Saturday, May 4, 2024
Home Search

కిషన్ రెడ్డి - search results

If you're not happy with the results, please do another search
Horse-Racing

హార్స్ రేసింగ్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు

హైదరాబాద్: హార్స్ రేసింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, కామాటిపుర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.81,000, టివి, సెట్‌టాప్ బాక్స్, 20మొబైల్ ఫోన్లు,...

నకిలీ కరెన్సీ ముఠాల అరెస్టు

  హైదరాబాద్ : నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న రెండు ముఠాలను నార్త్, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17.77 లక్షల నకిలీ కరెన్సీ, ల్యాప్‌టాప్, ప్రింటర్, పేపర్‌బండిల్‌ను...

దుకాణం మూసుకోవడమే ‘ఉత్తమం’

పిసిసి అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ సలహా ఓటర్లను కాంగ్రెస్, బిజెపిలు అవమానపరుస్తున్నాయి ఉత్తమ్‌కు వ్యవస్థలపైన, ప్రజలకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు వార్డు సభ్యులు, కార్పొరేటర్లు సిఎం కెసిఆర్‌లా పనిచేయాలి నిధుల కొరత లేదు, విధులు నిర్వహించాలి, పని చేయకపోయినా,...

కరీంనగర్‌లో 62.52% పోలింగ్

  ప్రశాంతంగా ముగిసిన బల్దియా పోరు, 27న ఓట్ల లెక్కింపు కరీంనగర్ : కరీంనగర్ బల్దియాకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 2 రెండు...
municipal-elections

పురపోరులో తేలిపోయిన విపక్షాలు

హైదరాబాద్: పురపోరు ఎన్నికల్లో అప్పుడే ప్రతిపక్ష పార్టీలు తేలిపోయాయి. ఎన్నికలు జరుగుతున్న అన్ని వార్డులకు అభ్యర్దులను కూడా నిలబెట్టలేని దుస్థితిలో ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌తో పాటు బిజెపి ఉండడం విశేషం. ఇక టిడిపి,...

ఏకగ్రీవ గుబాళింపు

  ముందే పలు వార్డులు కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్ పరకాలలో ఏకంగా 11వార్డులు , కారెక్కినవి మొత్తం 53 హైదరాబాద్ : పురపోరులో పోలింగ్ ప్రక్రియకు ముందే అధికార టిఆర్‌ఎస్ పార్టీ తన జైత్రయాత్రను మొదలుపెట్టింది. పలు...

అరవింద్ టికెట్లు అమ్ముకున్నాడు

  బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ కార్యకర్తల నిరసనలు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిల ముందే ఆందోళనలు ఎంపికి వ్యతిరేకంగా నినాదాలు హైదరాబాద్/నిజామాబాద్ : మున్సిపల్ టిక్కెట్లను ఎంపి అరవింద్ ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని,...

సంక్షేమ పథకాల అమల్లో ఉద్యోగుల పాత్ర కీలకం

  హైదరాబాద్ : సంక్షేమ పథకాల అమల్లో ఉద్యోగులు పాత్ర కీలకమని, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను టిఎన్జీఓ...

యాదాద్రిని సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి : యాదాద్రి అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కోరారు. ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ్మా...

ముగ్గురు కమిషనర్ల కేక్ కటింగ్

  హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. నగర పోలీస్ కమిషనర్...

Latest News