికీ దక్కని విదేశీ గుర్తింపు జలాలాబాద్‌లో ఘర్షణలు మహిళలపై నిషేధానికి బ్రేక్? కాబూల్‌లో ఇళ్లలోపలే జనం కాబూల్: కల్లోల పరిస్థితులు కొనసాగుతూ ఉండగా, అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శల నేపథ్యంలో తాలిబన్ల నాయకత్వం అగ్రస్థాయి...
US relaxes travel restrictions to India

భారత్‌పై అమెరికా ప్రయాణ ఆంక్షల సడలింపు

వాషింగ్టన్ : భారతదేశానికి ప్రయాణాల ఆంక్షలను అమెరికా సడలించింది. భారత్‌లో కొవిడ్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడడంతో భారత్‌ను సుక్షిత దేశంగా పరిగణిస్తూ గతంలో లెవల్ 4లో ఉన్న ట్రావెల్ అడ్వయిజరీని లెవల్ 2...
About Poet Jukanti Jagannatham

ఒకానొక ప్రాదేశిక కవి

  భారతదేశ స్వాతంత్య్రానంతర రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలతో తెలుగు కవులు నిరంతరం తలపడుతూనే ఉన్నారు. స్వాతంత్య్రం కంటే ముందే మొదలై స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగిన రైతాంగ సాయుధ పోరాటం (1946-1951) నాటి...
Afghan official says Taliban launch major attack

కాబూల్‌కు కూతవేటుదూరంలో తాలిబన్లు

ఛార్ అస్యబ్ స్వాధీనం... మజర్ ఎ షరీఫ్‌పై దాడి కాబూల్:  అదును చూసుకుని ఆధిపత్య దిశలో సాగుతోన్న తాలిబన్లు శనివారం దేశ రాజధాని కాబూల్‌కు అతి సమీపంలోని దక్షిణాది ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు....
Appointment of two Women officers for first time in ITBP

ఐటిబిపిలో మొదటిసారి ఇద్దరు మహిళా అధికారుల నియామకం

  ముస్సోరి: ఇండోటిబెటన్ బార్డర్ పోలీస్(ఐటిబిపి) దళాల్లో మొదటిసారి ఇద్దరు మహిళా అధికారులను నియమించారు. 50 వారాలపాటు శిక్షణ తీసుకున్న ప్రకృతి, దీక్షలను ఐటిబిపిలో అసిస్టెంట్ కమాండెంట్ అధికారులుగా నియమించారు. ముస్సోరీలోని శిక్షణా కేంద్రంలో...

మరో ఉపసంహరణ!

  తూర్పు లడఖ్‌లో పాంగాంగ్ సో సరస్సు ఉత్తర దక్షిణ తీరాల నుంచి భారత, చైనా సేనలు గత ఫిబ్రవరిలో ఉపసంహరించుకున్న తర్వాత ఈ నెల ఐదారు తేదీల్లో గోగ్రా అనే చోటు నుంచి...
Indian- Chinese armies complete disengagement in Gogra

గోగ్రా పాయింట్‌లో ఇద్దరూ వెనకకు చైనా భారత్ సరిహద్దు పరిణామం

న్యూఢిల్లీ: ఈస్టర్న్ లద్ధాఖ్‌లోని ఘర్షణాస్పద ప్రాంతం గోగ్రా నుంచి భారత్, చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ విషయాన్ని భారత సైనిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ ప్రాంతంలో ప్రతిష్టంభనకు...
Assam Mizoram Border Dispute

ఉద్రిక్తతల నివారణకు చర్యలు

అసోం మిజోరం అంగీకారం ఐజ్వాల్: జటిల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని, ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను తొలిగించుకోవాలని అసోం మిజోరం నిర్ణయానికి వచ్చాయి. శతాబ్ధపు సరిహద్దు వివాదంపై సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంది....

Latest News