Saturday, May 18, 2024
Home Search

సిఎం కెసిఆర్‌ - search results

If you're not happy with the results, please do another search
TRS

దేశంలో గమ్యాన్ని ముద్దాడిన పార్టీ టిఆర్‌ఎస్ ఒక్కటే: కెటిఆర్

  హైదరాబాద్: కార్యకర్తలందరూ తమ ఇళ్లపై టిఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని కెటిఆర్ సూచించారు. సోమవారం టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ పార్టీ...

నాలుగు రకాల విప్లవాలు చూడబోతున్నాం: కెటిఆర్

  సిద్దిపేట: సిఎం కెసిఆర్‌కు సిద్దిపేట అంటే అమితమైన ప్రేమ ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిద్ధిపేట ప్రజలు ధన్యజీవులన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట నియోజకవర్గానికి 71 వేల ఎకరాలు, సిరిసిల్ల...
KTR

నాడు ద్వేషించాను…నేడు అభిమానిస్తున్నా

తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్రసాధనను నాడు తప్పు పట్టిన వారు నేడు తెలంగాణలో జరుగుతున్న ఆభివృద్ధిని చూసి పరవశిస్తూ మనసు మార్చుకుంటున్నారు. సిఎం కెసిఆర్‌కు, మంత్రి కెటిఆర్‌కు అభిమానులుగా మారుతున్నారు అనడానికి ఈ...

చారిత్రక నిర్ణయం

  జగన్మోహన్ రావు మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో స్పోర్ట్ సిటీ ఏర్పాటుకు కేబినెట్ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయంపై జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్ రావు హర్షం...

ముస్లింలకు రంజాన్ రేషన్ ఇవ్వాలి

  మన తెలంగాణ/హైదరాబాద్ : రంజాన్ మాసం కారణంగా పేద ముస్లింలకు రేషన్, నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేయాలని కోరుతూ ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సిఎం కెసిఆర్‌కు శనివారం...

గడ్డుకాలంలోనూ దొడ్డ మనసు

  ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం మహాసాయం పారిశుద్ధ కార్మికులకు రూ.30కోట్లకు పైగా ఇన్‌సెంటివ్ రేషన్‌లబ్ధిదారులకు రూ.1500 చొప్పున రూ.1,112 కోట్లు జమ పంచాయతీల అభివృద్ధికి రూ.305 కోట్లు మంజూరు మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్ధిక...

కట్టుదిట్టంగా లాక్ డౌన్‌

  ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్...

పేదలకు ఇచ్చే అంగన్‌వాడీ సరుకులు ఆగొద్దు

  హైదరాబాద్ : కరోనా మహమ్మారి బారీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమ్రంతి కెసిఆర్ ఆలోచన మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన బాలింతలు,...

వలస కూలీలకు ఎంపి సంతోష్‌కుమార్ అన్నదానం

  మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌తో వలసకూలీలు ఆకలితో బాధపడకుండా ప్రతిరోజూ వెయ్యిమంది కూలీలకు భోజనం అందించేందుకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ముందుకు వచ్చారు. ఆయనలోని మానవత్వం మరోసారి పరిమళించి వలసకూలీలకు బాసటగా నిలిచి వారికి బతుకు...

కరోనాపై యుద్ధానికి విరాళాలు

  కరోనా రిలీఫ్ ఫండ్... భారీగా విరాళాలు సత్యనాదెళ్ల సతీమణి రూ.2 కోట్లు ఉద్యోగ సంఘాల జెఎసి ఒక రోజు వేతనం 48 కోట్లు హీరో నితిన్ రూ.10 లక్షలు డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ రూ.5లక్షలు బండి సంజయ్ ఎంపి...

ఈనెల 31వరకు తెలంగాణ లాక్ డౌన్

హైదరాబాద్ : కరోనా పై సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారని సిఎం కెసిఆర్ తెలిపారు....

కౌన్సిల్‌కు కవిత నామినేషన్

  అనంతరం నిజామాబాద్‌కు బయలుదేరిన మాజీ ఎంపి దారిపొడవునా స్వాగతాలు, మంగళ హారతులు మనతెలంగాణ/హైదరాబాద్: పూర్వ నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా టిఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజమాబాద్...

కెకె, సురేష్‌రెడ్డి ఏకగ్రీవం

  మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు కె. కేశవరావు, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ఈ...
Kavitha

తెలంగాణ ఉద్యమంలో కవిత కీలక పాత్ర: కర్నె

    హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి టికెట్ కవితకు ఇవ్వడం హర్షణీయమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ వేశారు....

జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది

  హైదరాబాద్: తెలంగాణ తనకు తాను పునర్ నిర్మాణం చేసుకోవడమే కాదు.. జాతి నిర్మాణంలోనూ కీలక భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌...

సంజయ్ తెలుసుకొని మాట్లాడూ: కర్నె

  హైదరాబాద్: తెలంగాణపై కనీస అవగాహన లేని నేతను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను నియమించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు. సిఎం కెసిఆర్‌పై బిజెపి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు....

రూ.1700 కోట్లతో మంచినీరు

  పట్టణాలు, శివారు గ్రామాలలో మంచినీటికి కొరత లేకుండా ప్రత్యేక ప్రణాళికలు, పకడ్బందీ చర్యలు, పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిని విజయవంతం చేశాం. ఒక్క రూపాయి అవినీతికీ అవకాశం లేకుండా త్వరలో టిఎస్...

సంక్షేమం..సాగు

  మాంద్యంలోనూ రెండంకెల వృద్ధి, లోటును రాష్ట్రమే పూడ్చుకుంది : అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి, సాగునీటికి, సంక్షేమ రంగానికి 2020-21లో రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట...
kcr, harish

గ్రామీణ అభివృద్ధికి రూ.23వేల కోట్లు..

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామీణా ప్రాంతాల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో భారీ మొత్తంలో నిధులు కేటాయించారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా ఇంత భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టడం...
CM KCR

వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు

  హైదరాబాద్:  టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్‌ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...

Latest News