Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మెదక్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో శుక్రవారం నాడు క్రిస్టమస్ వేడుకలను బిషప్ రెవరెండ్ సాల్మాన్రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేందర్రెడ్డి విచ్చేసి...
పరశురామావతారంలో రామయ్య దర్శనం
భద్రాచలం: వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రిరాముడు భక్తులకు పరశురామావతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారాన్ని వీక్షించి తరించడానికి భక్తులు భారీగా భద్రాచలం తరలివచ్చారు. ఈ అవతారాన్ని కనులారా కాంక్షిస్తే శుక్రగ్రహ...
కెసిఆర్ను మించిన హిందువు లేరు
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో ఒక సామాజిక కోణం ఉంటుందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అ న్నారు. అందుకే మన రాష్ట్రంలో అమలవుతున్న...
తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
రోజుకు వెయ్యి మందికే అనుమతి
శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్ప దర్శనానికి సోమవారం నుంచి భక్తులకు అనుమతి లభించింది. కొవిడ్19 నిబంధనలమేరకు రోజుకు 1000మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వారాంతాల్లో మాత్రం...
సామాన్యులతోనే నేను…
భక్తజనంతో కలిసి ప్రసాదం తిన్న మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి అంటే సాధారణంగా వివిఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి...
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి భక్తుల ఇంటికే..
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి భక్తుల ఇంటికే
ఆన్లైన్లో బుక్ చేసుకుంటే స్పీడుపోస్టులో పార్శిల్
ప్రసాదం ధర రూ. 450లు
ఆన్లైన్ బుకింగ్ సేవలు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి నేరుగా భక్తుల...
హుండీలను ఎత్తుకెళ్తున్న దొంగల అరెస్ట్
హుండీ, ఆటో, రూ.15,000 నగదు స్వాధీనం
హైదరాబాద్: రాత్రి సమయంలో ఆటోలో తిరుగుతూ దేవాలయాల్లోని హుండీలను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను లంగర్హౌస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి...
వరుస పండగలతో మళ్లీ కరోనా భయం
హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు ఆరునెలపాటు శ్రమించి, వైరస్ సోకిన వేలాదిమందికి చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడారు. దానికి తోడు ప్రజలకు కరోనాపై ఎప్పటికప్పడు స్దానిక వైద్యబృందాలు...
యాదాద్రిగా రాయగిరి రైల్వేస్టేషన్
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న రాయగిరి రైల్వేస్టేషన్ను ఇకపై యాదాద్రిగా పిలవనున్నారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు....
దారులన్నీ ట్యాంక్ బండ్ వైపే
నిరాడంబరంగా వేడుకలు ముగించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు
హుస్సేన్సాగర్ చుట్టూ 18 క్రేన్లు
ఈపాటికే ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
గణేష్ విగ్రహాలకు ప్రత్యేక రూట్మ్యాప్
నేడే వినాయక విగ్రహాల నిమజ్జనం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: వినాయక నిమజ్ఞనం ఈ ఏడాది నిరాడంబరంగా...
8 రోజుల్లో 5 లక్షల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకోడానికి రోజుల సంఖ్య స్థిరంగా ఉండడం మొట్టమొదటి సారి. కేవలం ఎనిమిది రోజుల్లోనే కేసుల సంఖ్య 20 లక్షల నుంచి 25 లక్షలకు...
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
36 నుంచి 40 నెలల్లో నిర్మాణం పూర్తి
ఇనుము ఉపయోగించకుండా నిర్మాణం
రాగి పలకలను మాత్రమే వాడుతామని ట్రస్టు వెల్లడి
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లగా బారతీయులు ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం పనులు...
భద్రాద్రి సీతారాముల గోత్రనామాలపై వివాదం..
భద్రాద్రి సీతారాముల గోత్రనామాలపై వివాదం
‘శ్రీరామచంద్ర’ పదానికి బదులుగా ‘రామనారాయణ’ పదం వాడడంపై అభ్యంతరం
భక్తకోటి విశ్వాసాలను వమ్ముచేస్తున్నారని
భద్రాద్రి పరిరక్షణ సమితి ఆరోపణ
అర్చకులు నోటీసులు పంపించిన చిదంబరశాస్త్రి
వివాదం చేస్తే ఊరుకోం: వేదపండితులు
మనతెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రిలో సీతారాముల గోత్రనామాలు,...
శ్రీరామరాజ్యం
అయోధ్యలో వైభవంగా రామమందిరానికి భూమి పూజ
ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
నక్షత్రం ఆకారంలో ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదీ జలాలు, దేశవ్యాప్తంగా సేకరించిన మృత్తికలతో అంకురార్పణ
హనుమాన్ గడీ,...
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...
వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ
ప్రధాని చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదుల జలాలు
పాల్గొన్న యుపి సిఎం, గవర్నర్, ఆర్ఎస్ఎస్ చీఫ్ తదితరులు
రామమయం అయిన అయోధ్య
అయోధ్య: దేశం...
అయోధ్యలో కరోనా కలకలం..
అయోధ్యలో కరోనా కలకలం..
ఓ పూజారికి, పోలీసు సిబ్బందికి వైరస్
అయోధ్య(యుపి): ఆగస్టు 5వ తేదీన రామాలయ నిర్మాణపు భూమిపూజ జరిగే అయోధ్యలో కరోనా కలకలం చెలరేగింది. ఓ పూజారికి, 14మంది పోలీసులకు కరోనా సోకింది....
ఈసారి బాలాపూర్ గణేశుడు 6 అడుగులే
లడ్డూ వేలం కూడా నిర్వహించం
దర్శనానికి భక్తులకు అనుమతి లేదు
బాలాపూర్ ఉత్సవ సమితి నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఈసారి ఖైరతాబాద్ గణేశుడితో పాటు బాలాపూర్ గణేశుడి ఎత్తు తగ్గించాలని ఆయా ఉత్సవ కమిటీలు...
నేడు పాతనగర బోనాలు
ముస్తాబైన ఆలయాలు, భక్తులకు నో ఎంట్రీ, రాత్రికి శాంతికల్యాణం, రేపు రంగం, ఊరేగింపు
చాంద్రాయణగుట్ట : తెలంగాణలోనే చారిత్రక ప్రసిద్ధిగాంచిన లాల్దర్వాజా బోనాలు ఆదివారం జరుగనున్నాయి. ఇందు కోసం ఆలయ నిర్వాహకులు సకల ఏర్పాట్లు...
భద్రం బిడ్డా..!
భక్తులను హెచ్చరిస్తున్నా....
ఎవరూ చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు
ప్రజలను కాపాడుకుందాం అనుకున్నా, కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు
గంగాదేవి జలాలతో అభిషేకం, బోనం చేస్తే అమ్మవారు కరుణిస్తారు
రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
మనతెలంగాణ/హైదరాబాద్: భక్తులను...