Sunday, May 19, 2024
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

‘కట్టె’దుటే వినాయకుడు

కుభీర్ మండలంలోని సిర్పేల్లి గ్రామానికి నాలుగు కి.మీ దూరంలో గల మహారాష్ట్రలోని పాలాజ్ గ్రామంలో దశాబ్దాల కాలంగా పూజలు అందుకుంటున్న కర్ర సత్య గణేషుడికి ఈ యేటితో 69 ఏళ్లు నిండాయి. ఈ...

గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలి

విద్యుత్ శాఖ సీఎండి రఘుమారెడ్డి మన తెలంగాణ సిటీబ్యూరో: వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరా , విద్యుత్ భద్రతా ఏర్పాట్లపై టిఎస్‌ఎస్‌పిడిసీఎల్ సీఎండి జి....
Khairatabad vinayaka vigraham

పూర్తయిన ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాం తయారీ

సెల్పీల కోసం పోటీపడుతున్న భక్తులు ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనం మనతెలంగాణ/హైదరాబాద్:  ఖైరతాబాద్ గణేశుడు ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. కొవిడ్ ప్రభావంతో గతేడాది...

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 23,832 మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం...
Joginapally Santosh Kumar distributed seed Ganpati

విత్తన ‘గణపతింభజే’

హరిత భారతం కోసం అహరహం కృషి చేస్తున్న గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు హైదరాబాద్‌లోని పంజాగుట్టలోగల నెక్ట్స్ గలేరియా మాల్‌లో విత్తన గణపతులను పంపిణీ చేసిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్ :...
Heavy Rains in several Areas in Telangana

భారీ వర్షాలకు రాష్ట్రంలో పొంగిపొర్లుతున్న వాగులు.. (వీడియోలు)

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఉదయం వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి....
People must strengthen unity of opposition:p chidambaram

ప్రతిపక్షాల ఐక్యతను ప్రజలు బలపరచాలి

చిదంబరం పిలుపు న్యూఢిల్లీ: అన్ని హక్కుల కన్నా స్వేచ్ఛే సర్వోన్నతమైనదని భావించే ప్రజలందరూ 19 రాజకీయ పార్టీలు, సమాజ్‌వాది పార్టీ మద్దతిస్తున్న సమైక్యతా నినాదాన్ని బలపరచాలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్...
Priest dead over fell from hill in Ananthapuram

కొండ పైనుంచి జారిపడి పూజారి మృతి

అమరావతి: పూజలు చేస్తుండగా కొండ పైనుంచి జారిపడి పూజారి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పూజారి...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం…

తిరుపతి: తిరుమల తిరుపతిలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో స్వామివారిని 18,462 భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 10,203 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం...
Tirumala prasadam recipes

తిరుమలలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు….

తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న...
Bonalu celebrations in Telangana

ఘనంగా బోనాల ఉత్సవాలు

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఆషాడ మాసం చివరి బోనాలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు. గత సంవత్సరం కోరనా కారణంగా బోనాలను నిర్వహించ లేక పోవడంతో ప్రభుత్వం...
Arrest of accused in real estate trader murder case

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో నిందితుల అరెస్ట్

నలుగురు నిందితులకు రిమాండ్ పరారీలో ప్రధాన నిందితుడు హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న గురూజీ పరారీలో ఉన్నాడు....
Tirumala laddu 306 birth day wishes

తిరుమల లడ్డూకు 306వ పుట్టిన రోజు శుభాకాంక్షలు…

తిరుమల శ్రీవారి లడ్డూకు 306వ పుట్టిన రోజు శుభాకాంక్షలు... తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం, స్వామి వారి లడ్డూ కోసం భక్తులు...
10 Gates Lifted At Srisailam Dam

సాగర్‌కు పోటెత్తుతున్న వరదనీరు

సాయంత్రానికి 10 గేట్లు ఎత్తివేత శ్రీశైలం జలాశయంలో 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల శ్రీశైలం జలాశయం వద్దకు భారీగా సందర్శకులు మనతెలంగాణ/హైదరాబాద్:  శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు...

జరభద్రం….. రేపు బోనాలు

నగరంపై పొంచి ఉన్న కరోనా వైరస్ వేడుకల్లో కోవిడ్ నిబంధనలు పాటించకుంటే థర్డ్‌వేవ్ తప్పదు కుటుంబ సభ్యులతో పరిమితంగా చేసుకోవాలంటున్న వైద్యులు రోజు రోజుకు గాంధీలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య హైదరాబాద్: నగరంలో బోనాల వేడుకలు ఘనంగా...
Religious procession with 150 people in Gujarat

గుజరాత్‌లో 150 మందితో మతపరమైన ఊరేగింపు

నిర్వాహకులపై పోలీసుల కేసు నమోదు న్యూఢిల్లీ: గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో కరోనా వైరస్ నిబంధనలకు వ్యతిరేకంగా మతపరమైన ఊరేగింపు నిర్వహించినందుకు ఆ కార్యక్రమ నిర్వాహకులు ఇద్దరితోపాటు ఒక డిస్క్ జాకీ(డిజె)పై పోలీసులు కేసు నమోదు...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

  తిరుపతి: తిరుమల తిరుపతిలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో స్వామివారిని 19,837 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 8067 భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….

  తిరుపతి: తిరుమల తిరుపతిలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో స్వామివారిని 16,463 భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 7,495 భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 1.82...
Rangam in Laskhar bonalu

ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటా: స్వర్ణలత

  హైదరాబాద్: భక్తులకు సంతోషాన్ని ఆశీర్వాదంగా ఇస్తున్నానని భవిష్యవాణి స్వర్ణలత తెలిపింది. లష్కర్ బోనాల్లో రంగం వేడుక సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తోంది. కరోనా అనే మహమ్మారి ఇబ్బంది పెట్టినా జనం తనని నమ్మినందుకు...
KCR Family visit ujjaini mahankali temple

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కెసిఆర్ కుటుంబ సభ్యులు

  హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని  స్వాగతం పలకడం జరిగింది. భక్తులు తప్పనిసరిగా...

Latest News