Saturday, May 4, 2024
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
Christmas Celebrations at Medak Church

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మెదక్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్‌ఐ చర్చిలో శుక్రవారం నాడు క్రిస్టమస్ వేడుకలను బిషప్ రెవరెండ్ సాల్మాన్‌రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి విచ్చేసి...
Vaikuntha Ekadashi Adhyayanotsavalu in bhadradri temple

పరశురామావతారంలో రామయ్య దర్శనం

భద్రాచలం: వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రిరాముడు భక్తులకు పరశురామావతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారాన్ని వీక్షించి తరించడానికి భక్తులు భారీగా భద్రాచలం తరలివచ్చారు. ఈ అవతారాన్ని కనులారా కాంక్షిస్తే శుక్రగ్రహ...
KCR is biggest Hindu in Telangana

కెసిఆర్‌ను మించిన హిందువు లేరు

మన తెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో ఒక సామాజిక కోణం ఉంటుందని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అ న్నారు. అందుకే మన రాష్ట్రంలో అమలవుతున్న...
Sabarimala Ayyappa Temple opened

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం

  రోజుకు వెయ్యి మందికే అనుమతి శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్ప దర్శనానికి సోమవారం నుంచి భక్తులకు అనుమతి లభించింది. కొవిడ్19 నిబంధనలమేరకు రోజుకు 1000మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వారాంతాల్లో మాత్రం...
Minister Errabelli eaten prasadam with Devotees

సామాన్యులతోనే నేను…

  భక్తజనంతో కలిసి ప్రసాదం తిన్న మంత్రి ఎర్రబెల్లి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి అంటే సాధారణంగా వివిఐపి ట్రీట్‌మెంట్ ఉంటుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి...
Sabarimala Prasadam Online Delivery For Devotees

శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి భక్తుల ఇంటికే..

శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి భక్తుల ఇంటికే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే స్పీడుపోస్టులో పార్శిల్ ప్రసాదం ధర రూ. 450లు ఆన్‌లైన్ బుకింగ్ సేవలు ప్రారంభం మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి నేరుగా భక్తుల...
Two Robbers Arrested for Stealing Hundies

హుండీలను ఎత్తుకెళ్తున్న దొంగల అరెస్ట్

హుండీ, ఆటో, రూ.15,000 నగదు స్వాధీనం హైదరాబాద్: రాత్రి సమయంలో ఆటోలో తిరుగుతూ దేవాలయాల్లోని హుండీలను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను లంగర్‌హౌస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి...

వరుస పండగలతో మళ్లీ కరోనా భయం

హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు ఆరునెలపాటు శ్రమించి, వైరస్ సోకిన వేలాదిమందికి చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడారు. దానికి తోడు ప్రజలకు కరోనాపై ఎప్పటికప్పడు స్దానిక వైద్యబృందాలు...
Raigir railway station renamed as Yadadri Railway Station

యాదాద్రిగా రాయగిరి రైల్వేస్టేషన్

హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న రాయగిరి రైల్వేస్టేషన్‌ను ఇకపై యాదాద్రిగా పిలవనున్నారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు....
Vinayaka immersion at tankbund

దారులన్నీ ట్యాంక్ బండ్ వైపే

నిరాడంబరంగా వేడుకలు ముగించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు హుస్సేన్‌సాగర్ చుట్టూ 18 క్రేన్లు ఈపాటికే ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు గణేష్ విగ్రహాలకు ప్రత్యేక రూట్‌మ్యాప్ నేడే వినాయక విగ్రహాల నిమజ్జనం మన తెలంగాణ/సిటీ బ్యూరో: వినాయక నిమజ్ఞనం ఈ ఏడాది నిరాడంబరంగా...
India seen 5 lakhs Corona Cases in just 8 Days

8 రోజుల్లో 5 లక్షల కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకోడానికి రోజుల సంఖ్య స్థిరంగా ఉండడం మొట్టమొదటి సారి. కేవలం ఎనిమిది రోజుల్లోనే కేసుల సంఖ్య 20 లక్షల నుంచి 25 లక్షలకు...
Trust Meeting on construction of Ram Temple

అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం

అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం 36 నుంచి 40 నెలల్లో నిర్మాణం పూర్తి ఇనుము ఉపయోగించకుండా నిర్మాణం రాగి పలకలను మాత్రమే వాడుతామని ట్రస్టు వెల్లడి న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లగా బారతీయులు ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం పనులు...
Controversy Over Bhadradri Sita-Rama's Surnames

భద్రాద్రి సీతారాముల గోత్రనామాలపై వివాదం..

భద్రాద్రి సీతారాముల గోత్రనామాలపై వివాదం ‘శ్రీరామచంద్ర’ పదానికి బదులుగా ‘రామనారాయణ’ పదం వాడడంపై అభ్యంతరం భక్తకోటి విశ్వాసాలను వమ్ముచేస్తున్నారని భద్రాద్రి పరిరక్షణ సమితి ఆరోపణ అర్చకులు నోటీసులు పంపించిన చిదంబరశాస్త్రి వివాదం చేస్తే ఊరుకోం: వేదపండితులు మనతెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రిలో సీతారాముల గోత్రనామాలు,...
Ram Mandir bhumi Puja in Ayodhya

శ్రీరామరాజ్యం

అయోధ్యలో వైభవంగా రామమందిరానికి భూమి పూజ ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన నక్షత్రం ఆకారంలో ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదీ జలాలు, దేశవ్యాప్తంగా సేకరించిన మృత్తికలతో అంకురార్పణ హనుమాన్ గడీ,...
PM Modi Address after Ram Temple puja in Ayodhya

శతాబ్దాల నిరీక్షణకు తెర

 మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం  రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు  ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది  ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది  ఎందరో ఆత్మబలిదానాల...
PM Modi begins Ram Mandir Puja in Ayodhya

వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ

 ప్రధాని చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన  భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదుల జలాలు  పాల్గొన్న యుపి సిఎం, గవర్నర్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తదితరులు  రామమయం అయిన అయోధ్య అయోధ్య: దేశం...
Priest and 14 Cops test positive for Corona in Ayodhya

అయోధ్యలో కరోనా కలకలం..

అయోధ్యలో కరోనా కలకలం.. ఓ పూజారికి, పోలీసు సిబ్బందికి వైరస్ అయోధ్య(యుపి): ఆగస్టు 5వ తేదీన రామాలయ నిర్మాణపు భూమిపూజ జరిగే అయోధ్యలో కరోనా కలకలం చెలరేగింది. ఓ పూజారికి, 14మంది పోలీసులకు కరోనా సోకింది....
Balapur Ganesh 6 feet only this year

ఈసారి బాలాపూర్ గణేశుడు 6 అడుగులే

లడ్డూ వేలం కూడా నిర్వహించం దర్శనానికి భక్తులకు అనుమతి లేదు బాలాపూర్ ఉత్సవ సమితి నిర్ణయం మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఈసారి ఖైరతాబాద్ గణేశుడితో పాటు బాలాపూర్ గణేశుడి ఎత్తు తగ్గించాలని ఆయా ఉత్సవ కమిటీలు...
lal darwaza bonalu 2020 in telangana

నేడు పాతనగర బోనాలు

 ముస్తాబైన ఆలయాలు, భక్తులకు నో ఎంట్రీ, రాత్రికి శాంతికల్యాణం, రేపు రంగం, ఊరేగింపు చాంద్రాయణగుట్ట : తెలంగాణలోనే చారిత్రక ప్రసిద్ధిగాంచిన లాల్‌దర్వాజా బోనాలు ఆదివారం జరుగనున్నాయి. ఇందు కోసం ఆలయ నిర్వాహకులు సకల ఏర్పాట్లు...
Rangam Bhavishyavani in Ujjaini Mahankali bonalu

భద్రం బిడ్డా..!

భక్తులను హెచ్చరిస్తున్నా.... ఎవరూ చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు ప్రజలను కాపాడుకుందాం అనుకున్నా, కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు గంగాదేవి జలాలతో అభిషేకం, బోనం చేస్తే అమ్మవారు కరుణిస్తారు రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత మనతెలంగాణ/హైదరాబాద్: భక్తులను...

Latest News