Wednesday, May 1, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
Kohli get 100 Million Record Insta followers

కోహ్లి ఖాతాలో మరో రికార్డు

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును సాధించాడు. ఈ రికార్డు క్రికెట్‌లో కాకుండా వ్యక్తిగతంగా సాధించాడు. కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీత ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తాజా...
50 lakh registered in Co-Win

కొ-విన్‌లో 50 లక్షల మంది నమోదు

  2.08 లక్షల మందికి మొదటి డోస్ న్యూఢిల్లీ: కొవిడ్19 నియంత్రణ కోసం రెండోదశలో దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కోసం కోవిన్ పోర్ట ల్ ద్వారా 50 లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం...
Gold stolen in SR Nagar Police limits

కనకం కలకలం

  రూ.47 వేలకు చేరువలో పసిడి న్యూఢిల్లీ : బంగారం ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ.700 తగ్గి రూ.47,000 మార్క్‌కు చేరుకుంది. వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. బులియన్...
KMP Expressway blockade on 6th

ఎన్నికల రాష్ట్రాలకు రైతు బృందాలు

  6న కెఎంపి ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘాల నేతలు న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులుతమ...
Freight rates up by 25% due to hike in diesel prices

రవాణా చార్జీలు 25 శాతం పెరగవచ్చు

  ఆలిండియా ట్రాన్స్‌పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆందోళన న్యూఢిల్లీ: అసలే ఇంధన ధరలు మండిపోతుండడంతో అవస్థలు పడుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా రాబోయే రోజుల్లో...
Prashant Kishor has left Mamata to join Amarinder

ప్రశాంత్‌కిషోర్ మరొకరి దగ్గర చేరడం దీదీ ఓటమికి సంకేతం: బిజెపి

  న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ తనకు ముఖ్య సలహాదారుగా నియమించడంపై బిజెపి విమర్శలు ఎక్కుపెట్టింది. టిఎంసి అధ్యక్షురాలు మమతాబెనర్జీకి బెంగాల్ ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌కిషోర్ ఆమెకు వీడ్కోలు...
Ravi Capoor appointed CEO of Sansad TV

సంసద్ టివి తొలి సిఇఓగా రవి కపూర్ నియామకం

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న లోక్‌సభ టివి, రాజ్యసభ టివిలను సంసద్ టివి పేరుతో ఒకే చానల్‌గా మార్చే ప్రక్రియకు ఉభయ సభల సభాధ్యక్షులు శ్రీకారం చుట్టారు. సంసద్ టివి మొట్టమొదటి...
Actor Kangana Ranaut moves Supreme Court

సుప్రీంలో కంగనా పిటిషన్

న్యూఢిల్లీ: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తనపై ముంబైలో నమోదైన మూడు కేసులను హిమాచల్ ప్రదేశ్ కు బదిలీ చేయాలని కంగనా కోర్టును కోరింది....
Modi jokes with nurses at AIIMS

రాజకీయ నేతలకు మొద్దు సూదులు వాడుతారా?

  నర్సులతో మోడీ సరదా మాట న్యూఢిల్లీ : రాజకీయ నాయకులకు తోలు మందమంటారు. వీరికి కొవిడ్ టీకాలు వేసేందుకు బలమైన ప్రత్యేక సూదులు ఏమైనా ఏర్పాటు చేస్తారా? అని ప్రధాని మోడీ ఎయిమ్స్‌లో నర్సులతో...
Chinese cyber campaign targeted India's power grid

రెడ్‌ఎకోతో డ్రాగన్ దొంగదెబ్బ

  భారత్ కీలక వ్యవస్థలపై చైనా సైబర్ అటాక్ విద్యుత్, రేవుల సమాచారం తస్కరణ ఎప్పుడైనా, ఎక్కడైనా తీవ్రనష్టం ? అమెరికా సైబర్ సంస్థ ‘ఫ్యుచర్’ నివేదిక న్యూయార్క్ : భారతదేశంలోని విద్యుత్ వ్యవస్థలు, రేవుల...
More than 50 countries are interested in the Cowin app

కొవిన్ యాప్‌లో నమోదు అడ్మినిస్ట్రేటర్లకే

  న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా టీకా రెండోదశ పంపిణీ సోమవారం ప్రారంభమైంది. టీకా తీసుకోవాలనుకునే వారు ముందుగా కొవిన్ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొవిన్ యాప్‌లో నమోదు...
PM-CARES for Children Says Supreme Court

రేపటినుంచి సుప్రీంకోర్టు న్యాయవాదులకు టీకా..

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయవాదులకు మంగళవారం నుంచి కరోనా టీకాలు వేయనున్నారు. అయితే, కోవ్యాక్సిన్ లేదా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లలో ఏదైనా ఎంపిక చేసుకునే అవకాశం న్యాయవాదులకు కల్పించారు. న్యాయవాదులతో పాటు వారి కుటుంబ సభ్యులకు...
New farm laws are 'death warrant' for Farmers:Arvind Kejriwal

సాగు చట్టాలు రైతులపాలిట మరణ శాసనాలు

  ఎర్రకోట హింస వెనక కేంద్రం హస్తం మీరట్ ర్యాలీ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ మీరట్ : కొత్తసాగు చట్టాలపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. రైతుల పాలిట అవి మరణ శాసనాలు అని అభివర్ణించారు....
Cancellation of Army Recruitment

ఆర్మీ రిక్రూట్‌మెంట్ రద్దు

  న్యూఢిల్లీ : దేశవ్యాప్త సాధారణ సైనిక సిబ్బంది నియామకాలను సైనిక విభాగం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా తెలిపారు. సంబంధిత రిక్రూట్‌మెంట్ పరీక్షల పత్రం లీక్ అయినట్లు గుర్తించడంతో వెంటనే...
PM Narendra Modi To Visit Gujarat, Diu Today

తమిళం రానందుకు బాధపడుతున్నా: మోడీ

  ప్రాచీన తమిళానికి జైకొట్టిన ప్రధాని న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఆదివారం నాటి మన్ కీ బాత్‌లో తమిళ భాష గురించి పదేపదే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష అయిన తమిళం...

దేశంలో కొత్తగా 16,752 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 16,752 మందికి కరోనా సోకింది. 113 మంది బాధితులు మృతి చెందారు....
Infertility caused by vaccines is not true

ఒక్కో డోసు రూ.250

  వ్యాక్సిన్ ఖరీదు రూ. 150, సర్వీస్ చార్జి వంద రూపాయలు ప్రైవేటు ఆసత్రుల్లో కరోనా టీకా ధరను ఖరారు చేసిన కేంద్రం న్యూఢిల్లీ: మార్చి 1వ తేదీనుంచి దేశంలోని 60 ఏళ్లు, అంతకు పైబడిన వయసు...

గీటురాయి ఎన్నికలు!

  మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు జరిగే ఐదు అసెంబ్లీల ఎన్నికలు అనేక కారణాల రీత్యా ఎంతో ముఖ్యమైనవి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ2 ప్రభుత్వం లోక్‌సభలో తిరుగులేని ఆధిక్యంతో...
IAF maneuvers in Balakot, Pakistan-occupied Kashmir

బాలకోట్ దాడికి గుర్తుగా ఐఎఎఫ్ విన్యాసాలు

  న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత సేనలు దాడులు జరిపి శనివారం నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఆనాడు...
Cabinet Secretary Rajiv Gauba Review on Covid 19

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....

Latest News