Friday, April 26, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం నాడు 381 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 6 ఇ - 25 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడ్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తనిఖీ...

‘టీకా’ రాజకీయం..!

60 శాతం డోసులు ఆ‘8’ రాష్ట్రాలకే తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్న కేంద్రం 30 లక్షల అడిగితే నాలుగున్నర లక్షల డోసులు సరఫరా ఈ నెమ్మదితో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమంటున్న నిపుణులు మన తెలంగాణ/హైదరాబాద్ : టీకాల సప్లాయ్‌లోనూ కేంద్ర...
Reporter Raghu arrested by Mattampally Police

ఉదయం ఎండలు..మధ్యాహ్నానికి వానలు..

రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు పలుచోట్ల చల్లబడిన వాతావరణం మనతెలంగాణ/హైదరాబాద్: ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్నాహానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా...
Chopper with businessman Yusuff Ali makes emergency landing

హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

  లులూ సంస్థల ఛైర్మన్‌కు తప్పిన ముప్పు కొచ్చి : ప్రముఖ ప్రవాస వ్యాపారవేత్త ఎంఎ యూసుఫ్ అలీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు కేరళలో పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్‌లో అలీ దంపతులు మరో నలుగురు ఉన్నారు....

మూడురోజుల పాటు వర్షాలు

ఉరుములు, మెరుపులతో తేలికపాటి వానలు గంటకు 30 నుంచి -40 కి.మీల వేగంతో ఈదురుగాలులు హైదరాబాద్: సూర్యుడు భగ్గుమంటున్న వేళ హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురును మోసుకొచ్చింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి...
145384 New Corona Cases reported in India

దేశంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే లక్షా 45వేల కేసులు

24గంటల్లో 1,45,384 కేసులు 10 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లో 72.23 శాతం న్యూఢిల్లీ: దేశంలో శనివారం 8 గంటల వరకల్లా 24 గంటల్లో 1,45,384 కేసులు, 794 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
PM-CARES for Children Says Supreme Court

ఇటలీ నుంచి వచ్చే నష్టపరిహారం

మా ఖాతాలో డిపాజిట్ చేయండి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు ఇటలీ చెల్లించిన నష్టపరిహారాన్ని తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటలీ...
TS Govt will purchase entire rabi from Ugadi

ఉగాది నుంచి ధాన్యం కొనుగోళ్లు

ఉగాది నుంచి ధాన్యం కొనుగోళ్లు 6,575 కేంద్రాల్లో 90లక్షల టన్నుల సేకరణకు ప్రణాళిక : పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉగాది నుండి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం కానున్నట్టు తెలంగాణ...

భారత్@1.26 లక్షల కరోనా కేసులు….

  ఢిల్లీ: భారతలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 1.26 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 685 మంది మృత్యువాతపడ్డారు....
71 percent polling in TN Assembly Election

ఐదు రాష్ట్రాల్లో భారీ పోలింగ్

ఓటెత్తారు.. అయిదు రాష్ట్రాల్లో భారీ పోలింగ్ అన్ని చోట్లా 70 శాతానికి పైగానే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు అసోంలో అత్యధికంగా 82 శాతానికి పైగా పోలింగ్ నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ ప్రక్రియ, బెంగాల్‌లో మూడు...
2107 New covid -19 cases reported in andhra pradesh

24గంటల్లో 96,982 కేసులు

446 మరణాలు,డెత్‌రేట్ 1.30 న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం 8 గంటల వరకల్లా 24 గంటల్లో 96,982కేసులు, 446మరణాలు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,26,86,049 కాగా, మరణాల సంఖ్య 1,65,547కు చేరింది. మరణాల...
Polling started in Four States

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం….

    ఢిల్లీ: అసోం, బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసోం చివరి దశ, బెంగాల్ లో మూడో దశకు ఎన్నికలు జరుగుతున్నాయి. భారత దేశంలో 475 నియోజకవర్గాలు, రెండు లోక్...
BJP targets Mamata and Stalin

మమత, స్టాలిన్‌లపై బిజెపి నజర్!

  ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలలో బిజెపి అజెండా ప్రధానంగా ఇద్దరు నాయకులను కట్టడి చేయడం పైననే ఉన్నట్లు కనిపిస్తున్నది. అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చినా,...
Eight States Account 81.42 Percent Covid Cases

81 శాతం కేసులు ఆ 8 రాష్ట్రాల్లోనే

ఒక్క రోజే 89 వేలకు పైగా కేసులు, 714 మరణాలు మహారాష్ట్రలోనే సగానికి పైగా కేసులు అయిదు రాష్ట్రాల్లోనే 86 శాతం మరణాలు న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో...
Centre Says 11 states cause of grave concern

ఆ 11 రాష్ట్రాలు యమ డేంజర్

రాష్ట్రాలు తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి కరోనా విజృంభణపై రాష్ట్రాలతో కేంద్రం అత్యున్నత స్థాయి భేటీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా...
Rare records in the Indian Premier League

ఐపిఎల్‌లోనే అరుదైన రికార్డులు

  వీటిని చెరిపేయడం కష్టమే! మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌కు ఉన్న ఆదరణ మరే లీగ్‌కు లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐసిసి క్రికెట్ టోర్నీల...

తెలంగాణలో కొత్తగా 887 మందికి కరోనా…

హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 887 మందికి కరోనా పాజిటివ్ రాగా నలుగురు మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల...
LDF returns to power in Kerala

మళ్లీ ఎల్‌డిఎఫ్‌దే అధికారం

  ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నాలుగు భాగాలుగా వెల్లడించిన మనోరమ విఎంఆర్ సర్వే, టైవ్‌‌సు నౌ సర్వే కూడా కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ మరోసారి అధికారంలోకి రానున్నదని వెల్లడించాయి....
Priyanka demand judicial probe into bodies in ganga

గృహిణుల కష్టాలు నాకూ తెలుసు

కేరళ ప్రచారంలో ప్రియాంక గాంధీ చాలకుడి(కేరళ): రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహిణుల స్వావలంబన కోసం పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. బుధవారం...

తెలంగాణలో కొత్తగా 535 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో...

Latest News