Sunday, May 19, 2024
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
Nagoba-Jatara

గిరిపుత్రుల మహా పండుగ ‘నాగోబా జాతర’

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగకు ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో సర్పజాతిని పూజించే ‘నాగోబా’ జాతర నిర్వహిస్తారు. అక్కడి గిరిజనులు తమ ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణ మూర్తి) పురివిప్పి...

జనం దేవుడు జాన్‌పహాడ్ సైదన్న

  పాలకవీడు : నమ్మిన భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తూ దినదినాభివృద్ధి చెందుతూ సూర్యపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రానికి 10కిమీ దూరాన ఉన్న జాన్‌పహాడ్ దర్గా ఉమ్మడి...
Prithviraj

ఎస్‌విబిసి ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజ్ రాజీనామా

  ఎస్‌విబిసి ఛైర్మన్ పదవికి సినీనటుడు పృథ్వీ రాజ్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై పెద్ద దుమారం రేగడంతో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని వైసిపి హైకమాండ్...
Makara jyothi,

మకర జ్యోతి

  శబరిమల అయ్యప్ప జ్యోతి స్వరూపుడు. ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతినాడు మకరజ్యోతి రూపంలో దర్శనమిస్తాడు. దీనినే మకర విలక్కు అంటారు. శబరిమలలో అయ్యప్ప కొలువున్న ఆలయానికి ఎదురుగా ఉన్న కాంతిమలై కొండపై మకరజ్యోతి...

రెండు బస్సులు ఢీ: ఒకరి మృతి…. 36 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

road accident in chittoor district   అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కాశిపెంట్ల వద్ద బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్‌టిసి బస్సు డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు....
Sabarimala

ఏనుగు దాడిలో అయ్యప్ప భక్తుడు మృతి

  తిరువనంతపుర: కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా వెల్లరామ్‌చిట్టాలో ఏనుగు దాడిలో ఓ అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బడరిప్పన్ అనే అయ్యప్ప భక్తుడు శబరిమాలలో దేవున్ని దర్శించుకోవడానికి వెల్లరామ్‌చిట్టా...

వైకుంఠ ఏకాదశి… భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

  తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతున్నది. మలయప్ప స్వామివారు స్వర్ణరథంలో తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లోని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నారాయణ గిరి ఉద్యనవనం దాటి భక్తులు...

నేడే వైకుంఠ ఏకాదశి

  అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వారం ముస్తాబు దేదీప్యమానంగా ఆలయాలు, తెల్లవారుజాము నుంచే దర్శనానికి ఏర్పాట్లు హైదరాబాద్ : నేడు (సోమవారం) వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. తెల్లవారు జాము నుంచే భక్తులకు ఉత్తర ద్వార...
Minister KTR

తిరుపతి చేరుకున్న మంత్రి కెటిఆర్

  హైదరాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ కుంటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి కెటిఆర్ సోమవారం తిరుమల శ్రీ వారిని దర్శించుకోనున్నారు. ఈ...
Ayyappa Devotees

అయ్యప్ప భక్తులపై జవాన్ల దాడి..

  తిరుపతి: అయ్యప్పస్వామి భక్తులపై జవాన్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శబరిమల నుంచి హైదరాబాద్‌ వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది. శబరిమలను దర్శించుకుని రైలులో తిరుగు ప్రయాణం చేస్తున్న అయ్యప్ప భక్తులపై...

సర్వ దేవతల నివాసస్థలం…. దేవ ప్రయాగ

మన దేశంలో ఉన్న 108 దివ్య తిరుపతులలో దేవప్రయాగ కూడా ఒకటి. ప్రపంచంలోనే అత్యంత మోక్షదాయకమైన క్షేత్రంగా దేవ ప్రయాగను పురాణాలు చెబుతున్నాయి. కేదార్‌నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్లే మార్గంలో ఉన్న ఈ...

యాత్రికుల మేడగా జాతర

  మేడారం జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్గించాలి అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి : మంత్రులు ములుగు జిల్లా : రానున్న మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు...

Latest News