Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
బారికేడ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల (వీడియో వైరల్)
భువనేశ్వర్: బాలుడి తల బారికేడ్ల మధ్య ఇరుక్కున్న సంఘటన ఒడిశా రాష్ట్రం పూరీలో జరిగింది. కలహండి జిల్లా భవానీ పట్నానికి చెందిన ఓ కుటుంబం పూరీలో జగన్నాథుడిని దర్శించుకుంది. అనంతరం చెప్పుల స్టాండ్...
హరిద్వార్లో కుంభమేళా ప్రారంభం
నెగటివ్ రిపోర్టు ఉంటేనే మేళాకు అనుమతి
ఉత్తరాఖండ్ సరిహద్దుల వద్ద ముమ్మరంగా తనిఖీలు
హరిద్వార్: ఉత్తరాఖండ్తోసహా దేశంలోని అనేక రాష్ట్రాలలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం హరిద్వార్లో కుంభమేళా లాంఛనంగా ప్రారంభమైంది. కరోనా...
నమో శ్రీ లక్ష్మీనారసింహ.. నమో నమామి..
శ్రీ లక్ష్మీనరసింహుడి రథోత్సవ
జాతర వైభవం
భక్తకోటి రక్షణకై ఊరేగిన
కల్యాణ మూర్తులు
శ్రీ మహావిష్ణు అలంకారుడిగా,
గరుడవాహన సేవలో దేవదేవుడి దర్శనం
నేడు చక్రతీర్థ మహోత్సవం,
దోపు ఉత్సవం
వైభవం వైభవం శ్రీ లక్ష్మీ
నరసింహుడి జాతర వైభవం.. లోకరక్షణకై కల్యాణ దంపతులు ఊరేగిన...
వెళ్లొస్తాం రాజన్న.. మళ్లీ వస్తాం..
* ముగిసిన మహాశివరాత్రి జాతర మహోత్సవాలు
* తిరుగు ప్రయాణమైన యాత్రికులు
* ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
వేములవాడ: సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి...
వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు….
హర హర మహాదేవ
శివాలయాల్లో ఉదయం నుంచే భక్తుల కిటకిట
శివనామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు
మన తెలంగాణ/లింగంపేట: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గురువారం మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరినామ స్మరణతో శంభో శంకర నినాదంతో...
భక్తజనసంద్రం.. రాజన్న క్షేత్రం
శివనామ స్మరణలతో మారుమోగిన శివాలయాలు
ఉపవాస దీక్షలతో పోటెత్తిన భక్తులు
టిటిడి,ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేత
అలరించిన శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు
రాజన్నను దర్శించుకున్న విఐపీలు, మంత్రులు
మన తెలంగాణ/వేములవాడ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న...
శంభో శివ శంభో
రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహా శివరాత్రి వేడుకలు, శైవక్షేత్రాల్లో బారులు తీరిన భక్తులు
వేములవాడ, ఏడుపాయలలో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, హరీశ్
మన రాష్ట్రంలో మహా శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు...
కొమురవెల్లిలో శివరాత్రి వేడుకలు
సిద్దిపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మల్లన్నకు నిరంతరంగా అభిషేకాలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. కొమురవెల్లి మహాశిరాత్రి లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి...
కోటి వరాలిచ్చే వేములవాడ రాజన్న
మన తెలంగాణ / వేములవాడ: కోడెను కట్టి రాజన్న అని మొక్కితే నేనున్నా.... అంటూ కోటి వరాలిచ్చే ఎములాడ రాజన్న కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది....
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...
సనాతన ధర్మనిరతుడు కెసిఆర్
14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయమార్గంలో అహింసాయుతంగాను, అత్యంత సమర్థవంతంగాను దేశమంతా అబ్బురపడే విధంగా నిర్వహించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ నిఖార్సయిన హిందువు. హిందూమతంలోని వసుధైక...
అద్భుత శిల్పకళగా…. యాదాద్రి
యాదాద్రి ఆలయాన్ని సిద్ధం చేయండి
ఉత్తరాయణం.. మే నెలలో ప్రారంభించుకుందాం
భక్తుడికి దివ్య దర్శనం కలిగేలా
క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి
యాదాద్రిలో జరుగుతున్న పనుల పరిశీలన
దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా ఉండాలి
రోడ్డు బాధితులకు హర్షించేలా వరాలు
ఆలయ పర్యటనలో ముఖ్యమంత్రి...
అపర వైకుంఠంగా
మేలో యాదాద్రి పునఃప్రారంభం
పరిశుభ్రతలో దేశంలోనిగుడులన్నిటికీ ఆదర్శంగా ఉండాలి
ముందుగా బాలాలయంలో పూజలు, అనంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ
ఆలయ ప్రాంగణంలో పరిసరాల్లో జరుగుతున్న పనుల పరిశీలన
ఏమేమి జరుగుతన్నాయి, ఎన్ని రోజుల్లో పూర్తిఅవుతాయి అని ఆరా
మాడ వీధులు, క్యూ...
దేశంలో ఆలయాలకు యాదాద్రి ఆదర్శం: కెసిఆర్
యాద్రాద్రి: దేశంలో ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైన పూర్తి కావడం పట్ల సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం...
ఘనంగా చంద్రపట్నం
కొనసాగుతున్న భక్తుల రాక
నేడు నెలవారం
దేవరపెట్టె ముందు చంద్రపటం వేసి లింగమంతుల స్వామికి ఆచార వ్యవహారాలతో పూజలు నిర్వహిస్తున్న యాదవ భక్తులు
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి/చివ్వెంల: పెద్దగట్టు జాతరలో ప్రధాన ఘట్టం మంగళవారంతో ముగిసింది. గత...
పోటెత్తిన భక్తజనం
వనాన్ని తలపించిన జనం జాతర
చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో
జాతీయ రహదారిలో ట్రాఫిక్జామ్
సూర్యాపేట నుండి గంట ప్రయాణం
30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
లింగమంతుల స్వామి గుట్ట పొట్టెళ్ల రక్తంతో ఏరులై పారింది.. భక్తులు...
నల్గొండ చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఉత్సవాలకు సిద్ధ్దమైన చెర్వుగట్టు
నేటి నుంచి ఆరు రోజుల పాటు
జాతర ఉత్సవాలు
జాతర ఏర్పాట్లను పరిశీలించిన
చిరుమర్తి,
కలెక్టర్, ఆర్డిఓ
అన్ని శాఖల అధికారులు
పని చేయాలని
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ
ప్రత్యేక ఏర్పాట్లు
తొమ్మిది లక్షల మంది భక్తులు
జాతరకు వస్తారని
మన తెలంగాణ/కట్టంగూర్(నార్కట్ పల్లి) :...
అవి విజ్ఞాన శాస్త్రాలు కావు!
ఆధునిక విజ్ఞాన శాస్త్రం వేరు. మన పూర్వీకుల సంప్రదాయ వాదుల శాస్త్రాలు వేరు. ఈ రెండూ వేర్వేరు. సంప్రదాయ వాదుల శాస్త్రాల్లో విషయాలు ఎప్పటికీ మారవు. అవి వేల ఏళ్ల నాటివి. అందులో...
ఘనంగా ముగిసిన నాగోబా జాతర
వేలాదిగా హాజరైన భక్తజనం
దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్: వారం రోజులుగా కొనసాగిన రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన ఆదివాసుల జాతర నాగోబా సోమవారం అంగరంగ వైభవంగా ముగిసింది....
వెలుగులు నింపిన చట్టాలు
ప్రపంచంలోని అన్ని మతాల్లో అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటిని రూపొందించింది ఆయా కాలాల్లోని మతాధిపతులే. కాలం మారుతున్న కొద్దీ, శాస్త్రీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆచారాలు,...