Home Search
నిమ్స్ ఆసుపత్రి - search results
If you're not happy with the results, please do another search
చండీగఢ్ పిజిఐ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి హరీశ్
హర్యానా: చండీగఢ్ లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటున్న రాష్ట్రా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రతిష్టాత్మక "చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్...
కార్పొరేట్ ఆస్పత్రులతో సర్కారు దవాఖానాల పోటీ
గాంధీలో రూ.30 కోట్లతో స్టేట్ ట్రాన్స్ప్లాంట్
సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం
త్వరలో రూ. 2.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రం
కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది
ప్రాణాలు కాపాడి ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటింది
ప్రభుత్వాసుపత్రుల్లో మోకాలుమార్పిడి వంటి...
కడుపునిండా తిండి
ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప
మానవతావాది రోగుల
సహాయకుల కోసం భోజనం
అందించాలని, నైట్
షెల్టర్లు నిర్మించాలని గతంలోనే
ఆదేశించారు ఇందుకే రూ.5
భోజనం తీసుకువచ్చాం రేషన్
కార్డుదారులకు ఒక్కొక్కరికి
6 కిలోల బియ్యం ఇస్తున్నాం:
మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18...
‘3’టిమ్స్లకు 26న సిఎం భూమిపూజ
ఇప్పటికే రూ.2,679కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు
కరోనా ఉధృతిలో గచ్చిబౌలిలో
మొదటి టిమ్స్ ఏర్పాటు కొత్తగా
నెలకొల్పే మూడింటితో హైదరాబాద్
నగరం నలుమూలలా నాలుగు
సూపర్ స్పెషాలిటీలు జనాభా
పెరగడంతో ఆస్పత్రులపై పెరిగిన
ఒత్తిడి ఉమ్మడి రాష్ట్రంలో
హైదరాబాద్లో ఒక్క...
రోగి సహాయకులకు ‘రూ.5కే భోజనం’
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద సౌకర్యం రూ.38.66 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం హరేకృష్ణతో ఒప్పందం సిఎం కెసిఆర్ ఆలోచనకు రూపం : మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్...
పనిచేసేవారికి పట్టం
ప్రభుత్వ వైద్యం ప్రజలలో నమ్మకం కల్పించాలి
ఆసుపత్రుల్లో వసతులు పెంచాం.. పనితీరు మెరుగవ్వాలి
నార్మల్ డెలివరీలు పెరగాలి
ప్రభుత్వ, ప్రైవేట్లో సి సెక్షన్లపై ఆడిట్ నిర్వహిస్తాం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు,...
కంటికి రెప్పలా
ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు
ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం రోజురోజుకు గుణాత్మక ప్రగతిని సాధిస్తున్నది: ప్రపంచ ఆరోగ్య
దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
రాష్ట్ర...
ప్రైవేటుకు దీటుగా ఆర్థో సేవలు
పేదలకు మరింత మెరుగైన ఆర్థోపెడిక్ చికిత్స
సర్కారు దవాఖానాల్లోనే
మోకాలి చిప్ప మార్పిడి
సర్జరీలు జరగేలా చూడాలి
అన్ని ఆసుపత్రులకు తగినంత
బడ్జెట్ ఇచ్చాం ఆసుపత్రుల
అభివృద్ధికి ఆరోగ్య శ్రీ నిధులు
విడుదల...
పాలనా సౌధాల్లో కొవిడ్ పాగా
రాష్ట్ర పాలనాకేంద్రం బిఆర్కె భవన్లో కరోనా కలకలం
మహమ్మారి బారిన కీలక శాఖల్లోని అధికారులు, సిబ్బంది
పంచాయతీరాజ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు, డిహెచ్ శ్రీనివాసరావుకు కరోనా
రాష్ట్రవ్యాప్తంగా 900మంది పోలీసు సిబ్బందిపై కొవిడ్ పంజా
ప్రముఖ ఆస్పత్రుల్లోని వైద్య...
సిద్ధిపేటలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ప్రారంభం
ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో అంబులెన్స్ ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట: అత్యవసర సమయంలో అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని రాష్ట్ర...
బీబీనగర్ ఎయిమ్స్పై కిషన్రెడ్డి తప్పుడు ప్రచారం
వాస్తవాల వక్రీకరణ : మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : బీబీననగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరోసారి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు....
అదనంగా 10 వేల ఆక్సిజన్ బెడ్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులలో అదనంగా 10 వేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయడంతో ఆక్సిజన్ పడకల సంఖ్య 20 వేలకు చేరిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ తెలిపారు. గత ఏడాది...
కొవిడ్ రోగులకు సంజీవిని ‘టిమ్స్’
1261 పడకలు, 266 మంది దాక్టర్లు,535 ఇతర వైద్య సిబ్బందితో సేవలు
కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందంటున్న కోలుకున్న బాధితులు
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ రోగులకై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్...
ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాకర్ల సుబ్బారావు(96) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణంగా గత నెల రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో...
ఫేస్బుక్ లో పరిచయం.. ప్రేమ పేరుతో వేధింపులు
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి వైద్యుడిపై నిమ్స్ రెసిడెంట్ వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లికి ఒప్పుకోలేదని తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడంటూ వైద్యురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు వైద్యుడు...
మీ గుండెకు అండ
బస్తీ దవాఖానాల్లో 60 రకాల వైద్య పరీక్షలు
ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం
ఆరోగ్యశాఖ కృషితోనే కరోనా తీవ్రత తగ్గింది
వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకే అందిస్తాం
కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు ఈటల, కెటిఆర్
మన...
లక్షా 85వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 85వేలు దాటాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం...
నేతలపై కొవిడ్ పడగ
మంత్రి మల్లారెడ్డి దంపతులకు వైరస్
ఎల్బినగర్, తాండూర్ ఎంఎల్ఎలు సుధీర్రెడ్డి, రోహిత్రెడ్డిలకు పాజిటివ్
రాష్ట్రంలో ఒకే రోజు 2256 కొత్త కేసులు
జిల్లాల్లో 1792, జిహెచ్ఎంసిలో 452 మందికి వైరస్, మరో 14మంది మృతి
గాంధీలో చికిత్సపొందుతూ...
రికార్డు స్థాయిలో 269 పాజిటివ్ లు
జిహెచ్ఎంసిలో 214, జిల్లాల్లో 55 కేసులు
టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి, ఇఎన్టి సూపరింటెండెంట్కు వైరస్
జనగామ జిల్లాలో ఓ కంపెనీ యజమాని నుంచి ఏడుగురికి అంటుకున్న కొవిడ్
12 మంది మీడియా...
కరోనా చికిత్సకు వైద్యుల వెనకడుగు..
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ సాధారణ ప్రజలను పీడిస్తూ ఆసుపత్రులబాట పట్టేలా చేస్తుంది. గత మూడు నెలలు నుంచి విజృంభిస్తూ అమాయకులు ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకు నగరంలో 2,138 పాజిటివ్ కేసులు నమోదుకాగా...