Home Search
లా కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
మన తెలంగాణ/హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు 2023కు అర్హులైన ఎస్సి, ఎస్సి, బిసి అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్...
నీట్ అభ్యర్థి లోదుస్తుల తొలగింపు… హింసాత్మక నిరసనలు
నీట్ పరీక్ష నిర్వహించిన విద్యాసంస్థపై విద్యార్థుల దాడి
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేరళ మహిళా కమిషన్ ఎన్టిఎకు వినతి
దర్యాప్తు నివేదిక అందించాలని మానవ హక్కుల సంఘం ఆదేశం
కొల్లాం/న్యూఢిల్లీ : నీట్ అభ్యర్థి...
ద్రౌపది ముర్ముపై ఈసికి కర్నాటక కాంగ్రెస్ ‘లంచం’ ఫిర్యాదు !
బెంగళూరు: జూలై 18న జరిగిన ఓటింగ్ సందర్భంగా శాసనసభ్యులపై "లంచం , మితిమీరిన ప్రభావానికి" కారణమైన ఎన్డిఎ అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ము , ఇతర బిజెపి నాయకులపై కర్ణాటక కాంగ్రెస్ మంగళవారం...
ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి ఇద్దరు సైనికాధికారుల మృతి
జమ్మూ: పూంచ్ జిల్లాలోని వాస్తవాధీన రేఖ(ఎల్ఓసి) వెంబడి మెంధర్ సెక్టార్లో ఆదివారం ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు సంభవించి భారత సైన్యానికి చెందిన ఒక కెప్టెన్, మరో జూనియర్ కమిషన్డ్ అధికారి(జెసిఓ) మరణించారు. ఆదివారం...
ఎస్ఐ-కానిస్టేబుల్ పరీక్షలో.. ముఖ్యమైన టాపిక్స్
ఎస్ఐ/కానిస్టేబుల్ పరీక్ష రాసే వారికి ఈ కొద్దీ రోజుల ప్రిపరేషన్ చాలా కీలకం. ఎందుకంటే ఆగస్టు 7న ఎస్ఐ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ పరీక్ష జరుగనుంది. ఈ పరిక్షలకు కేవలం కొద్దీ...
నేడే రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్
బరిలో ఎన్డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున
యశ్వంత్ సిన్హా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తిచేసిన
ఎన్నికల కమిషన్ 21న ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ: నూతన రాష్ట్రపతి ఎన్నిక సోమవారం జరగనుంది. 15వ భారత...
దేశ భవిష్యత్ని ధ్వంసం చేస్తున్నారు : రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ : దేశం లోని నిరుద్యోగాన్ని పెంచుతూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొట్టడమే కాకుండా నియంతృత్వంతో దేశ భవిష్యత్ను నాశనం చేస్తున్నారని మోడీ ప్రభుత్వం పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్...
మహిళాభివృద్ధికి తోడ్పడుదాం…హింసలేని సమాజాన్ని నిర్మిద్దాం
మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆడ, మగ అంటూ భేదాభిప్రాయంతో పిల్లలను పెంచకూడదని, సమాన హక్కు కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని...
అన్నీ అమ్మేశాక ఇంకెక్కడి కోటా!
స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ వాళ్ళు కనీసం వ్యాపార దృక్పథం కోసమే అయినా వాళ్ళు నిర్మించిన ఓడ, రైలు, చివరకు విమాన సంస్థలు కూడా నేడు దేశంలో అమ్ముడు పోయాయి. రైతులు సాగు...
అలనాటి భగీరథుడు నవాజ్ జంగ్
శాతవాహనుల నుండి నిజాం ప్రభువుల వరకు తెలంగాణ ప్రాంతాన్ని ఎంతో మంది పాలించారు. వీరి హయాంలో అనేక మంది ఇంజనీర్లు హైదరాబాద్ సంస్థానానికి సేవలు అందించారు. హైదరాబాద్ చారిత్రక కట్టడాలలో ఇంజినీర్ల కళ,...
భారత్ ఫైల్స్ బయటపెట్టిన కెసిఆర్
దిగజారుడు భాషతో, అర్థంలేని నిందలతో కెసిఆర్ ఎజెండాను నిలువరించగలమని రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు భావిస్తే వారి గోతి వారు తొవ్వుకున్నట్లే అవుతుంది. విషయ పరిజ్ఞానం లేకుండా చేసే సత్యదూరమైన ప్రసంగాలు అభాసు...
ఒక ప్రెస్ మీట్-కోటి ప్రశ్నలు
తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తమ అభిప్రాయాలను ఎవరు ధిక్కరించినా వారి మీద జాతి వ్యతిరేక ముద్ర, దేశద్రోహం ముద్ర వేసి కక్ష తీర్చుకోవడం, కేసులు పెట్టి వేధించడం బిజెపి పాటిస్తున్న...
గ్రూప్-1 దరఖాస్తుల సవరణలకు అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి) అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్...
స్వాతంత్ర్యపు హక్కు
స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు
ఆర్టికల్ 19: స్వేచ్ఛాహక్కు (ఆరు రకాల స్వేచ్ఛలు)
ఆర్టికల్ 20: శిక్ష నుండి రక్షణ పొందే హక్కు:
ఆర్టికల్ 21: జీవించే హక్కు
ఆర్టికల్ 22: అరెస్టు నుంచి రక్షణ పొందే హక్కు
ఆర్టికల్ 19...
మూడు కేజీల బంగారంతో డెలివరీ బాయ్స్ అదృశ్యం..
మూడు కేజీల బంగారంతో డెలివరీ బాయ్స్ అదృశ్యం
ఎపిలోని ఎన్టిఆర్ జిల్లాలో ఘటన
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని ఎన్టిఆర్ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యజమానిని నమ్మించి 3 కేజీల బంగారం ఆభరణాలతో డెలివరీ బాయ్స్...
తికాయత్తో సిఎం కెసిఆర్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో ప్రముఖ రైతు ఉద్యమ నేత రాకేష్ తికాయత్ భేటీ అయ్యారు. శుక్రవారం ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో వారిద్దరు వివిధ అంశాలపై చర్చించారు....
వెనుకబడిన వర్గాల అభివృద్ధి ప్రదాత కెసిఆర్
హైదరాబాద్: స్వాతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వెనకబడిన వర్గాలకు ఆత్మ గౌరవం కల్పించారన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం...
ఐదుగురు జిఎస్టి అధికారులపై కేసు నమోదు..
జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు
ఐదుగురు జిఎస్టి అధికారులపై కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు ఐదుగురు జిఎస్టి అధికారులపై కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో...
బడుగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న సిఎం
బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో...
ఎపి హైకోర్టులో ఎబివి పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఎసిబి తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్ ఐపిఎస్ అధికారి...