Tuesday, May 7, 2024
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు

గణేష్ నిమ్జజనంకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు ఎంఎంటిసీ, ఆర్టీసీలు కూడా సేవలు పొడిగింపు హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ భక్తులు ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకునేందుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు...
Chardham Yatra started from Saturday morning

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం

కొవిడ్ నిబంధనల తనిఖీకి ఆలయాల వద్ద సిసి కెమెరాలు డెహ్రాడూన్: శనివారం ఉదయం నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని నాలుగు పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలకు భక్తులను అనుమతించారు. కొవిడ్...
Free Meals In Tirumala Temple : YV Subbareddy

ఈ సారి కూడా ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

 భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి వెల్లడి తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్...
Lifting the ban on Chardham Yatra

చార్‌ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేత

సందర్శకుల సంఖ్యపై రోజువారీ పరిమితి హైకోర్టు విధింపు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని సూచన నైనిటాల్ : ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం చార్‌ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేసింది. ధర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితి...
Huge Devotees visit Tirumala Temple

తిరుమల సమాచారం…

  తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయాన్ని మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. తిరుమల స్వామివారిని 24,004 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారికి...
Tirumala srivari Pranayakala Utsavam on Jan 18

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయాన్ని సోమవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. తిరుమల స్వామివారిని 25,295 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారికి...
Aerial survey of ministers on Ganesh immersion

నిమజ్జనంపై నేడు రివ్యూ పిటిషన్

ఈ సంవత్సరం కూడా పిఒపి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరనున్న ప్రభుత్వం నిమజ్జనం తర్వాత 48గంటల్లో తొలగిస్తామని నివేదించనున్నట్టు వెల్లడి మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ సంవత్సరం కూడా...
Khairtabad ganesha celebrations

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక పూజలు చేశారు. మహాగణపతిని పలువురు ప్రముఖులు హర్యానా దత్తాత్రేయ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తదితరులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలకు...

వినాయక ప్రసిద్ధ క్షేత్రాలు

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో సుప్రసిద్ధమైంది. ఈ క్షేత్రాన్ని పూర్వం విహారపురి అని పిలిచేవారు. 11 వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు బ్రహహత్యాపాతక...

‘కట్టె’దుటే వినాయకుడు

కుభీర్ మండలంలోని సిర్పేల్లి గ్రామానికి నాలుగు కి.మీ దూరంలో గల మహారాష్ట్రలోని పాలాజ్ గ్రామంలో దశాబ్దాల కాలంగా పూజలు అందుకుంటున్న కర్ర సత్య గణేషుడికి ఈ యేటితో 69 ఏళ్లు నిండాయి. ఈ...

గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలి

విద్యుత్ శాఖ సీఎండి రఘుమారెడ్డి మన తెలంగాణ సిటీబ్యూరో: వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరా , విద్యుత్ భద్రతా ఏర్పాట్లపై టిఎస్‌ఎస్‌పిడిసీఎల్ సీఎండి జి....
Khairatabad vinayaka vigraham

పూర్తయిన ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాం తయారీ

సెల్పీల కోసం పోటీపడుతున్న భక్తులు ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనం మనతెలంగాణ/హైదరాబాద్:  ఖైరతాబాద్ గణేశుడు ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. కొవిడ్ ప్రభావంతో గతేడాది...

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 23,832 మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం...
Joginapally Santosh Kumar distributed seed Ganpati

విత్తన ‘గణపతింభజే’

హరిత భారతం కోసం అహరహం కృషి చేస్తున్న గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు హైదరాబాద్‌లోని పంజాగుట్టలోగల నెక్ట్స్ గలేరియా మాల్‌లో విత్తన గణపతులను పంపిణీ చేసిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్ :...
Heavy Rains in several Areas in Telangana

భారీ వర్షాలకు రాష్ట్రంలో పొంగిపొర్లుతున్న వాగులు.. (వీడియోలు)

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఉదయం వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి....
People must strengthen unity of opposition:p chidambaram

ప్రతిపక్షాల ఐక్యతను ప్రజలు బలపరచాలి

చిదంబరం పిలుపు న్యూఢిల్లీ: అన్ని హక్కుల కన్నా స్వేచ్ఛే సర్వోన్నతమైనదని భావించే ప్రజలందరూ 19 రాజకీయ పార్టీలు, సమాజ్‌వాది పార్టీ మద్దతిస్తున్న సమైక్యతా నినాదాన్ని బలపరచాలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్...
Priest dead over fell from hill in Ananthapuram

కొండ పైనుంచి జారిపడి పూజారి మృతి

అమరావతి: పూజలు చేస్తుండగా కొండ పైనుంచి జారిపడి పూజారి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పూజారి...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం…

తిరుపతి: తిరుమల తిరుపతిలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో స్వామివారిని 18,462 భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 10,203 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం...
Tirumala prasadam recipes

తిరుమలలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు….

తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న...
Bonalu celebrations in Telangana

ఘనంగా బోనాల ఉత్సవాలు

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఆషాడ మాసం చివరి బోనాలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు. గత సంవత్సరం కోరనా కారణంగా బోనాలను నిర్వహించ లేక పోవడంతో ప్రభుత్వం...

Latest News