Home Search
రోహిత్ శర్మ - search results
If you're not happy with the results, please do another search
బోణీ కొట్టేదెవరో?
బోణీ కొట్టేదెవరో?
సమరోత్సాహంతో ముంబై, ఆత్మవిశ్వాసంతో బెంగళూరు
నేడు ఐపిఎల్ సీజన్14 తొలి పోరు
చెన్నై: అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అత్యంత జనాదారణ కలిగిన క్రికెట్ టోర్నమెంట్గా పేరు తెచ్చుకున్న...
సిరీస్ నీదా.. నాదా
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, టీమిండియాకు పరీక్ష, నేడు చివరి వన్డే
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం జరిగే మూడో, చివరి వన్డే టీమిండియాకు సవాలుగా మారింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు సాధించినా ఆ...
బోణీ అదిరింది..
బోణీ అదిరింది.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
రాణించిన ధావన్, కోహ్లి, చెలరేగిన కృనాల్, రాహుల్
ప్రసిద్ధ్ మ్యాజిక్, శార్దూల్ మాయ.. బెయిర్స్టో శ్రమ వృథా
పుణె: ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలోఆతిథ్య భారత్...
ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
సిరీస్ మనదే.. రోహిత్, సూర్య మెరుపులు, రాణించిన కోహ్లి
భువనేశ్వర్ మాయ, శార్దూల్ మ్యాజిక్
ఆఖరి టి20లో టీమిండియా ఘన విజయం
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన ఐదో చివరి ట్వంటీ20 మ్యాచ్లో ఆతిథ్య టీమిండియా 36 పరుగుల...
సిరీస్పై ఇంగ్లండ్ కన్ను
సిరీస్పై ఇంగ్లండ్ కన్ను
భారత్కు పరీక్ష, నేడు నాలుగో టి20
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో గురువారం జరిగే నాలుగో ట్వంటీ20 మ్యాచ్ ఆతిథ్య టీమిండియాకు సవాలుగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా...
బట్లర్ వీరవిహారం..
అహ్మదాబాద్ : భారత్తో మంగళవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 21 ఆధిక్యాన్ని అందుకుంది....
ఆత్మవిశ్వాసంతో భారత్
ఆత్మవిశ్వాసంతో భారత్
గెలుపు కోసం ఇంగ్లండ్, నేడు మూడో టి20
అహ్మదాబాద్: భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం మూడో ట్వంటీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై పట్టుబిగించాలని ఇటు టీమిండియా అటు ఇంగ్లండ్...
కదం తొక్కిన రోహిత్
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. కదం తొక్కిన రోహిత్
రాణించిన రహనె, భారత్ 300/6
చెన్నై: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సీనియన్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ శతకంతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో శనివారం ప్రారంభమైన రెండో...
హిట్మ్యాన్పై ప్రశంసల వర్షం
క్లిష్టమైన పిచ్పై అసాధారణ బ్యాటింగ్ను కనబరిచిన భారత ఓపెనర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాటింగ్కు ఏ మాత్రం అనుకూలంగా లేని పిచ్పై రోహిత్ కళ్లు చెదిరే షాట్లతో చెలరేగి...
సమరోత్సాహంతో భారత్
సమరోత్సాహంతో భారత్
ఇంగ్లండ్కు సవాల్, నేటి నుంచి చెన్నైలో తొలి టెస్టు
చెన్నై: సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభం కానుంది. కరోనా మహమ్మరి దెబ్బకు చాలా రోజులుగా భారత్లో...
భవిష్యత్తులో కూడా ఆ షాట్లు అడుతా: విమర్శలపై రోహిత్ కౌంటర్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ చేజేతులా వికెట్ను పారేసు కోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో రోహిత్లాంటి సీనియర్ ఆటగాడు తన...
రెండో రోజూ టీమిండియాదే.. సత్తా చాటిన యువ బౌలర్లు
రెండో రోజూ మనదే.. సత్తా చాటిన యువ బౌలర్లు
చివరి టెస్టు: ఆస్ట్రేలియా 369 ఆలౌట్, భారత్ 62/2
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి...
సిరీస్పై భారత్ కన్ను
సిరీస్పై భారత్ కన్ను
గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, రేపటి నుంచి గబ్బాలో చివరి టెస్టు
బ్రిస్బేన్: సిడ్నీ టెస్టులో అసాధారణ ఆటతో అలరించిన టీమిండియా శుక్రవారం నుంచి బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి...
సమరోత్సాహంతో భారత్
సమరోత్సాహంతో భారత్.. అందరి కళ్లు రోహిత్పైనే
ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా, నేటి నుంచి మూడో టెస్టు
సిడ్నీ: బాక్సింగ్ డే టెస్టులో చారిత్రక విజయం సాధించిన టీమిండియా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది....
పెళ్లి పేరుతో పరువు హత్య
ఛండీగఢ్: ప్రియుడు, ప్రియురాలిని హత్య చేసిన సంఘటన హర్యానాలోని రోహటక్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పూజా అనే వివాహిత కన్హేలి గ్రామంలో నివసిస్తోంది. బక్హేటా గ్రామంలో రోహిత్ అనే యువకుడు...
ఫిట్నెస్ టెస్టులో నెగ్గిన రోహిత్
ఆస్ట్రేలియా టూర్కు లైన్ క్లియర్
బెంగళూరు: భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సిఎ)లో శుక్రవారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో ఓపెనర్...
టెస్ట్ సిరీస్లో ఆ ఇద్దరు డౌటే!
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు బరిలోకి దిగడం అనుమానంగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. అయితే...
ముంబై ‘పాంచ్’ పటాకా
ఫైనల్లో ఢిల్లీపై రోహిత్సేన ఘనవిజయం
సంచలనాలు ఏమీ నమోదు కాలేదు. అంచనాలకు తగినట్టే ముంబై ఇండియన్స్ మరోసారి ఐపిఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలి ఫైనల్లోనే చాంపియన్గా నిలువాలనే ఢిల్లీ క్యాపిటల్స్ కల...
ఆసీస్తో చివరి రెండు టెస్టులకు కోహ్లీ దూరం!
ముంబయి: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆమె వద్దే ఉండేందుకు...
బిసిసిఐపై సెహ్వాగ్ ఫైర్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్కు రోహిత్ శర్మను పక్కన బెడుతూ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని...